Breaking News

Tag Archives: amaravathi

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు సచివాలయంలోని వారి ఛాంబర్ లో భారతరత్న, రాజ్యాంగ నిర్మాత,డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ జయంతి వేడుకలు చేశారు. ఈసందర్భంగా మంత్రి వర్యులు ధర్మాన ప్రసాదరావు అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. బడుగు , బలహీన వర్గాలు ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ వెనుకబడిన,బలహీనవర్గాల ప్రజల దేవుడని అన్నారు.వారి ఆలోచనలకు ప్రతి రూపం దేశంలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి …

Read More »

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దాడిశెట్టి రామలింగేశ్వరరావు 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) బుధవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లో కేటాయించిన ఛాంబరుకు కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనకు వేద పండితులు వేద మంత్రాలు పటిస్తూ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఛాంబరులో పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా పూజనిర్వహించిన తదుపరి మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రూ.170 కోట్లతో రెండు బ్రిడ్జిల నిర్మాణానికి మంత్రి తొలి సంతకం …

Read More »

కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టిన గుమ్మనూరు జయరాం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక,ఉపాధి శిక్షణ మరియు కర్మాగారాల శాఖా మంత్రిగా గుమ్మనూరు జయరాం పదవీ బాధ్యతలు స్వీకరించారు‌.ఈమేరకు బుధవారం ఉ‌దయం 9.గం.లకు అమరావతి సచివాలయం మూడవ బ్లాకులో ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిగా తనకు రెండోసారి అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని చెప్పారు.రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల సంక్షేమానికి మరింత కృషి చేస్తానని మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం …

Read More »

విద్య, వైద్యం, వ్యవసాయ, గృహనిర్మాణం తదితర కీలక రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు చరిత్రాత్మకం:.. : సీఎం జగన్‌

-వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం  వైయస్‌.జగన్‌ సమీక్ష… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యశ్రీ ఆసుపత్రులలో ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్‌ మోడల్‌ను ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పరిశీలించారు. ఆరోగ్యశ్రీలో మరింత సులువుగా వైద్య సేవలు పొందడం ఎలా అనే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. మంగ‌ళ‌వారం తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం వైయ‌స్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు. డైలీ యాక్టివిటీ రేటు 0.13శాతానికి …

Read More »

తిరుమలలో సర్వదర్శనం భక్తుల కష్టాలపై టిడిపి అధినేత చంద్రబాబు ఆవేదన

-శ్రీవారిని భక్తులకు దూరం చేసేలా టిటిడి నిర్ణయాలు… : నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తుల పడిన కష్టాల పై టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది భక్తులు గంటల తరబడి పసిబిడ్డలతో మండుటెండలో అవస్థలు పడుతుంటే టీటీడీ ఏమి చేస్తుందని ప్రశ్నించారు. ఆడవాళ్లు, పిల్లలు,వృద్దులు క్యూలైన్లలో పడుతున్న అవస్థలు టిటిడికి పట్టవా అని చంద్రబాబు మండిపడ్డారు. భక్తుల రాక, రద్దీ గురించి …

Read More »

సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దాం…

-క్షేత్ర స్థాయిలో పర్యటిస్తా. -అభివృద్ధిలో భాగస్వాములవుదాం. -పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పదవి ప్రమాణం చేసిన తరువాత తొలిసారి సచివాలయం లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో పరిచయ కార్యక్రమం తో పాటు శాఖపై సమీక్ష నిర్వహించారు. మంత్రి సురేష్ కు పలువురు ఉన్నతాధికారులు పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. ఈ సందర్బంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఆయన ఆశయాలకు …

Read More »

ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అంజాద్ భాషా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా (మైనారిటీల సంక్షేమం) అంజాద్ భాషా షేక్ బిపారి మంగళవారం మద్యాహ్నం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం మూడో బ్లాక్ మొదటి అంతస్తులోని ఆయన ఛాంబరులో ముస్లిం మత పెద్దల ఆశీర్వచనం అనంతరం ఉప ముఖ్యమంత్రిగా (మైనారిటీల సంక్షేమం) ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం మైనారిటీల సంక్షేమ శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ ఇంతియాజ్, కర్నూలు శాసన సభ్యులు అబ్దుల్ హఫీజ్ ఖాన్ తో పాటు పలువురు అధికారులు, అనధికారులు ఉప ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలు అందజేసి …

Read More »

మైనారిటీ శాఖ మంత్రి అంజద్ బాషా కు అహఁలే సున్నత్ జమాత్ బృందం కలిసి శుభాకాంక్షలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ జగన్ మంత్రి వర్గం లో వరుసగా రెండోసారి కూడా మంత్రి పదవి దక్కించుకున్న మైనారిటీ శాఖ మంత్రి అంజద్ బాషా ను అహఁలే సున్నత్ జమాత్ బృందం కలిసి శుభాకాంక్షలు తెలియజేసింది. అహఁలే సున్నత్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ రజా నేతృత్వంలోని బృందం మంగళవారం ఉదయం మంత్రి అంజద్ బాషా ఇంటికి వెళ్లి కలిసింది. మైనారిటీ శాఖ మంత్రి గా తిరిగి ఎంపిక అయిన అంజద్ బాషా కు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం …

Read More »

రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పినిపె విశ్వరూప్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పినిపె విశ్వరూప్ మంగళవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ మొదటి అంతస్తులో కేటాయించిన ఛాంబరుకు సతీసమేతంగా విచ్చేసిన ఆయనకు వేద పండితులు వేద మంత్రాలు పటిస్తూ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఛాంబరులో వేదమంత్రాల మధ్య షోడషోపచారలతో మంత్రి దంపతులు ఘనంగా పూజనిర్వహించిన తదుపరి మంత్రి ఆసీనులు అయ్యారు. అనంతరం రవాణా శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు, కమిషనర్ కాటమనేని భాస్కర్ తదితరులతో పలువురు అధికారులు, అనధికారులు …

Read More »

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్, పర్యావరణం, అటవీ, సైన్స్ & టెక్నాలజీ, గనులశాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సచివాలయంలోని మూడో బ్లాక్ లో మంగళవారం బాధ్యతలు చేపట్టారు. అంతకమందు సచివాలయంలోని తన ఛాంబర్‌లో మంత్రి పెద్దిరెడ్డి దంపతులు, ఎంపీ మిథున్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీ, గనులు, పర్యావరణం, విద్యుత్‌, సైన్స్ & టెక్నాలజీ శాఖకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. మంత్రిగా బాధ్యతల స్వీకరణ అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ …

Read More »