Breaking News

ఏపీ బీజేఏ నూతన కమిటీ ఎన్నిక

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (ఏపీ బీజేఏ) ఎన్టీఆర్ జిల్లా నూతన కమిటీ ఎన్నికయింది.
గౌరవ అధ్యక్షులు : అబ్దుల్ అలీమ్ (99 టీవీ)
1. అధ్యక్షులు
కె రవికుమార్ (10 టీవీ)
2. ప్రధాన కార్యదర్శి
ఎం రాఘవులు (ఎన్ టీవీ)
3. జె. ప్రసాద్ (టీవీ 5)
4. సెల్వరాజ్ (సి ఛానల్)
సహాయ కార్యదర్శి
5. ఎస్. సాయికుమార్ (సిటీ న్యూస్)
6. ఎం. వెంకన్న (మహా న్యూస్)
కమిటీ సభ్యులు
7. రాజీవ్ రాజు (వే టు న్యూస్)
8. షేక్ షాబాన్ (ఐ త్రీ మీడియా)
9. ఎం సురేష్ కుమార్ (స్వతంత్ర).

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *