-రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రూ.200 కోట్ల మేర ఆదాయ లక్ష్యంగా రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి మరియు విస్తరణకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకై పెట్టుబడిదారుల సమావేశం (Investors Meet) ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలోగాని, మార్చి మొదటి వారంలోగాని నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. సోమవారం అమరావతి సచివాలయంలోని ఆయన చాంబరులో పర్యాటక, క్రీడా శాఖల అధికారులతో మంత్రి …
Read More »Tag Archives: amaravathi
ఫిబ్రవరి1 న వైయస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీకి సర్వం సిద్దం…
– 61.51 లక్షల మంది పెన్షనర్లకు రూ.1563.73 కోట్లు విడుదల – 2.66 లక్షల మంది వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ – ఐదు రోజుల్లో నూరుశాతం పెన్షన్లను పంపిణీ చేయాలి – డిఆర్డిఎ కాల్సెంటర్ల ద్వారా పర్యవేక్షణ – ఆర్బిఐఎస్ ద్వారా పెన్షనర్ల ఫేషియల్ అథెన్టికేషన్ – లబ్ధిదారులకు బయోమెట్రిక్, ఐరిస్ విధానం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ పెన్షన్ కానుక కింద 61.51 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం సర్వం సిద్దం చేసినట్లు రాష్ట్ర …
Read More »4 కాళ్ల మండపం ఆవరణ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించడానికి ఫిబ్రవరి 5వ తేదీన ముహూర్తం ఖరారు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానానికి సంబంధించిన మంగళగిరి బైపాస్ రోడ్ లోగల నాలుగుకాళ్ల మండపం ఆవరణ చుట్టూ దాదాపు 1.86 ఎకరాల స్థలాన్ని పరిరక్షించడానికి దాదాపు 40 లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మించడానికి ఫిబ్రవరి 5వ తేదీన ముహూర్తం ఖరారు చేశారు. ఈరోజు 4 కాళ్ల మండపం ఆవరణలో జంగిల్ క్లియరెన్స్, పనులు దేవస్థాన అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే గారు నాలుగుకాళ్ల మండపాన్ని సందర్శించి జంగిల్ క్లియరెన్స్ …
Read More »మహాత్ముడికి సీఎం వైఎస్ జగన్ నివాళి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన నివాసంలో గాంధీజీ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Read More »పాఠశాలలు రూపాంతరం చెందుతాయి…
-పాఠశాలలు మూతపడటం అనేది జరగదు -ముగిసిన అవగాహన సదస్సులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ విద్యా విధానంలో భాగంగా చేపడుతున్న పాఠశాలల మ్యాపింగ్ కార్యక్రమంపై గత మూడురోజులు జరిగిన అవగాహన సదస్సులు శనివారం ముగిశాయి. పాఠశాలల మ్యాపింగ్ వల్ల పాఠశాలలు రద్దు కానేకావని తరగతులు, విద్యార్థులు మాత్రమే ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు వెళ్తారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. జాతీయ విద్యా విధానం లో భాగంగా స్కూల్స్ మ్యాపింగ్ పై విద్యాశాఖ రాష్ట్రంలోని అందరు …
Read More »శ్రీ సిటీలో ఆక్సిజన్ ప్లాంట్ను వర్చువల్గా ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ సిటీలో ఆక్సిజన్ ప్లాంట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో నోవా ఎయిర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో అండ్ ఎండీ గజనన్ నబర్, కమర్షియల్ హెడ్ శరద్ మధోక్, శ్రీసిటీ జీఎం (కార్పొరేట్ ఎఫైర్స్) సీహెచ్.రవికృష్ణ పాల్గొన్నారు. శ్రీసిటీ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, చిత్తూరు కలెక్టర్ హరినారాయణన్, శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. …
Read More »ఎపి సివిల్ సర్వీస్ అసోసియేషన్-2022 డైరీని ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి కృష్ణదాసు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్(ఎగ్జిక్యూటివ్ బ్రాంచి)అసోసియేషన్(డిప్యూటీ కలక్టర్స్ అండ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ అసోసియేషన్)డైరీ-2022ను గురువారం అమరావతి సచివాలయం ఐదవ బ్లాకులో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి(రెవెన్యూ)ధర్మాన కృష్ణదాసు ఆవిష్కరించారు.ఈకార్యక్రమంలో ఎపి సచివాలయ మరియు ఎపి సివిల్ సర్వీస్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Read More »జూన్ నెలాఖరుకు గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారుకు చర్యలు…
-గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు సత్వర మెరుగైన సేవలందించాలి -సిబ్బంది రోజూ మధ్యాహ్నం 3నుండి5గం.లవరకూ ప్రజలకు అందుబాటులో ఉండాలి -త్వరలో గ్రామ వార్డు సచివాలయాల్లోని ఖాళీల భర్తీ -గ్రామ,వార్డు సచివాలయాల కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే జూన్ నెలాఖరులోగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ను డిక్లేర్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోనుందని రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పారు.గురువారం అమరావతి సచివాలయం మూడవ …
Read More »మన విద్యా పధకాల వైపు ఇతర రాష్ట్రాల చూపు…
-అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ముఖ్యమంత్రి జగన్. -విద్యాకార్యక్రమాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అమలవుతున్న విద్యా పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తూ వాటిని అమలు చేసేందుకు సన్నాహాలు ప్రారంభిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని విద్యారంగంలో అమలు చేస్తున్న పధకాలపై ప్రజాప్రతినిధులు అవగాహన కలిగివుండాలని మంత్రి కోరారు. జాతీయ విద్యా విధానం లో భాగంగా స్కూల్స్ మ్యాపింగ్ …
Read More »సచివాలయం మొదటి బ్లాకు వద్ద జాతీయజెండాను ఎగురవేసిన సిఎస్.డా.సమీర్ శర్మ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈసందర్భంగా తొలుత పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘణంగా నివాళులర్పించిన పిదప జాతీయ జెండాను ఎగురవేశారు.అనంతరం సిఎస్ డా.శర్మ మాట్లాడుతూ భారత 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు చెప్పారు.మన రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ సమాన …
Read More »
Prajavartha Online Telugu News