Breaking News

Daily Archives: May 7, 2026

పోలవరం నిర్వాసితులకు స్థలం కొనుగోలు, ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు ప్రకటించాలి

-వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పేరుతో గందరగోళం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పోలవరం గిరిజనేతర నిర్వాసితులకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పేరుతో రూ.5.57 లక్షలు ప్రకటించింది. దీనివల్ల పోలవరం నిర్వాసితులకు ఏరకమైన ఉపశమనం కలగదు. రోజురోజుకీ పెరుగుతున్న స్టీలు, సిమెంటు ధరలు, రవాణా ఛార్జీల ప్రకారం వన్‌టైమ్ సెటిల్‌మెంట్ రూ.10 లక్షలు చేస్తే తప్ప సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం జరగదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పున:పరిశీలించి పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. వన్‌టైమ్ …

Read More »

షరతులులేని మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి…

-జనగణన, డీ లిమిటేషన్‌తో మోదీ మాయాజాలం -బీజేపీ ఓట్ల లబ్ది రాజకీయాలు -మారుమ్రోగిన ‘మహిళా సంఘాల ఐక్యవేదిక 2కే వాక్’ -కేంద్ర మోసపూరిత విధానాలపై మహిళా నేతల ధ్వజం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనగణన, డీలిమిటేషన్ వంటి షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే వాక్ మారుమ్రోగింది. గురువారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి బందర్‌రోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనం వరకు మహిళా నాయకులు, మహిళలు …

Read More »

సిమెంట్, స్టీల్ అమ్ముకుంటున్నారనే ఆరోపణలను ఖండించిన కృష్ణా జిల్లా హౌసింగ్ అధికారి

-అదనంగా ఉన్న వస్తువులను ఉన్నతాధికారుల సూచనల మేరకు పొరుగు జిల్లాల్లో వినియోగిస్తున్నాం -అమ్ముకుంటున్నారనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్న హౌసింగ్ జిల్లా అధికారి వెంకట్రావు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం మార్కెట్ యార్డ్ లో గత రెండు రోజుల క్రితం గృహ నిర్మాణాలకు సంబంధించిన స్టీల్ ను అక్రమంగా తరలించారని జరుగుతున్న ఆరోపణలను గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి ఎస్.వెంకట్రావ్ పత్రికా ముఖంగా ఖండించారు. రాష్ట్రంలో గృహ నిర్మాణ రంగాన్ని వేగవంతం చేయడంలో భాగంగా ఒక జిల్లాలో అదనంగా ఉన్న …

Read More »

టీమ్ వర్క్‌తోనే అభివృద్ధి జరుగుతుంది…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : టీమ్ వర్క్‌తోనే అభివృద్ధి జరుగుతుందని… నేను అని కాకుండా.. మనం అనే ఆలోచన విధానం అందరిలో రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.గురువారం రాష్ట్ర రాజధాని అమరావతి లోని రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, రాష్ట్ర మంత్రులు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, అధిపతులతో కలిసి 7 వ కలెక్టర్ల సమావేశం నిర్వహించి జి ఎస్ డి పి గ్రోత్ , సింగపూర్ …

Read More »

దశాబ్దాల భూసమస్యలకు పరిష్కారం చూపిన తిరుపతి ‘శెట్టిపల్లి మోడల్ టౌన్‌షిప్’..

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ‘ఉత్తమ విధానాలు’ విభాగంలో నాల్గవ బెస్ట్ ఇనిషియేటివ్‌గా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ‘శెట్టిపల్లి మోడల్ టౌన్‌షిప్’ ప్రాజెక్టుపై అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న అత్యంత క్లిష్టమైన భూసమస్యలను ‘ల్యాండ్ పూలింగ్ స్కీమ్’ (LPS) ద్వారా ఎలా పరిష్కరించాలో ఈ ప్రాజెక్టు ద్వారా ఆయన సవివరంగా అధికారులకు వివరించారు. తిరుపతికి కూతవేటు దూరంలో, విమానాశ్రయం మరియు రైల్వే స్టేషన్‌కు అతి దగ్గరగా అద్భుతమైన రవాణా సదుపాయాలున్న ప్రాంతం …

Read More »

తిరుచానూరు శాఖా గ్రంధాలయం నందు వేసవి విజ్ఞాన శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి…

తిరుచానూరు, నేటి పత్రిక ప్రజావార్త : తిరుచానూరు లోని శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాలను. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి అన్నారు. తిరుచానూరు శాఖ గ్రంథాలయం నందు నిర్వహించిన వేసవి విజ్ఞాన శిక్షణ తరగతుల సందర్శించినచైర్మన్ రెడ్డి వారి గురవారెడ్డి తో పాటు ముఖ్య అతిథులు గా పాల్గొని ప్రసంగించారు . చైర్మన్ గురువారెడ్డి మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతులుకూట మీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబునాయుడు గారి సారధ్యంలో గౌరవ మంత్రివర్యులు లోకేష్ …

Read More »

జనసేన నూతన కమిటీలు వచ్చే వారంలో ప్రకటన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ సంస్థాగత విస్తృత నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అవసరమైన ప్రక్రియలో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిమగ్నమై ఉన్నారు. పార్టీ నిర్మాణంలో భాగమైన కమిటీల ఏర్పాటుకి సంబంధించి గత కొన్ని నెలలుగా పార్టీలోని ముఖ్యులను ఆయన సంప్రదిస్తూనే ఉన్నారు. శస్త్ర చికిత్స అనంతరం స్వస్థత చేకూరకపోయినా, ఆరోగ్యపరమైన ఇబ్బందులున్నా ఈ ప్రక్రియ పూర్తి చేయడం మీద దృష్టిపెట్టారు. ప్రస్తుతం ఉన్న పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, 175 నియోజకవర్గాల ఇంఛార్జులు నియామకాలను …

Read More »

ప్రతి ఎస్సీ కుటుంబం నుండి ఒక పారిశ్రామికవేత్త రావాలి

-నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ తో కీలక అవగాహన ఒప్పందం -ఏడాదిలోనే 2000 మందికి ఉపాధి -పరిశ్రమల స్థాపన మార్కెటింగ్ రంగాలలోనూ పూర్తి సహకారం -విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఎస్సీ యువతకు ఎంపీ కేశినేని చిన్ని శుభవార్త చెప్పారు. జిల్లా కలెక్టర్ సమక్షంలో నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ జరిగిందని ప్రతి ఒక్క ఎస్సి కుటుంబం నుంచి నుండి ఒక నూతన పారిశ్రామికవేత్త రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ …

Read More »

యునిడో గుంటూరు నగర అభివృద్ధికి మరింత సహకారం అందించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (యునిడో) గుంటూరు నగర అభివృద్ధికి మరింత సహకారం అందించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ కోరారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో యునిడో ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ యునిడో సహకారంతో గుంటూరు నగరపాలక సంస్థ సంగం జాగర్లమూడి సమ్మర్ స్ట్రోరేజ్ ట్యాంక్ లో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే ఈ-ఆటోలను కూడా అందించారని, మహిళలను …

Read More »

అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను తక్షణమే ప్రారంభించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను తక్షణమే ప్రారంభించాలని, స్పందించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడానికి వార్డ్ ల వారీగా నివేదిక సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఎస్ఈని ఆదేశించారు. గురువారం పెద్దపలకలూరు రోడ్, ఉద్యోగ నగర్, ఎస్వీఎన్ కాలనీ, తారకరామ నగర్, నేతాజీ నగర్ తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించి, పెండింగ్ పనుల వేగవంతంపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో వార్డ్ లవారీగా …

Read More »