– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 20వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపడుతునున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు …
Read More »Daily Archives: April 19, 2026
విజయవాడ ప్రాంతీయ కార్యాలయంలో KDCC బ్యాంక్ చలివేంద్రం ప్రారంభం
– కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (KDCC) చైర్మన్, మాజీ మంత్రి నెట్టెం రఘు రామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (KDCC Bank) ఆధ్వర్యంలో విజయవాడ ప్రాంతీయ కార్యాలయం వద్ద చలివేంద్రాన్ని బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ నెట్టెం రఘురాం మాట్లాడుతూ, సామాజిక బాధ్యతలో భాగంగా ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం బ్యాంక్ ధ్యేయమని తెలిపారు. …
Read More »ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ కె.మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 20వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »మోదీ, అమిత్షా ప్రజాస్వామ్య విధ్వంసకర చర్యలు
-మహిళా బిల్లు ముసుగులో రాజకీయ ప్రయోజనాలు -చంద్రబాబు, నితీశ్కుమార్ ఎక్స్ట్రా ప్లేయర్లు -దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం -ప్రధాని హోదా దిగజార్చిన మోదీ -త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం తప్పదు – సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్షాలు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజాస్వామిక వ్యవస్థను విధ్వంసం చేసేలా ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ, అమిత్షాలు లౌకిక, రాజ్యాంగ విరుద్ధమైన …
Read More »
Prajavartha Online Telugu News