బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : బాపట్ల లో ఏపీఆర్ ఎంఎస్ఎస్ఎస్ (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం) ప్రధమ ఆవిర్భావ వార్షికోత్సవ మహాసభ జరిగింది. ఆదివారం బాపట్ల లోని అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ప్రధమ ఆవిర్భావ వార్షికోత్సవ మహాసభకు మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు హాజరయ్యారు. సభకు సంఘం ప్రధాన కార్యదర్శి సూరెడ్డి శివకుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాజీ …
Read More »Daily Archives: April 19, 2026
పారదర్శకంగా ఉంటున్నాం… వ్రజలకు వాస్తవాలు తెలియచేద్దాం
-టీడీపీ ఇస్తోన్న శిక్షణా తరగతులతో లీడర్-కేడర్ మధ్య ఎమోషనల్ కనెక్టివిటీ -పార్టీ ముఖ్యనేతల టెలీకాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు -ఈ నెల 29వ తేదీన పార్టీ కొత్త కార్యవర్గం బాధ్యతల స్వీకరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు సంక్షేమం, ప్రభుత్వ సేవలు, రాష్ట్రాభివృద్ధి విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని…కానీ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని…. వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు తాజా రాజకీయ …
Read More »తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు
-కోయంబత్తూరు, హోసూరు, తళ్లి, అవడి, మధురైలలో 20, 21 తేదీల్లో సీఎం ఎన్నికల ప్రచారం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడు వెళ్లనున్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో తమిళనాడులోని కోయంబత్తూరు, హోసూరు, తళ్లి, ఆవడి, మధురైలలో ఎన్డీఏ పక్షాల అభ్యర్ధుల తరపున సీఎం ప్రచారం నిర్వహించనున్నారు. రేపు ఉదయం అమరావతి నుంచి కోయంబత్తూరు బయల్దేరి వెళ్లనున్న ముఖ్యమంత్రి… మధ్యాహ్నం 1 గంటకు కోయంబత్తూరులో నిర్వహించే ఎన్నికల …
Read More »ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా అన్నప్రసాదానికి రూ.44 లక్షల విరాళం
తిరుమల,నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రిల్ 20న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని, గుంటూరుకు చెందిన భాష్యం ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ బి. రామకృష్ణ తిరుమలలో ఒక్కరోజు శ్రీ వారి అన్నప్రసాద వితరణ కోసం రూ.44 లక్షలను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం తిరుపతిలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, టీటీడీ అన్నప్రసాద విభాగం డిప్యూటీ ఈవో రాజేంద్రకు విరాళం డిడిని దాత అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు మాట్లాడుతూ, తిరుమలలో …
Read More »నెరవేరబోతున్న రైతన్నల దశాబ్దాల కల
-మంత్రి సత్యకుమార్ చొరవ, కృషితో వందలాది ఎకరాలకు అందనున్న సాగునీరు -కొండలను తొలచి చింతకుంట చెరువుకు ఫీడర్ (లింక్) ఛానల్ నిర్మాణం -అడ్డుగా ఉన్న కొండల తొలగింపుతొ ప్రతి చుక్క నీరు రైతుకే – మంత్రి సత్య కుమార్ యాదవ్ ముదిగుబ్బ, (శ్రీ సత్యసాయి జిల్లా) నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కృషి హతో రైతన్నల దశాబ్దాల కల నెరవేరనుంది. ముదిగుబ్బ మండలం బూదనంపల్లి గ్రామంలోని బూదలమ్మ చెరువు నుండి చింతకుంట చెరువుకు ఆదివారం నిర్వహించిన …
Read More »అన్న క్యాంటీన్లో ముఖ్యమంత్రి దంపతుల అల్పాహారం
-జన్మదినం సందర్భంగా పటమట అన్న క్యాంటీన్కు వెళ్లనున్న సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సోమవారం ఉదయం 9.30 గంటలకు విజయవాడ నగరంలోని పటమట అన్నక్యాంటీన్కు వెళ్లి అల్పాహారం తీసుకోనున్నారు. ఏప్రిల్ 20న ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ఆయన సతీమని నారా భువనేశ్వరి అన్న క్యాంటీన్ల ఒక రోజు ఖర్చు రూ.76 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ విరాళం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో రేపు ఉచితంగా ఆహారం అందించనునన్నారు. రాష్ట్రంలో ఉన్న …
Read More »పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని డా. పసుపులేటి హరిప్రసాద్ ప్రత్యేక పూజలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ విశేష భక్తి, శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయంలో హరిప్రసాద్ ఆధ్యాత్మిక వాతావరణంలో సంప్రదాయబద్ధంగా అర్చనలు చేపట్టి, పవన్ కళ్యాణ్ ఆరోగ్యం శీఘ్రంగా మెరుగుపడాలని, …
Read More »చంద్రన్న జన్మదిన వేడుకలు పోస్టర్ ఆవిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షతపై రూపొందించిన డాక్యుమెంటరీని, ఆయన జీవిత విశేషాలతో కూడిన ‘ధర్మచక్రం’ సినిమాను చంద్రన్న జన్మదిన వేడుకల సందర్భంగా రాష్ట్రంలోని 13 జిల్లాలలో ప్రదర్శిస్తున్నట్లు దర్శక నిర్మాత పసుపులేటి వెంకటరమణ వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు సందర్భంగా వేడుకల వివరాల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం గాంధీనగర్ ప్రెస్క్లబ్లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు నిస్వార్థంగా అందిస్తున్న సేవలను, ఆయన పాలనలోని విశిష్టతలను ప్రజలకు …
Read More »ఏపీ బహుజన ఉద్యోగ సంఘం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బహుజన ఉద్యోగుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ‘ఆంధ్రప్రదేశ్ బహుజన ఉద్యోగ సంఘం’ ఏర్పడిందని సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.దినకర మూర్తి, ప్రధాన కార్యదర్శి లేళ్ల అంజయ్య వెల్లడించారు. ఏపీ బహుజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్క్లబ్లో ఆదివారం మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘం నాయకులు మాట్లాడుతూ 2011 నుంచి బహుజన విద్యుత్ ఉద్యోగుల సంఘంగా కొనసాగుతున్న ఈ సంస్థ, ఇప్పుడు మరిన్ని విభాగాలను కలుపుకొని రాష్ట్ర స్థాయి సంఘంగా విస్తరించిందన్నారు. బహుజన ఉద్యోగుల …
Read More »ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా, కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్, ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగాయి, ఈ సందర్భంగా, ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు అయినటువంటి, I&PR, జాయింట్ డైరెక్టర్, పి.కిరణ్ కుమార్ ని, ఆంధ్రాయూనివర్సిటీ ఉపకులపతి, ఆచార్య జి. పి రాజశేఖర్, ఆంధ్రకేసరి యూనివర్సిటీ, ఉప కులపతి I/c ఆచార్య డి. వి.ఆర్ మూర్తి, ఆంధ్రా యూనివర్సిటీ రెక్టర్, ఆచార్య పి. కింగ్, ఘనంగా దుశాలువాతో సత్కరించి, మెమెంటో అందించారు, ఈ కార్యక్రమం లో …
Read More »
Prajavartha Online Telugu News