-రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ -మహిళా కమిషన్ సభ్యుల ప్రమాణస్వీకారం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో నూతనంగా నియమించిన కమిషన్ సభ్యులతో సోమవారం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారత సాధనకు విస్తృతంగా కృషిచేసేందుకు కమిషన్ తరఫున కంకణబద్ధులై ఉన్నామని చెప్పారు. ఇప్పటికే ఇద్దరు సభ్యులు (గజ్జల వెంకట జయలక్ష్మి, కర్రి జయశ్రీ) ఉండగా.. ప్రస్తుతం మరో …
Read More »Tag Archives: amaravathi
వి.ఐ.టి.-ఏ.పి విశ్వవిద్యాలయంలో 3 రోజుల రెండవ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ అంతర్జాతీయ సదస్సు ప్రారంభం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వి.ఐ.టి – ఎ.పి విశ్వవిద్యాలయంలో 3 రోజుల రెండవ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ (AISP ’22 ) అంతర్జాతీయ సదస్సు వర్చ్యువల్ విధానంలో శనివారం ప్రారంభమయ్యింది. ఈ సదస్సును IEEE గుంటూరు సబ్ సెక్షన్ తో కలిసి, IEEE హైదరాబాద్ సెక్షన్ సహకారంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా వైస్ ప్రెసిడెంట్ డేటా సెంటర్స్ మరియు ఏ ఐ గ్రూప్, ఇంటెల్ కార్పొరేషన్ శ్రీనివాస్ లింగం హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ …
Read More »న్యాయమూర్తిగా జస్టిస్ ఎంవి.రమణ సేవలు అభినందనీయం:హైకోర్టు సిజె.పికె మిశ్రా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ ఎం.వి.రమణ న్యాయవ్యవస్థకు అందించిన సేవలు అభినందనీయమైనవని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు.హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించి శుక్రవారం పదవీ విరమణ చేస్తున్న జస్టిస్ ఎం.వి.రమణకు హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో పుల్ కోర్టు ఆధ్వర్యంలో ఘణంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది.ఈకార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ హైకోర్టు న్యాయమూర్తిగా రెండున్నర సంవత్సరాలు పాటు పనిచేసిన జస్టిస్ ఎం.వి.రమణ …
Read More »నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సుల అవార్డులకు నామినేషన్ల ఆహ్వానం
-ఈ నెల 15 లోపు నామినేషన్లను అందజేయాలి -ఎంపికైన వారికి రూ. 50 వేల నగదుతో సర్టిఫికేట్, పతకం బహూకరణ -రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డా.ఎం.రాఘవేంద్రరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని నర్సులు మరియు నర్సింగ్ నిపుణులు అందించిన విశేష సేవలకు గుర్తింపుగా జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సుల అవార్డులు-2022 బహూకరణకు నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డా.ఎం.రాఘవేంద్రరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవార్డు …
Read More »సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలియజేసిన ఉద్యోగ సంఘాల నేతలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్యోగ సంఘాల నేతలు ఆదివారం కలిసి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ… మీ అందరినీ సంతోషంగా చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికి మరొక్కసారి వినయపూర్వకంగా ఒక్క విషయం చెప్పదల్చుకున్నాను. ఈ ప్రభుత్వం మీది, ఆ విషయాన్ని మనసులో గుర్తుపెట్టుకొండి. ఈ రోజు నేను మంచి చేయడానికి నాలుగు అడుగులు ముందుకు వేయగలుగుతున్నాను అంటే మీ సహకారంతో చేయగలుగుతున్నాను. ఆర్థిక …
Read More »శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొననున్న సీఎం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్లోని శంషాబాద్ సమీపంలో ఉన్న చినజీయర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న జగద్గురు శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొనటానికి ఫిబ్రవరి 7వ తేదీ (సోమవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్ వెళ్లనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. సోమవారం మధ్యాహ్నం 3.50 గంటలకు సీఎం వైయస్.జగన్ గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరతారు. 4.30 గంటలకు శంషాబాద్ చేరుకుని అక్కడ నుంచి శ్రీ చినజీయర్ స్వామి ఆశ్రమానికి చేరుకుని చినజీయర్ స్వామి ఆశ్రమంలో శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొంటారు. …
Read More »లతా మంగేష్కర్ మృతి పట్ల నారా లోకేష్ సంతాపం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపం తెలిపారు. గానకోకిల మరణం సంగీత ప్రియులకు తీరని లోటని అన్నారు.లతాజీ ఆత్మకి శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాని నారా లోకేష్ అన్నారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. జనవరి 8న ఆమెకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెను ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చేర్చారు. ప్రపంచవ్యాప్తంగా …
Read More »లతా మంగేష్కర్ మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం జగన్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలియజేశారు. ‘లతా మంగేష్కర్ జీ ఇక మన మధ్య లేరని తెలిసి చాలా బాధపడ్డాను. ఆమె మధురమైన స్వరం నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి’ అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
Read More »గానకోకిల లతా మంగేష్కర్ అస్తమయం బాధాకరం… : పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ సినీ సంగీత లోకంలో ధ్రువతార ‘గానకోకిల’ లతా మంగేష్కర్ తుదిశ్వాస విడిచారనే విషయం తీవ్ర ఆవేదనను కలిగించింది. లతాజీ అస్తమయం భారతీయ సినీ సంగీతానికి తీరని లోటు. అనారోగ్యం నుంచి కోలుకొని ఇంటికి వెళ్లారు అని తెలుసుకొని స్వస్థత చేకూరింది అనుకొన్నాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. లతాజీ పాటకు భాషాబేధం లేదు. ఆ గళం నుంచి వచ్చిన ప్రతి గీతం సంగీతాభిమానులను మంత్రముగ్ధులను చేసింది. వేలాది గీతాలు ఆలపించిన లతాజీ స్వరం …
Read More »మంత్రుల బృంధం, ఉద్యోగ సంఘాల చర్చలు సఫలం
-ఆదివారం అర్థరాత్రి నుండి చేయతలపెట్టిన సమ్మె విరమణ -ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెల్పిన పలు సంఘాల ప్రతినిధులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నూతన పిఆర్సి అమల్లో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికై మంత్రుల బృంధం, పిఆర్సి సాధన సమితి సభ్యుల మధ్య గత రెండు రోజుల నుండి జరుగుచున్న చర్చలు సఫలం అయ్యాయి.ఈ నేపథ్యంలో ఆదివారం అర్థరాత్రి నుండి ఉద్యోగ సంఘాలు చేయతలపెట్టిన సమ్మెను విరమిస్తున్నట్లు పిఆర్సి సాధన సమితి ప్రతినిధులు బండి శ్రీనివాసరావు , కె ఆర్ సూర్యనారాయణ, కె వెంకటరామి …
Read More »
Prajavartha Online Telugu News