Breaking News

Daily Archives: April 21, 2026

అత్యంత వైభవంగా కుంభాభిషేక కార్యక్రమం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అహోబిలం సమీపంలో జ్వాలా ట్రస్ట్ ఆధ్వర్యంలో, శ్రీధర్ గురూజీ పీఠాధిపత్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా 18 అడుగుల ఏకశిల శ్రీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ, పన్నెండు అడుగుల లక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కుంభాభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ ఆశ్రమ ఆవరణంలో తొమ్మిది రూపాలలో నరసింహస్వామి ఆలయాలు నిర్మించి, వాటి ప్రతిష్ఠలు కూడా ఈరోజే జరిపారు. అదేవిధంగా జనార్ధన స్వామి ఆలయం నిర్మాణం పూర్తిచేసి …

Read More »

పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా కార్యక్రమాలు భక్తి భావంతో ప్రారంభమయ్యాయి. జన్మదినాన్ని పురస్కరించుకుని ముందుగా డా. పసుపులేటి హరిప్రసాద్ తిరుపతి లోని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, అనంతరం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు …

Read More »

పాలకొల్లులోనే మొదటి వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు

-స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ -మంత్రి నిమ్మలతో కలిసి డంపింగ్ యార్డు పనుల పరిశీలన పాలకొల్లు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మొదటి వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ ని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోనే ఏర్పాటు చేయనున్నట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చెప్పారు. రూ.5 కోట్లతో ఏర్పాటు చేసే ఈ సెంటర్ ప్రతి రోజూ 50 మెట్రిక్ టన్నుల వేస్ట్ ని ప్రాసెసింగ్ చేస్తుందని తెలిపారు. పాలకొల్లు పట్టణం 9వ వార్డు యడ్ల బజారు ప్రాంతంలోని, …

Read More »

బాపూజీ గ్రామ స్వరాజ్యం మన ప్రజా ప్రభుత్వంలోనే సాధ్యం

-ప్రతి 3వ శనివారం జరిగే ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంద్ర’ ద్వారా మంచి ఫలితాలు -స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఏలూరు/ ద్వారకాతిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దుటకు స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో ఒక ఉద్యమంగా ముందుకుతీసుకు వెళ్ళుతున్నారని ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ అతిథి గృహంలో మంగళవారం కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సంయుక్తంగా మీడియా …

Read More »