విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు కి ఆంధ్రప్రదేశ్ ఎక్స్సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మోటూరి శంకర్రావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మోటూరి శంకర్రావు మాట్లాడుతూ… తెలుగు రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసిన ధీశాలి, ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాత నారా చంద్రబాబు నాయుడు. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, తన మేధస్సుతో మరియు కఠోర శ్రమతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆయన ప్రయాణం ఒక అద్భుత …
Read More »Daily Archives: April 20, 2026
గన్నవరంలో ఘనంగా సీఎం చంద్రబాబు 76వ పుట్టినరోజు వేడుకలు
-ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి చంద్రబాబు కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు -తెలుగు యువత ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ -మర్లపాలెంలో రూ.74 లక్షల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే యార్లగడ్డ గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు గన్నవరం నియోజకవర్గం మర్లపాలెం గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం …
Read More »బ్రిడ్జ్ కోర్స్ చాలా పాఠశాలల్లో జరగనే లేదు…
-మళ్లీ దానికి గ్రాండ్ టెస్ట్ నిర్వహణ మరియు నమోదు కూడానా….? విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయులు పదవ తరగతి పరీక్షలు ఒకవైపు జరుపుతూ మరొకవైపు మూల్యాంకన విధులలో పాల్గొన్న దృష్ట్యా చాలా పాఠశాలల్లో బ్రిడ్జి కోర్స్ జరగనే లేదు.మళ్లీ ఆ కోర్సు కు గ్రాండ్ టెస్టులు పెట్టమనడం ఫలితము లేని నిర్వహణ అని విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకొని ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్.టి.యు) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, ఎల్.సాయి శ్రీనివాస్ కోరారు. బ్రిడ్జ్ కోర్స్ పుస్తకాలు …
Read More »పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో MSMEలకు తక్షణ మద్దతు ఇవ్వాలని కోరిన ఏపీ ఛాంబర్స్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (MSME)పై పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల తీవ్ర ప్రభావాన్ని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి అత్యవసరంగా తీసుకువెళ్లింది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో దాదాపు 90% వాటా కలిగిన ఎంఎస్ఎంఈలు అమ్మకాలు తగ్గడం మరియు ఎగుమతులు క్షీణించడం వల్ల తీవ్ర అంతరాయాలను ఎదుర్కొంటున్నాయని ఏపీ ఛాంబర్స్ పేర్కొంది. వ్యవసాయ ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులు (సీఫుడ్), మామిడి గుజ్జు, …
Read More »ఎన్టీఆర్ భవన్లో వైభవంగా సీఎం నారా చంద్రబాబు జన్మదిన వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సోమవారం వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ కేశినేని చిన్ని మార్గదర్శకత్వంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కార్యకర్తల కోలాహలంతో పండుగలా సాగింది. ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, పార్టీ సీనియర్ నాయకులు బొప్పాన భవ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంపీ కేశినేని చిన్ని పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన భారీ కేక్ను వారు …
Read More »సుజనా చౌదరి కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానీపురం లోని ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో సీఎం చంద్రబాబు 76 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కూటమి నాయకులు కేక్ లు కట్ చేసి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రగతి కి దార్శనికుడు అని చంద్రబాబు ను కొనియాడారు.. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ , ఏదుపాటి రామయ్య , మాజీ కార్పొరేటర్లు గుడివాడ నరేంద్ర రాఘవ, మహదేవపు అప్పాజీ, అతులూరి పెద్ద బాబు , జనసేన నాయకుడు …
Read More »భూగర్భజలశాఖ సంచాలకులుగా కె.ఎస్.శాస్త్రి నియామకం
-నేడు బాధ్యతలు స్వీకరించిన నూతన డైరక్టర్ కొంపెల్ల సుబ్బరాయ శాస్త్రి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర భూగర్భ జలశాఖ, జలగణన శాఖ నూతన సంచాలకులుగా కొంపెల్ల సుబ్బరాయ శాస్త్రి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ శాఖలో సంయుక్త సంచాలకులుగా సేవలందిస్తున్న కె.ఎస్.శాస్త్రికి పదోన్నతి కల్పించి సంచాలకులుగా నియమిస్తూ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఈనెల 16న ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు విజయవాడలోని హనుమాన్ పేటలోని రాష్ట్ర కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆయన సంచాలకులుగా …
Read More »అప్రమత్తతే అగ్ని ప్రమాదాల నివారణకు కీలకం
-ఘనంగా ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు -అవగాహనతోనే అగ్ని ప్రమాదాల నివారణ – ప్రజల సహకారం కీలకం -అగ్నిమాపక శాఖ అడిషనల్ డైరెక్టర్ జి. శ్రీనివాసరావు (నార్త్) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుండి 20 వరకు వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ముగిశాయని అగ్నిమాపక శాఖ అడిషనల్ డైరెక్టర్ జి. శ్రీనివాసరావు (నార్త్) తెలిపారు. స్థానిక బందరు రోడ్డు లోని పివిపి షాపింగ్ మాల్ లో అగ్ని మాపక …
Read More »ప్రతీ జిల్లాకు ఐదు చొప్పున పశువసతి గృహాలు..
-పశు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా పశుపోషకులకు ఆర్థిక సాధికారత.. -పశువసతి కేంద్రానికి పది లక్షల అంచనా వ్యయం అరెకరం స్థలం కేటాయింపు.. -పసుకిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రూ. 3 లక్షల వరకూ రుణ సదుపాయం.. -ప్రైవేట్ వడ్డీ రుణభారం నుండి పశుపోషకులకు విముక్తి.. -పశువసతి గృహాల ద్వారా నిరాశ్రయ పశువులకు ఆశ్రయం, పోషణ మరియు వైద్య సేవలు.. -పశుసంవర్ధక శాఖ సంచాలకులు డా. టి. దామోదర్ నాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, పందులు …
Read More »నీట్ (యూజీ) పరీక్ష నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు
– ఎక్కడా లోటుపాట్లు లేకుండా సమన్వయంతో పనిచేయండి – పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ స్థాయి వైద్య ప్రవేశ పరీక్ష నీట్ (యూజీ)-2026 మే 3వ తేదీన జరగనుందని.. పరీక్ష నిర్వహణకు ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. నీట్ పరీక్షపై కలెక్టర్ లక్ష్మీశ సోమవారం సమన్వయ శాఖల అధికారులు, సూపరింటెండెంట్లు, పరీక్షా కేంద్రాల పర్యవేక్షకులతో …
Read More »
Prajavartha Online Telugu News