అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా చైర్మన్, రాష్ట్ర పిఎసి సభ్యులు డా. పసుపులేటి హరిప్రసాద్ తెలియని వారు తిరుపతి పరిసర ప్రాంతాలలో లేరనటంలో సందేహం లేదు. తిరుపతిలో సుమారు 20 సంవత్సర క్రితం బోత్ (బాలాజీ ఆర్థోపెడిక్ & ట్రామా హాస్పిటల్) హాస్పిటల్ స్థాపించి ఎంతో మందికి తన వైద్య వృత్తిద్వారా సేవలు అందించి గుర్తింపుపొందిన వారు మన సామాజికవేత్త డా. పసుపులేటి హరిప్రసాద్, ఎంఎస్ ఆర్థో, ఎంసిహెచ్ ఆర్థో వైద్యులు. ఈయన ఒక్కరోజులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా …
Read More »Daily Archives: April 20, 2026
అన్న వితరణకు వేదికగా అన్నక్యాంటీన్లు
-కడపుమంటతోనే అన్న క్యాంటీన్లు మూసేసిన గత ప్రభుత్వం -అందరి ఆకలి తీరుద్దామని సీఎం చంద్రబాబు పిలుపు -పుట్టినరోజున క్యాంటిన్లో స్వయంగా వడ్డించిన ముఖ్యమంత్రి దంపతులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నదానం అన్నిటికంటే పవిత్రమైందని, ఇందులో ఎవరికి తోచిన విధంగా వారు భాగస్వాములు కావొచ్చని తెలిపారు. తన పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి విజయవాడలోని పటమట అన్నక్యాంటీన్కు ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి వెళ్లారు. క్యాంటీన్కు అల్పాహారం …
Read More »పుట్టిన రోజు సందర్భంగా సిఎంఆర్ఎఫ్ ఫైలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం
-సిఎం సహాయ నిధి నుంచి రూ.56 కోట్ల విడుదలకు సంతకం -22 నెలల్లో సిఎంఆర్ఎఫ్ ద్వారా రూ.1,298 కోట్ల ఆర్ధిక సాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏ మంచి సందర్భం వచ్చినా పేదలకు మేలు చేసే కార్యక్రమంతో ఆ రోజును ప్రారంభించడం ఆనవాయితీ చేసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉగాది రోజు, న్యూఇయర్ వంటి సందర్భాల్లో పేదలకు మేలు చేసే సిఎంఆర్ఎఫ్ ఫైలుపై తొలి సంతకం చేసి రోజు వారీ విధులు ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో తన పుట్టిన …
Read More »డబుల్ ఇంజన్ సర్కార్… డబుల్ డెవలప్మెంట్
-అన్నదమ్ముల్లా కలిసుందాం… ఏపీ-తమిళనాడును అభివృద్ధి చేసుకుందాం -థలి బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు -థలి నుంచి తిరుపతికి బస్ వేస్తామని సీఎం హామీ -ఎన్డీఏ అభ్యర్థి నాగేష్ కుమార్ కు ఓటేయాలని కోరిన ముఖ్యమంత్రి తమిళనాడు/కృష్ణగిరి/థలి, నేటి పత్రిక ప్రజావార్త : డబుల్ ఇంజన్ సర్కారుతో డబుల్ డెవలప్మెంట్ జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. తమిళనాడు కృష్ణగిరి జిల్లా థలి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొని ఎన్డీఏ అభ్యర్థి నాగేష్ కుమార్కు …
Read More »యుకేలోని పలు నగరాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా యునైటెడ్ కింగ్డమ్లోని హౌన్స్లో (వెస్ట్ లండన్), ఈస్ట్ హామ్ (ఈస్ట్ లండన్), లూటన్, బెడ్ఫోర్డ్, బర్మింగ్హామ్, కోవెంట్రీ, మాంచెస్టర్, మిడిల్స్బ్రో, రగ్బీ, సట్టన్, బెల్ఫాస్ట్ నగరాల్లో నగర స్థాయి కమిటీల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు మహిళలు మరియు చిన్నారులు కూడా ఉత్సాహంగా పాల్గొని కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆయన నాయకత్వం …
