Breaking News

Tag Archives: amaravathi

సిఎస్ కు టిటిడి వేదపండితుల ఆశీర్వచనం-నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పలువురు అధికారులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నూతన సంవత్సరం సందర్భంగా శనివారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్.సమీర్ శర్మకు వేద ఆశీర్వచనం ఇచ్చారు.అనంతరం స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలను, టీటీడీ క్యాలెండర్,డైరీలను సిఎస్ కు అందించారు. అంతకు ముందు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధ్యక్షులు కె.ఫరీడ, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్,ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావు, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ టు సిఎస్ పి.ప్రశాంతి ఆమె భర్త డిల్లీ రావు, …

Read More »

వార్షిక క్రైమ్‌ నివేదికను విడుదల చేసిన ఎపీ డీజీపీ గౌతం సవాంగ్‌…

-స్మోర్ట్‌ పోలీసింగ్‌లో ప్రథమ స్థానం -జాతీయ స్థాయిలో 150 అవార్డులు -దిశ యాప్‌కు అపూర్వ స్పందన -స్పందనలో 40,404 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరిలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మంగళవారం వార్షిక క్రైమ్‌ నివేదికను మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతానికి భిన్నంగా పోలీసు శాఖలో వచ్చిన మార్పులతో సామాన్యుడు స్వేచ్ఛగా పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదులు చేస్తున్నారని, దీంతో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగాయని, అయినప్పటికీ గత ఏడాదికంటే 3 శాతం మాత్రమే …

Read More »

పథకాలు అందని అర్హులకు నగదు జమ చేసిన సీఎం వైయస్‌.జగన్‌…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా సంక్షేమపథకాలు అందనివారికి మరోసారి వెరిఫికేషన్‌ చేసి అర్హులైన వారికి సంక్షేమపథకాలు అందజేసే కార్యక్రమానికి తాడేప‌ల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం బటన్‌ నొక్కి సీఎం వైయస్‌.జగన్‌ 9,30,809 మందికి రూ.703 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో నగదు జ‌మ చేశారు. ఈ సందర్భంగా సీఎం  వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ పేదలను వెతుక్కుంటూ సంక్షేమపథకాలు… ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి దేవుడి దయతో శ్రీకారం చుడుతున్నాం. 9,30,809 మందికి మంచి జరుపుతూ దాదాపు …

Read More »

సచివాలయంలో జగనన్నశాశ్వత భూహక్కు మరియు భూరక్ష పై మంత్రుల కమిటీ సమావేశం

– సమావేశంలో పాల్గొన్న మంత్రులు  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లాం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయం మూడో బ్లాక్‌లోని మీటింగ్ హాల్‌లో మంగళవారం ”జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం”పై మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రుల కమిటీ భేటీ అయ్యింది. పథకం అమలుపై మంత్రులు  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్,  బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లాం లు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మున్సిపల్, సర్వే, …

Read More »

రాష్ట్రంలో ఔషధ దిగ్గజం సన్‌ఫార్మా ఇంటిగ్రేటెడ్‌ ఎండ్‌ టూ ఎండ్‌ ప్లాంట్‌ తయారీ ప్లాంట్‌

-క్యాంప్‌ కార్యాలయంలో సీఎంతో సన్‌ఫార్మా అధినేత దిలీప్‌ షాంఘ్వి చర్చలుతర్వాత ప్లాంట్‌ ఏర్పాటుపై ప్రకటన -రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పర్యావరణ హిత విధానాలపై సీఎం దృష్టి ఉంది -ఆయన ఆలోచనలు నన్ను ముగ్దుడ్నిచేశాయి -సన్‌ఫార్మా అధినేత దిలీప్‌ షాంఘ్వి -జనరిక్‌ ఫార్మా రంగంలో ప్రపంచంలోనే నాలుగో పెద్ద కంపెనీగా ప్రత్యేక గుర్తింపు -హెల్త్‌కేర్‌ రంగంలో హైక్వాలిటీ మెడిసిన్‌ తక్కువ ధరలకే తయారు చేసే కంపెనీ -100కు పైగా దేశాల్లో సన్‌ఫార్మా మందులు వినియోగం, 36 వేల మందికి పైగా ఉద్యోగులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

