Breaking News

Daily Archives: April 18, 2026

బ‌డి పిలుస్తుంది.. పిల్ల‌లంద‌రు బ‌డిలో ఉండాలి

– బ‌డి ఈడు పిల్ల‌ల్ని బ‌డిలో చేర్పిద్దాం.. బంగారు భ‌విత‌కు బాట‌లు వేద్దాం – విద్యా ఫ‌లాలు అందించి ఉన్న‌తంగా తీర్చిదిద్దుదాం – ప్ర‌చార పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. విద్యా శాఖ, స‌మ‌గ్ర‌శిక్ష అధికారుల‌తో క‌లిసి బడి పిలుస్తుంది.. ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. శ‌నివారం కొండ‌ప‌ల్లిలో కొండ‌ప‌ల్లి బొమ్మ‌ల పండ‌గ సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఈ పోస్ట‌ర్ల ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ …

Read More »

కొండ‌ప‌ల్లి బొమ్మ‌ల పండ‌గ‌..

-అద్భుతం.. ఆనంద అంబ‌రం -వైభ‌వంగా ప్రారంభ‌మైన సాంస్కృతిక వార‌స‌త్వ ఉత్స‌వం -కొండ‌ప‌ల్లి బొమ్మ‌ల ఖ్యాతిని ఖండాంత‌రాల‌కు చేర్చే గొప్ప ప్ర‌య‌త్నం -ఏటా ఏప్రిల్ 18 నుంచి మూడు రోజుల పాటు కార్య‌క్ర‌మాలు -జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, శాస‌న‌స‌భ్యులు వ‌సంత వెంక‌ట కృష్ణ‌ప్ర‌సాద్‌ -మారుతున్న కాలానికి అనుగుణంగా వినూత్న డిజైన్ల అభివృద్ధికి ప్రోత్సాహం -క‌ళా ప‌రిర‌క్ష‌ణ‌కు, క‌ళాకారుల స‌మ‌గ్రాభివృద్ధికి గొప్ప సంక‌ల్ప‌మ‌ని వ్యాఖ్య‌ -కొండపల్లి కొండల గాలి తాకి.. -క‌ళగా మారిన పొణికి ముక్క.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హ‌స్త‌క‌ళాకారుని చేతిలో …

Read More »

కిశోరి వికాసంపై విజయవాడ ఇరిగేషన్ ట్రైనింగ్ హల్ లో ప్రాంతీయ వర్క్‌షాప్ నిర్వహిణ..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్క్ షాప్ లో పాల్గొన్న ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు మరియు పక్షమ గొదావరి జిల్లాలకు చెందిన మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా బాలల సంరక్షణ అధికారులు, సీడీపీఓలు, హెల్త్, సెర్ప్, మెప్మా, ఎడ్యుకేషన్, పంచాయతీరాజ్ మరియు గ్రామ & వార్డు సచివాలయ జిల్లా అధికారులు మే నెల 01 నుంచి జూన్ 10 వరకు కిషోరి వికాసం వేసవి సమావేశాలు.. ఎన్టీఆర్ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ షేక్ రుక్సానా సుల్తాన బేగం …

Read More »

కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం ఇప్పుడు దేశం ముందుకు పూర్తిగా బయటపడింది…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల సాధికారతపై సంవత్సరాలుగా నినాదాలు ఇస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం ఇప్పుడు దేశం ముందుకు పూర్తిగా బయటపడింది. నేతృత్వంలోని ప్రతిపక్షం మహిళల రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా, మహిళల పట్ల తమ నిజమైన నిబద్ధత ఏంటో స్పష్టంగా వెల్లడించింది. ఈ బిల్లును అడ్డుకోవడం కేవలం రాజకీయ విభేదం కాదు — ఇది దేశంలోని కోట్లాది మహిళల ఆశయాలు, హక్కులు, భవిష్యత్తుపై నేరుగా చేసిన దాడి. మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించే చారిత్రాత్మక అవకాశాన్ని కూడా …

Read More »

మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

-రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీకనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మహిళా సాధికారతపై తన అభిప్రాయాలను వెల్లడించారు. మహిళా బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే మహిళలకు రాజకీయంగా మరింత బలం చేకూరేదని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. శనివారం …

Read More »

అదనపు కమిషనర్ ఓబులేసు సేవలు అభినందనీయం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అదనపు కమిషనర్ ఓబులేసు సేవలు అభినందనీయమని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ గారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16న జారీ చేసిన మునిసిపల్ బదిలీల ఉత్తర్వులలో నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న చల్లా ఓబులేసు ను కర్నూల్ నగర పాలక సంస్థ కమిషనర్ బదిలీ చేస్తూ ఉత్తర్వులు చేసిందని, ఈ సందర్భంగా నేడు గుంటూరు నగర పాలక సంస్థలో కౌన్సిల్ సమావేశ మందిరంలో కమిషనర్ గారు అదనపు కమిషనర్ …

Read More »

రెవెన్యూ వసూళ్ళ లో నిర్దేశిత లక్ష్యాలను అధిగమించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ అడ్వాన్సు టాక్స్ రెవెన్యూ వసూళ్ళ లో నిర్దేశిత లక్ష్యాలను అధిగమించాలని, అందుకు తగిన విధంగా రోజువారి వసూళ్లు జరగాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ రెవిన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరం నందు రెవిన్యూ వసూళ్ళ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు తొలుతగా రెవిన్యూ ఇన్స్పెక్టర్లు, రెవిన్యూ అధికారుల వారీగా, సచివాలయాల వారీగా అడ్వాన్సు టాక్స్ క్రింద రెవిన్యూ …

Read More »

అనధికార లేఅవుట్‌ల క్రమబద్ధీకరణకు చివరి అవకాశం: కమిషనర్ కె. మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అనధికార లేఅవుట్‌లలో ప్లాట్లు కలిగి ఉన్న యజమానులు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్)లో తమ ప్లాట్లను ఈ నెల 23వ తేదీలోపు క్రమబద్ధీకరించుకోవాలని, లేకుంటే గడువు అనంతరం ఆయా లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే జనవరి 23 నుండి ఏప్రిల్ 23 వరకు మూడు నెలల పాటు ఎల్ఆర్ఎస్ గడువు పొడిగించిందని, …

Read More »

రద్దీగా ఉండే ప్రధాన రహదారుల్లో నైట్ శానిటేషన్… : కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని, ప్రజలకు మరియు వాహనదారులకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు గుంటూరు నగరపాలక సంస్థ వినూత్నంగా ‘నైట్ శానిటేషన్’ (రాత్రి సమయ పారిశుధ్య పనులు) విధానాన్ని అమలులోకి తెచ్చామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సాధారణంగా ఉదయం వేళల్లో ప్రధాన రహదారులపై పారిశుధ్య పనులు చేపట్టడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడమే కాకుండా, ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుందని గమనించామన్నారు. …

Read More »

గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్చ ప్రతిజ్ఞ…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నీరు ప్రాణకోటికి జీవనాధారమని, ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు కృషి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. శనివారం స్వర్ణాంధ్ర –స్వచ్చాంధ్రలో “జలధార- జలహారతి” థీమ్ లో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కొరెటెపాడు చెరువు వాకింగ్ ట్రాక్ అవగాహన ర్యాలీ, నీటి సంరక్షణ చర్యలు పరిశీలన, మొక్కలు నాటి, స్వచ్చ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి నెల 3 వ శనివారం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా …

Read More »