Breaking News

Tag Archives: amaravathi

విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తగిన కార్యాచరణను సిద్దం చేసుకోండి

-విపత్తు నిర్వహణ సన్నద్ధత,పరికరాలు కొనుగోలు,కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలకు 10 శాఖలకు 73 కోట్ల 74 లక్షల రూ.ల నిధులకు ప్రతిపాదనలు -ప్రతిపాదనల పరిశీలన నిధులు మంజూరుకు నలుగురు అధికారులతో కమిటీ -కమ్యూనిటీ భాగస్వామ్యంతో విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సిఎస్ డా.సమీర్ శర్మ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కమ్యునిటీ భాగస్వామ్యంతో విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలతో సన్నద్దం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.శుక్రవారం అమరావతి సచివాలయం మొదటి …

Read More »

విద్యా సంస్కరణల అమలుకు కృషి చేయాలి…

-పదో తరగతి పరీక్షలకు తగు ఏర్పాట్లు చేయాలి -రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం అందరూ కృషి చేయాలని విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విద్యాశాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గురువారం తొలిసారి సమగ్రశిక్షా రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యాశాఖా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖామంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న విద్యా పథకాలన్నింటిని సక్రమంగా అమలు చేయాలని …

Read More »

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అంబటి రాంబాబు

-ప్రాజక్టులను అన్నింటినీ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి రైతులకు నీరు అందజేస్తాం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు గురువారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లో కేటాయించిన ఛాంబరుకు విచ్చేసిన ఆయనకు వేద పండితులు వేద మంత్రాలు పటిస్తూ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఛాంబరులో పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా పూజనిర్వహించిన తదుపరి మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. తదనంతరం జలవనరుల శాఖ అధికారులు, పలువురు అనధికారులు మంత్రికి …

Read More »

కేంద్ర్రం సూచనల మేరకే రేషన్ బియ్యం బదులు నగదు బదిలీ పథకం…

-ఇది ఐచ్చికం మాత్రమే, కార్డుదారుల ఇష్టం మేరకు ఏదైనా పొందవచ్చు -నగదు బదిలీ పథకాన్ని ఎంచుకోవడం వల్ల రేషన్ కార్డులు రద్దుకావు -ఇప్పటికే పలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పథకం అమలు -నగదు బదిలీ పై ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని నమ్మవద్దు -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకే రేషన్ బియ్యం బదులు నగదు బదిలీ పథకం అమలుకు రాష్ట్రంలో చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని రాష్ట్ర పౌర సరఫరాలు …

Read More »

అన్ని వసతులతో టిడ్కో ఇళ్ళు పూర్తి చేస్తాం…

-గతంలో టీడీపీ అప్పులు మిగిలిస్తే వాటిని తీరుస్తున్నాం  -డిసెంబర్ కు 2.62 లక్షల ఇళ్ళు పూర్తికి ప్రణాళిక -రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వాల మాదిరి తాము అర్భాటాలకు పోయి అప్పులు చేసి ప్రజా సమస్యలను గాలికొదలటంలేదని, మాట ఇస్తే దానికి కట్టుబడి పని చేయటం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నైజమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. బుధవారం సచివాలయంలోని మంత్రి …

Read More »

నిరుపేదల సంక్షేమం, అభ్యున్నతికి పెద్దపీఠవేసిన ప్రభుత్వం

-రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, అభ్యున్నతికి పెద్ద పీఠవేస్తూ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. అయితే పలు వర్గాల ప్రజలకు నేరుగా లబ్దిచేకూర్చే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) పథకాల వల్ల భవిష్యత్తులో తమ మనుగడగే కనుమరుగు …

Read More »

పేదల ఆగర్బ శత్రువుల్లా మాజీ అధికారులు మాట్లాడం విడ్డూరం

-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (ఆబ్కారీ) కె.నారాయణ స్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకై రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పలు వినూత్న పథకాలను అమలు పరుస్తూ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) ద్వారా నిరుపేదలకు పెద్ద ఎత్తున మేలు చేస్తుంటే, అటు వంటి పథకాల అమలు వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోతున్నదని, పేదల ఆగర్బ శత్రువుల్లా మాజీ ఐ.ఏ.ఎస్.లు మాట్లాడం ఎంతో విడ్డూరంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆబ్కారీ శాఖ మంత్రి కె.నారాయణ …

Read More »

భూముల రీసర్వేలో భూముల సరిహద్దుగట్లను మార్చం, సాగుదారులెవరనీ తొలగించం

-రాష్ట్రంలో 2023 డిశంబరు నాటికి భూముల రీసర్వే ప్రక్రియపూర్తి చేసేందుకు చర్యలు -ఇప్పటికే 430 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ పూర్తి -రీసర్వే ప్రక్రియతో భూరికార్డులు సులభతరం,రెగ్యులేటరీ భారం తగ్గించడమే లక్ష్యం -మరో రెండు మాసాల్లో అమలులోకి ఆటో మ్యూటేషన్ విధానం -రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,సిసిఎల్ఏ సాయిప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రక్రియలో ఏఒక్క సాగుదారుని, వాని అనుభములో ఉన్న భూమి నుండి తొలగించడం లేదా ఆభూమి సరిహద్దు గట్లను మార్చడం గాని చేయడం లేదని రెవెన్యూశాఖ …

Read More »

ఉప ముఖ్యమంత్రి (ఆబ్కారీ) గా బాధ్యతలు చేపట్టిన కె.నారాయణ స్వామి

-ఐడి లిక్కర్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతాం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (ఆబ్కారీ) గా కె.నారాయణ స్వామి సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లో కేటాయించిన ఛాంబరుకు విచ్చేసిన ఆయనకు వేద పండితులు వేద మంత్రాలు పటిస్తూ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య ఘనంగా పూజలు నిర్వహించిన తదుపరి ఉప ముఖ్యమంత్రి (ఆబ్కారీ) గా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఛాంబరులోకి ప్రవేశించేటప్పుడు దేవుని చిత్ర …

Read More »

రాష్ట్ర గృహనిర్మాణ శాఖామంత్రిగా బాధ్యతలు చేపట్టిన జోగి రమేశ్

-విశాఖపట్నంలో లక్ష మంది మహిళలకు ఇళ్ళు కట్టించే దస్త్రంపై తొలి సంతకం -గృహ నిర్మాణ లబ్దిదారులకు ఇచ్చే 90బస్తాల సిమ్మెంట్ ను 140 బస్తాలకు పెంపు దస్త్రంపై రెండవ సంతకం -నవరత్నాల్లో మేలిమి రత్నం పేదలకు అందించే గృహనిర్మాణ పధకం -అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేస్తున్న సియం జగన్ అభినవ పూలే,అంబేద్కర్ అసలైన వారసుడు జగన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ శాఖామాత్యులుగా జోగి రమేశ్ పదవీ బాధ్యతలు చేపట్టారు.శనివారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకులో వేదపడింతుల …

Read More »