అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కళ్యాణ ఘడియలు మొదలయ్యాయి. నేటి నుంచి వరసగా మంచి ముహూర్తాలు రావడంతో పెళ్లిళ్లు చేసేందుకు రంగం సిద్ధం అయింది. ఇప్పటికే అనుకుని ఉన్న సంబంధాలు ఈముహూర్తాలలో పెళ్లిళ్లు కానిచ్చేస్తున్నారు.ఈ ఏడాదిలో ఎక్కువగా ఏప్రిల్, జూన్ నెలల్లో అత్యధిక ముహూర్తాలు ఉన్నాయి. ఫిబ్రవరిలో కేవలం 12 రోజులు మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయి. గురుమూఢం రావడంతో మార్చి 18 వరకు ఎలాంటి మంచి ముహూర్తాలు లేవు. ఆ తరువాతే పెళ్లిళ్లకు మంచి రోజులు మళ్లీ ప్రారంభం అవుతున్నాయి. మార్చిలో …
Read More »Tag Archives: amaravathi
మియావకి విధానం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమానికి డిజిపి గౌతం సవాంగ్ శ్రీకారం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మియావకి విధానం ద్వారా డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్ లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళగిరి 6th బెటాలియన్ లో మొక్కని నాటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్ IPS ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బెటాలియన్ల ప్రాంగణం లో అటవీశాఖ అధికారుల చేత అనువైన ప్రదేశాన్ని గుర్తించి భూసార పరీక్షలు నిర్వహించిన అనంతరం మియావకి విధానం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మొత్తం …
Read More »రాయలసీమలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నికర జలాలుగా కేటాయించాలని విజ్ణప్తి చేస్తున్నాం…
-రాయలసీమ సాగునీటి సాధన సమితి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నదుల అనుసంధానంలో బాగంగా కృష్ణా పెన్నార్ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడానికి నిర్ణయించి, కేంద్ర ప్రభుత్వం బడ్జట్ లో నిదులను కేటాయించడాన్ని ఆహ్వానిస్తున్నాము. ఈ ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలను కేటాయించడంతో, ఆదా అయ్యే కృష్ణా జలాలను రాయలసీమలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నికర జలాలుగా కేటాయించాలని విజ్ణప్తి చేస్తున్నామని రాయలసీమ సాగునీటి సాధన సమితి, అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో అన్నారు. …
Read More »కొత్త పిఆర్సి ప్రకారం ప్రతి ఉద్యోగికి జీతం పెరుగుతుంది తప్ప తగ్గుదల ఉండదు…
-ఉద్యోగులు ఆందోళనను విరమించి మంత్రుల కమిటీతో చర్చలకు రావాలి -పరస్పర చర్చలు ద్వారానే సమస్యలు,అపోహలు తొలగుతాయి -ఉద్యోగులంటే ప్రభుత్వంలో భాగం-ప్రభుత్వం మీవెంటే ఉంది -కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆందోళన విరమించాలి ఉద్యోగుల కుటుంబ పెద్దగా విజ్ణప్తి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొత్త పిఆర్సి ప్రకారం ఉద్యోగుల జీతం పెరుగుతుంది తప్ప తగ్గుదల అనేది లేదని కావున ఉద్యోగులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలను విరమించి మంత్రుల కమిటీతో చర్చలకు రావాలని స్టీరింగ్ కమిటీ సభ్యులను ఉద్యోగుల …
Read More »మంత్రుల కమిటీతో పిఆర్సి స్ట్రగుల్ కమిటీ సభ్యులు సమావేశము…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం సచివాలయం రెండవ బ్లాకులో పిఆర్సి పై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీతో పిఆర్సి స్ట్రగుల్ కమిటీ సభ్యులు సమావేశమై వారి విజ్ఞాపలను మంత్రులకు అందజేసి పిఆర్ సి సమస్యలపై చర్చించారు.ఈ కమిటీలో రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాధ్, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) పి.చంద్రశేఖర్ రెడ్డి తోపాటు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు. అలాగే వివిధ ఉద్యోగ …