న్యాయవ్యవస్థ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింపచేసేలా న్యాయవాదులు కృషి చేయాలి

-ప్రజా సమస్యలు,హక్కులు పరిరక్షణలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించాలి -సమాజానికి న్యాయవాదులు మార్గదర్శకులుగా నిలవాలి -సమాజ శ్రేయస్సుకై న్యాయవాదుల సేవలను పూర్తిగా అందించాలి – రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తులు సహా ఇతర ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటాం -భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత దేశంలో న్యాయవ్యవస్థ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింప చేసేందుకు న్యాయవాదులంతా కృషి చేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ పేర్కొన్నారు.ఆదివారం నేలపాడులోని రాష్ట్ర ఉన్నత …

Read More »

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ 25,26,27 తేదీ రాష్ట్ర పర్యటన వివరాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ వారి ఈనెల 25, 26, 27వ తేదీల్లో రాష్ట్ర పర్యటన కార్యక్రమాల వివరాలు.ఈనెల 25వతేది శనివారం ఉ.8.30గం.ల నుండి 9.30 గం.ల వరకూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వెంకటరమణ సతీ సమేతంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంటారు. తదుపరి ఉ.11గం.లకు విజయవాడలోని నోవాటెల్ హోటల్ కు చేరుకుని మధ్యాహ్నం 2గం.ల వరకూ సందర్శకులను కలుస్తారు. విరామం అనంతరం సాయంత్రం 4.45గం.లకు నోవాటెల్ హోటల్ నుండి బయలుదేరి …

Read More »

పర్యాటక రంగం అభివృద్ధికై జనవరిలో పెట్టుబడిదారుల సమావేశం…

-రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్జి శ్రీనివాసరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి మరియు విస్తరణకై పెట్టుబడిదారుల సమావేశం (Investors Meet) వచ్చే ఏడాది జనవరిలో విశాఖపట్నం లేదా విజయవాడలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తం శెట్జి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం అమరావతి సచివాలయంలోని ఆయన చాంబరులో పర్యాటక, క్రీడా శాఖల అధికారులతో మంత్రి సమావేశమై ఆయాశాఖల వారీగా నిర్వహిస్తున్న పనుల ప్రగతిని సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 13 …

Read More »

మనవరాలి స్నాతకోత్సవానికి హాజరైన ఉపరాష్ట్రపతి దంపతులు

– ప్రేక్షకుల గ్యాలరీలోనే కూర్చుని తన మనవరాలు అవార్డు అందుకున్న క్షణాలను ఆనందించిన ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు. – విద్యతోనే సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు సాధ్యమని సూచన – నూతన జాతీయ విద్యావిధానం – 2020 ఓ దార్శనిక పత్రం – విద్యార్థులు ఉన్నతమైన కలలు కనడంతో పాటు వాటి సాకారానికి అహోరాత్రులు శ్రమించాలని సూచన నోయిడా, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఉషమ్మ దంపతులు సాధారణ వ్యక్తుల్లా తమ మనవరాలి స్నాతకోత్సవానికి హాజరయ్యారు. శనివారం నోయిడాలోని …

Read More »

ఎపి రీసర్వే ప్రాజెక్టు దేశానికే ఆదర్శప్రాయం…

-మహారాష్ట్ర సర్వే సెటిల్ మెంట్ కమీషనర్ నిరంజన్ కుమార్ -సర్వే ప్రాజెక్టు అధ్యయనం కోసం పలు రాష్ట్రాల ఆసక్తి : సిద్దార్ధ జైన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దశాబ్దాల తరబడి పేరుకు పోయిన సర్వే సమస్యలకు పరిష్కారం చూపుతూ అత్యాధునిక సాంకేతికతతో ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తున్న సమగ్ర భూసర్వే కార్యక్రమం అనుసరణీయమని మహారాష్ట్ర సర్వే సెటిల్ మెంట్ కమీషనర్, భూమి రికార్డుల సంచాలకులు నిరంజన్ కుమార్ సుదాంషు అన్నారు. దేశానికే ఆదర్శప్రాయంగా, సగటు రైతుకు ఉపయోగకరంగా వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ …

Read More »