– సమస్యకు నాణ్యమైన పరిష్కారానికి కృషిచేయాలి – జిల్లాస్థాయి పీజీఆర్ఎస్కు 113 అర్జీలు – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు అత్యంత ప్రాధాన్యమిస్తోందని, ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టిపెట్టి నాణ్యతతో సమస్య పరిష్కారానికి కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టర్ లక్ష్మీశ సోమవారం జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ …
Read More »Daily Archives: April 20, 2026
ఈ నెల 21న సైనిక సంక్షేమంపై అవగాహన సదస్సు
– సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ – జిల్లా సైనిక సంక్షేమ అధికారి వై.ఈశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మద్రాస్ రెజిమెంటల్ సెంటర్ (ఎంఆర్సీ) రికార్డుకు సంబంధించిన మాజీ సైనికులు, మాజీ సైనికుల వితంతువుల సమస్యలు తెలుసుకొని, పరిష్కరించేందుకు ఈ నెల 21న మద్రాసు రెజిమెంటల్ సెంటర్ ద్వారా అవగాహన సదస్సు జరగనుందని జిల్లా సైనిక సంక్షేమ అధికారి వై.ఈశ్వరరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో మద్రాసు రెజిమెంట్కు చెందిన మాజీ సైనికులు, మాజీ సైనికుల వితంతువులు …
Read More »ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారుల సమీక్ష
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు Pre-Revision Activities SIR 2026 జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వారి సమక్షంలో జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గంలో ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి అధికారులు మరియు అసిస్టెంట్ ఎలక్ట్రో రిజిస్ట్రేషన్ అధికారులు, తాసిల్దార్లు మరియు మున్సిపల్ కమిషనర్లు జిల్లాలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రంలో అధికారులు, బూత్ లెవల్ అధికారులతో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మ్యాపింగ్ ఆఫ్ ఎలక్ట్రోల్స్ జిల్లాలో …
Read More »ఏప్రిల్ 19 – “ప్రపంచ లివర్ దినోత్సవం”
-థీమ్ 2026: “Food is Medicine – ఆహారమే ఔషధం” -“ఆరోగ్యవంతమైన కాలేయం – ఆరోగ్యవంత మైన జీవితం -“ఆరోగ్యవంతమైన తల్లి, ఆరోగ్యవంతమైన బిడ్డ” తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా “ప్రపంచ లివర్ దినోత్సవం” నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల,తిరుపతి నందు ఈ రోజు మెడికల్ సూపరింటెండెంట్ మరియు సీ ఎస్ ఆర్ యం ఓ * వారి ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలకు *లివర్ ఆరోగ్యంపై ప్రత్యేక …
Read More »శ్రీవారిని దర్శించుకున్న గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దంపతులు
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, జ్ఞానేశ్వరి దంపతులు సోమవారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ నిబంధనల ప్రకారం దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం …
Read More »వర్షాకాలనికి ముందే నగరంలోని ప్రధాన డ్రైన్లలో పూడికతీత పూర్తి కావాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో డ్రైన్ పూడికతీత పనులు మంగళవారం నుండే ప్రారంభించాలని, వర్షాకాలనికి ముందే నగరంలోని ప్రధాన డ్రైన్లలో పూడికతీత పూర్తి కావాలని, ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తైనందున స్థానికంగా 5 మందితో పర్యవేక్షణ కమిటి పూడికతీత పనులను పరిశీలిన జరగాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో మాన్ సూన్ ప్లాన్ అమలుపై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ …
Read More »ప్రజల నుండి అందే అర్జీల పరిష్కారం పట్ల అధికారులు వేగంగా స్పందించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీల పరిష్కారం పట్ల అధికారులు వేగంగా స్పందించాలని, ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ హెచ్చరించారు. సోమవారం జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను నేరుగా స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారం …
Read More »5 శాతం రాయితీతో ముందస్తు పన్ను చెల్లించిన పోలిశెట్టి, బొమ్మిడాల కంపెనీలు, ఐటీసి సంస్థలను అభినందించిన నగర కమిషనర్ మయూర్ అశోక్….
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2026-27) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించి పన్నుపై 5 శాతం, బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ పొందేందుకు 10 రోజులే గడువు ఉందని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. సోమవారం పోలిశెట్టి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 65 అసెస్మెంట్ లకు సంబందించి రూ.95 లక్షలు, బొమ్మిడాల శ్రీ కృష్ణమూర్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 9 అసెస్మెంట్ లకు సంబందించి రూ.37 …
Read More »ప్రజా అర్జీల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి..
-మీకోసం కార్యక్రమంలో డీఆర్ఓ కే చంద్రశేఖరరావు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి అందే అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వేగవంతంగా పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) కే చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించారు. విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు, సమగ్ర శిక్ష ఏపీసి ఆర్ కుముదిని సింగ్, అవనిగడ్డ డిఎస్పి ఆర్ అభిషేక్ తో కలిసి వివిధ ప్రాంతాల …
Read More »కులవివక్ష నిర్మూలనకు కృషి చేసిన మహనీయుడు బసవేశ్వరుడు… : డిఆర్ఓ కే చంద్రశేఖరరావు
-జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఘన నివాళులు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశ్వగురు బసవేశ్వరుడు కులవివక్ష నిర్మూలనకు కృషి చేసిన గొప్ప మహనీయుడని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖరరావు పేర్కొన్నారు. సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలిచిన విశ్వగురు బసవేశ్వరుడు జయంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో ఆయన చిత్రపటానికి డీఆర్ఓ కె చంద్రశేఖరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ, బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో కర్ణాటకలో జన్మించి సమాజంలో నెలకొన్న కులవ్యవస్థ, వర్ణ భేదాలు, …
Read More »
Prajavartha Online Telugu News