Read More »పారదర్శకంగానే చిక్కీల టెండర్ల ఖరారు జరిగింది…
-విద్యార్థుల సంఖ్య పెరడంవల్లే చిక్కీల టెండర్ల విలువ పెరిగింది -ఫౌల్ట్రీ రైతుల సంక్షేమం దృష్ట్యానే గుడ్ల టెండర్లను ఖరారు చేస్తాం -రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న గోరుముద్దలు పథకం క్రింద విద్యార్థులకు వారాని మూడు రోజుల పాటు అందజేసే వేరుశెనగ చిక్కీల టెండర్ల ఖరారు ప్రక్రియలో ఎటు వంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఎంతో పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు …
Read More »Tourism Review Meeting by Minister Muttamsetti Srinivasa Rao…
Amaravathi, Neti Patrika Prajavartha : “Tourism Mobile App will be released on Ugadi and organize Tourism Investors Meet & Travel Mart by March 2022”, said Sri Muttamsetti Srinivasa Rao, Hon’ble Minister for Youth Advancement, Culture, Tourism and Sports, Government of Andhra Pradesh, during tourism review meeting held on 1st February 2022 at AP Secretariat Velagapudi. In the review meeting, Hon’ble Minister …
Read More »పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్షలో సీఎం జగన్ కీలక ఆదేశాలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ శాఖల పరిధిలో వివిధ కార్యక్రమాలను సమగ్రంగా సమీక్షించిన సీఎం పలు ఆదేశాలు ఇచ్చారు. జాతీయ ఉపాధిహామీ పథకం పనులు, జగనన్న పచ్చతోరణం, వైఎస్సార్ జలకళ, గ్రామీణ ప్రాంతాల్లో క్లాప్ కింద కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, గ్రామీణ మంచినీటి సరఫరా తదితర కార్యక్రమాలపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఉపాధిహామీ పనులు… …
Read More »ఉద్యోగుల సమస్యలపై జిల్లా కలక్టర్లు ఉద్యోగ సంఘాలతో మాట్లాడి ఒప్పించండి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు చేస్తున్నఆందోళన కార్యక్రమాలపై ఉద్యోగ సంఘాలతో మాట్లాడి వివిధ అంశాలను చర్చలు ద్వారా పరిష్కరించుకునేందుకు ఆందోళనను విరమించి ముందుకు వచ్చేలా ఉద్యోగ సంఘాలను ఒప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ జిల్లా కలక్టర్లను ఆదేశించారు.ఈమేరకు సోమవారం అమరావతి సచివాలయం నుండి ఆయన ఆర్ధికశాఖ అధికారులు, జిల్లా కలక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా ఉద్యోగులంటే మనంతా ఒక కుటుంబమని ఏదైనా సమస్య వస్తే కూర్చుని అంతర్గంతంగా చర్చించు కుందామని …
Read More »‘గౌరి’ ఆత్మహత్య నేపథ్యంలో కౌన్సిలింగ్ లపై ‘మహిళా కమిషన్’ ఆరా
– విజయవాడ ‘ఫిడ్జ్’ స్కూలుకు నోటీసులు – ‘చైల్డ్ అబ్యూజ్’ పై అవగాహనకు పాఠశాలల్లో అమలయ్యే చర్యలేంటి..? – విద్యాశాఖ వివరణ కోరిన ‘వాసిరెడ్డి పద్మ’ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎవరికీ చెప్పుకోలేక మరణమే శరణ్యమని నిర్ణయం తీసుకున్న విద్యార్ధిని దీక్షితగౌరి మానసిక వేదనను రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుంది. చదువుతున్న బాలికల్లో మానసిక ధ్యైర్యాన్ని నింపేందుకు కౌన్సిలింగ్ ప్రక్రియను అమలు చేస్తున్నారా.. లేదా..అని సోమవారం మృతురాలు చదివిన విజయవాడ ఫిడ్జ్ స్కూలు యాజమాన్యానికి మహిళా కమిషన్ నోటీసు జారీ …
Read More »
Prajavartha Online Telugu News