విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కక్షలతో యూట్యూబర్ రావణ్ మీద మీద UAPA చట్టం కింద కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ NTR జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో శనివారం విజయవాడ ధర్నా చౌక్లో జరిగిన చట్టబద్ధ పాలన కోసం ధర్మదీక్ష కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ జోనల్ కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులు. …
Read More »Daily Archives: July 11, 2026
కడపలో కరోనాకు అడ్డుకట్ట వేయండి
-కలెక్టర్, డీఎంహెచ్ వోకు ఫోన్లో జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఆదేశం -కేసులు నమోదైన ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనలు అమలు చేయండి -రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేయండి -వియత్నాంలో కడప వారి దుర్మరణంపై మంత్రి సవిత దిగ్భ్రాంతి -బాధిత కుటుంబానికి అండగా ఉంటాం -ఎప్పటికప్పుడు విదేశాంగ అధికారులతో మాట్లాడుతున్నాం : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కడప జిల్లాలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఆదేశించారు. అదే సమయంలో …
Read More »బుద్దవరంలో ఆధునీకరించిన పీఏసీఎస్ భవనం ప్రారంభం
-భవనాన్ని ప్రారంభించిన కేడీసీసీ చైర్మన్ నెట్టెం రఘురామ్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు -ఎద్దుల బండిపై ర్యాలీగా కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు -గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార రంగమే వెన్నెముక : నెట్టెం రఘురామ్ , ఎమ్మెల్యే యార్లగడ్డ. -రైతులు, చేతివృత్తిదారులకు సహకార సంఘాల ద్వారా రుణాలు : నెట్టెం రఘురామ్ -సహకార్ సే సమృద్ధి పేరుతో సహకార రంగంలో అన్ని సేవలను డిజిటలైజేషన్ చేస్తున్నాం : నెట్టెం రఘురామ్ -సహకార సంఘాల్లో పారదర్శకతకు జీఓ-90 అమలు అవసరం : ఎమ్మెల్యే యార్లగడ్డ గన్నవరం, నేటి …
Read More »“బాలల భద్రత- అందరి బాధ్యత”
-బాలల హక్కుల పరిరక్షణ అందరిదీ బాధ్యత. -బాలల హక్కుల సేవల బలోపేతంపై చర్చా వేదిక నిర్వహణ. -ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, విజయవాడ డైరెక్టర్ బి.ఎస్. కోటేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాలల హక్కుల పరిరక్షణ కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ డైరెక్టర్ శ్రీ.బి.ఎస్. కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, విజయవాడ ఆధ్వర్యంలో “బాలల హక్కుల సేవలను మరింత బలోపేతం చేసి విస్తరించడానికి భవిష్యత్ కార్యాచరణ” అనే అంశంపై టి.వి.(టానా) భవన్, …
Read More »ఫిక్సిటితో పి.బి. సిద్ధార్థ ఒప్పందం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బిజినెస్ ఎనలటిక్స్ విభాగం హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్కిల్లింగ్ సంస్థ ఫిక్సిటి ఇ.డి.ఎక్స్. ప్రైవేట్ లిమిటెడ్ తో శనివారం పరస్పర అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ మేకా రమేష్ తెలిపారు. పరిశ్రమ అవసరాల మేరకు ఉపాధి లక్ష్యంగా విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఒప్పంద పత్రాలపై ప్రిన్సిపాల్ తో పాటు విభాగాధిపతి డా. బి. జయప్రకాష్, ఫిక్సిటి సంస్థ …
Read More »సోషల్ మీడియా దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవు
– రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది – ప్రజల మధ్య విధ్వేషాలు సృష్టించడమే పనిగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు – పెయిడ్ ఆర్టిస్టులతో మత విధ్వేషాలకు జగన్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడు – తప్పు చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించకుండా చట్టం తీసుకొస్తాం – మచిలీపట్నంలో గ్రీవెన్స్ నిర్వహించి అర్జీలు స్వీకరించిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సోషల్ మీడియాను అడ్డగోలుగా వాడుతూ ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా …
Read More »వీబీ-జీ రామ్ -జీ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలి.
-గ్రామీణ ఉపాధికి మరింత భరోసా.. 125 రోజుల పని -వీబీ-జీ రామ్ -జీ పై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన -కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఇషా సింగ్ తిరుపతి జిల్లాలో రూ.175 కోట్లతో 4,627 పనులు చేపట్టాం -జూలై 1 నుంచి ఇప్పటివరకు తిరుపతి జిల్లాలో 986 పనులు ప్రారంభం -డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.సి. మద్దిలేటి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వీబీ-జీ రామ్ -జీ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ …
Read More »“సుజన ఫౌండేషన్” ఉచిత వైద్య శిబిరం విజయవంతం..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎం ఎల్ ఏ సుజన చౌదరి ఆధ్వర్యంలోని “సుజన ఫౌండేషన్ ” ద్వారా 35 వ డివిజన్ , పూర్ణానందంపేట , కౌతా సుబ్బారావు మున్సిపల్ స్కూల్లో శనివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతమైంది. “సుజన ఫౌండేషన్” ద్వారా అనుభవజ్ఞులైన వైద్యులతో నిర్వహించిన ఈ శిబిరంలో బీపీ ,షుగర్ , డెంటల్, కంటి పరీక్షలు, ఈ సీ జీ , 2 డి ఎకో, వంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను కూడా పంపిణీ …
Read More »ప్రజా దర్బార్ కు పోటెత్తిన ప్రజానీకం
-ప్రజా దర్బార్ లో ప్రజల నుంచి నేరుగా అర్జీలు తీసుకున్న మైనారిటీ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ -అర్జీదారుల సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పనిచేయండి – మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరుక్ -ఎంపీ కేశినేని చిన్ని ఆదేశాల మేరకు రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని ఆదేశాల మేరకు రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి …
Read More »గ్రామసభల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ
-వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ వెల్లడి -సామాజిక ఆసుపత్రిలో వృద్ధుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు -ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పిల్లల జననాలు తగ్గడం, వృద్ధుల సంఖ్య పెరుగుతుండటం భవిష్యత్ ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపే ప్రమాదముందని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా …
Read More »
Prajavartha Online Telugu News