Read More »ఆస్ట్రేలియా లో ఘనంగా చంద్రబాబు 76 వ జన్మదిన వేడుకలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ నగరం లో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఘనంగా నిర్వహించారు. NRI TDP Melbourne Inc ఆధ్వర్యంలో నిర్వహించిన “మనా నాయకుడు – మన రాజధాని” కార్యక్రమం ఉత్సాహభరితంగా, భారీ స్థాయిలో జరిగింది. ఈ వేడుకలకు వందలాది మంది తెలుగు ప్రజలు, యువత, కుటుంబాలతో కలిసి హాజరై తమ అభిమాన నాయకుడిపై ఉన్న …
Read More »ఈస్ట్ లండన్ లో ఘనంగా సిబిఎన్ జన్మదిన వేడుకలు
లండన్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు యుకేలోని ఈస్ట్ లండన్ లోని ఈస్ట్ హామ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, జై సీబీఎన్, జై తెలుగుదేశం నినాదాలతో హోరెత్తించారు. యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో తెలుగుజాతి అభ్యున్నతి కోసం చంద్రబాబు చేసిన సేవలను వక్తలు కొనియాడారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఆత్మగౌరవంతో జీవించడం వెనుక సిబిఎన్ దశాబ్దాల కృషి దాగి ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి ఈస్ట్ …
Read More »కువైట్ లో ఘనంగా నారా చంద్ర బాబు నాయుడు జన్మదిన వేడుకలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కువైట్ (గల్ఫ్)దేశం నందు ఫరవానియా నగరంలో ద్వైహీ ప్యాలెస్ హోటల్ నందు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు 76 వ జన్మదిన వేడుకలను ఏపీ టీడీపీ యూత్ అధ్యక్షుడు పఠాన్ ఖాదర్ ఖాన్ (గ్రూప్ సభ్యులు)వారి ఆధ్వర్యంలో సుగ వాసియువసేన అధ్యక్షులు కంచన రెడ్డిశేఖర్ (NRI తెలుగు దేశం) అధ్యక్ష తన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పఠాన్ ఖాదర్ ఖాన్ మాట్లాడుతూ నవ్యాంధ్ర నిర్మాత ,అభివృద్ధి ప్రదాత ఎంతగానో ఆధరించే …
Read More »జర్మనీలో ఘనంగా జరిగిన చంద్రబాబునాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జర్మనీ దేశంలోని ఫ్రాంక్ఫర్ట్ (Frankfurt), హాంబర్గ్ (Hamburg), మాన్హైమ్ (Mannheim) నగరాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలను స్థానిక తెలుగు సంఘాలు, ఎన్ఆర్ఐ అభిమానులు, అలాగే NRI TDP Germany ప్రతినిధులు పవన్ కుర్రా, శ్రీకాంత్ కుడితిపూడి, సుమంత్ కొర్రపాటి, టిట్టు మద్దిపట్ల సమక్షంలో సంయుక్తంగా నిర్వహించారు. వేడుకల్లో కేక్ కటింగ్ కార్యక్రమంతో పాటు ఆయన సేవలను స్మరించుకుంటూ శుభాకాంక్షల సందేశాలు అందజేశారు. వక్తలు …
Read More »రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్ని అంటిన సీఎం చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలు
-మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల ఆధ్వర్యంలో పెద్దఎత్తున సేవ కార్యక్రమాలు -రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు చేసిన చంద్రబాబు నాయుడు అభిమానులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అభిమానులు, కార్యకర్తలు, ఘనంగా జరుపుకున్నారు. అన్ని నియోజక వర్గాల్లోని గ్రామ స్థాయి వరకు ఒక పండుగ వాతావరణంలా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. రోగులు, వృద్ధులకు పండ్లు పంచిపెట్టి… భారీ …
Read More »
Prajavartha Online Telugu News