Breaking News

Daily Archives: April 30, 2026

మే 5న మొక్కజొన్న పంట కొనుగోలు చేయాలని ధర్నాలు

-సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సుమారు 12.5 లక్షల ఎకరాల్లో రైతాంగం పండించిన మొక్కజొన్న పంటను మార్క్‌ఫెడ్, నాఫెడ్‌ల ద్వారా సత్వరం కొనుగోలు కేంద్రాలు తెరచి మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేయాలని సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ఆధ్వర్యంలో మే 5వ తేదీన మండల కేంద్రాలలో ధర్నాలు నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య, రైతుసంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్‌లు నేడొక ప్రకటనలో పిలుపునిచ్చారు. రైతాంగం లాభాలు వచ్చే పంటలవైపు దృష్టిసారించాలని రైతాంగాన్ని …

Read More »

పెట్రోల్, డీజిల్ కొరతపై కేంద్రం నిద్ర నటిస్తోంది

– సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పెట్రోల్, డీజిల్ కొరత గత కొద్దికాలంగా తెలుగు రాష్ట్రాల్లో వెన్నాడుతున్నప్పటికీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కొరత ఏమీలేదని చెప్పడాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తప్ప్పుబట్టారు. డీజిల్, పెట్రోల్ కొరతపై కేంద్ర ప్రభుత్వం నిద్ర నటిస్తోందన్నారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర సమస్యగా మారింది. కాని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి …

Read More »