-అభిమానుల సమక్షంలో “మన చంద్రన్న 2 పుస్తకం” విడుదల -గుమ్మడి గోపాలకృష్ణ ఆలపించిన “తెలుగునేల పుణ్యఫలం” పాట విడుదల -గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 76 వసంతాల గుర్తుగా 76 కేజీల కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న అభిమానులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్న దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు క్షేమంగా, …
Read More »Daily Archives: April 20, 2026
రూ.485 కోట్ల విలువైన విద్యుత్ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
-అఖండ గోదావరి మహా పుష్కరాలు 2027 కు సర్వం సిద్ధం చేస్తున్నాం -రెండు నెలలు ముందుగానే విద్యుత్ పనుల పూర్తికి ప్రణాళిక -దేశంలో విద్యుత్ సంస్కరణలు అమలు చేసిన మొదటి సీఎం చంద్రబాబు -ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా విద్యుత్ ఛార్జీల తగ్గింపుకు చర్యలు -గోదావరి పుష్కరాల విద్యుత్ పనుల కోసం రూ.150 కోట్లు కేటాయింపు -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలో జరగబోయే అఖండ గోదావరి మహా పుష్కరాలకు సర్వం సిద్ధం చేస్తున్నామని ఇంధన శాఖ …
Read More »2027 మహా పుష్కరాలకు ముస్తాబవుతున్న గోదావరి తీరం
-సీఎం నారా చంద్రబాబు నాయుడు విజన్.. పుష్కరాలకు కొత్త శోభ -మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, కందుల దుర్గేష్, స్థానిక ప్రజాప్రతినిధుల బృందం వెల్లడి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అఖండ గోదావరి మహా పుష్కరాలు–2027 ఏర్పాట్లలో భాగంగా రాజమహేంద్రవరంలో చారిత్రాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భక్తులకు నిరంతరాయ విద్యుత్, అత్యాధునిక సౌకర్యాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో చర్యలు చేపడుతోందనీ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరిధిలో భూగర్భ విద్యుత్ లైన్లు, …
Read More »విధుల్లో 377 మంది వైద్యుల చేరిక
-వీరిలో 61.53% మంది మహిళలే… -234 వైద్యుల పోస్టుల భర్తీకి మళ్లీ త్వరలో కౌన్సెలింగ్ -మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొత్తగా 377 మంది వైద్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బోధనాసుపత్రుల్లో మెడికల్ ఆఫీసర్లు, సివిల్ అసిస్టెంటు సర్జన్లగా విధుల్లో చేరారు. వీరిలో 232 (61.53%) మంది మహిళా డాక్టర్లు ఉండడం విశేషం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ తరపున ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు శాశ్వత ప్రతిపాదికన 630 మెడికల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ …
Read More »తీవ్రవడగాల్పులు వీచే అవకాశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎండ, వడగాలులు, ఉక్కపోత తీవ్ర ప్రభావం చూపుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం (21-04-26) 46 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 29 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. బుధవారం 54 తీవ్ర, 15 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రేపు తీవ్రవడగాల్పులు వీచే మండలాలు(46) శ్రీకాకుళం జిల్లా : ఆమదాలవలస,బూర్జ, హిరమండలం, జలుమూరు, కంచిలి, లక్ష్మీనర్సుపేట, …
Read More »నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం
-నూతన జనాభా నిర్వహణ విధానంలో సమగ్ర కార్యాచరణ ప్రతిపాదన -నైపుణ్యావసరాల గుర్తింపు, లభ్యతలో వ్యత్యాసాల నిర్మూలన లక్ష్యం -95 శాతం ప్రజలకు డిజిటల్ అక్షరాస్యత -పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ -అవకాశాలను వినియోగించుకోవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సంతానోత్పత్తి పెంపునకు ఆటంకంగా ఉన్న ఆర్థికపరమైన సమస్యల్ని పరిష్కరించే దిశగా అన్ని వర్గాల ప్రజల ఉత్పాదక సామర్ధ్యాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత నైపుణ్య వికాస ప్రణాళికను రూపొందించిందని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ …
Read More »ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో “గ్రీవెన్స్ డే” నిర్వహణ..అర్జీలు స్వీకరించిన APCRDA కమిషనర్ వి.విజయరామరాజు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో సోమవారం “గ్రీవెన్స్ డే” నిర్వహించారు. ల్యాండ్ పూలింగ్, నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీ(NSP), రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ తదితర సమస్యల గురించి పలువురు రాజధాని ప్రాంతవాసులు తమ అర్జీలను కమిషనర్ వి.విజయరామరాజు IASకి అందజేశారు. అర్జీదారులు అందజేసిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని కమిషనర్, అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ IAS అర్జీదారులకు తెలియజేశారు. రైతులు, స్థానికుల సౌకర్యార్థం CRDA ప్రధాన కార్యాలయంలో సిటిజన్ …
Read More »అమరావతి ప్రాంత యువతకు ఈ నెల 25న జాబ్ మేళా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి ప్రాంత యువత, నిరుద్యోగులకు విస్తృతంగా ఉపాధి కల్పించాలనే సదుద్దేశ్యంతో మంత్రి డా.పొంగూరు నారాయణ సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి & శిక్షణ శాఖ, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC), CRDA సోషల్ డెవలప్మెంట్ అధికారుల సౌజన్యంతో అమరావతిలో జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతోంది. APSSDC సమన్వయంతో అమరావతి, తుళ్లూరులోని స్కిల్ హబ్ కార్యాలయంలో APCRDA అధికారులు జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం …
Read More »కొండపల్లి బొమ్మలకు విశ్వవ్యాప్త గుర్తింపు తెస్తాం: పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్
-మూడు రోజుల పాటు కనువిందు చేసిన ‘కొండపల్లి బొమ్మల పండుగ-2026’ ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రి దుర్గేష్ -కొండపల్లిని అంతర్జాతీయ స్థాయి ‘ఎక్స్పీరియన్స్ సెంటర్’గా తీర్చిదిద్దుతామని ప్రకటన -ప్రతి ఏటా ఏప్రిల్ 18 నుండి 20 వరకు అధికారికంగా ఉత్సవాల నిర్వహిస్తామని వెల్లడి -కొండపల్లి సమీప పర్యాటక ప్రాంతాలు కలిపి పర్యాటక సర్క్యూట్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం. -వారసత్వ కళాసృష్టి ‘కొండపల్లి బొమ్మ’.. భావితరాలకు ఈ కళను అందిస్తాం: మంత్రి దుర్గేష్ -సహజత్వానికి నిలువుటద్దం కొండపల్లి బొమ్మలు.. ముగింపు వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ …
Read More »అదరహో.. కొండపల్లి బొమ్మల పండగ..
– విజయవంతంగా ముగిసిన మూడు రోజుల ఉత్సవాలు – కొండపల్లి బొమ్మకు, కొండపల్లి కళాకారులకు కొత్త ఉత్తేజం – చివరి రోజు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ – రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు కేఎస్ విశ్వనాథన్ – ఆద్యంతం కళాకారులను ప్రోత్సహించిన మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ. ఏపీ నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ వారసత్వ దినోత్సవం …
Read More »
Prajavartha Online Telugu News