-విజయవాడ,విశాఖపట్నం నగరాల్లోని వివిధ మాల్స్ లో దాడులు 156 కేసులు -చౌకధరల దుకాణాలపై దాడులు 45 కేసులు నమోదు -ధాన్యం కొనుగోలుకుగాను రైతులకు ఇంకా 300 కోట్ల రూ.లు చెల్లించాలి -సియం యాప్ ద్వారా వివిధ నిత్యావసర సరుకుల ధరల మానిటరింగ్ చేస్తున్నాం -అధిక ధరలకు విక్రయించే వారిపై రానున్న రోజుల్లో మరిన్ని దాడులు చేస్తాం -రాష్ట్ర పౌరసరఫరాల శాఖామాత్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పల్నాడు,తిరుపతి,బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని వివిధ పెట్రోల్ బంకుల్లో తూనికలు …
Read More »Tag Archives: amaravathi
యువతకు ఆదర్శం’ జాహ్నవి’
– ఔత్సాహిక పైలట్ ఆస్ట్రోనాట్ ను సన్మానించిన ‘వాసిరెడ్డి పద్మ’ – రూ.50లక్షల ప్రభుత్వ సాయం అందజేతపై ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి బుధవారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను కలిశారు. పైలట్ ఆస్ట్రొనాట్ అవ్వాలనే తన కల సాకారం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 50 లక్షల సాయాన్ని వివరించారు. నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి భారతీయురాలిగా 19 ఏళ్ల …
Read More »శాసన మండలి, శాసన సభా సమావేశాలను విజయవంతం చేయాలి
-సభ్యుల ప్రశ్నలన్నింటికీ సమాధానాలను సకాలంలో అందజేయాలి -పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేయాలి అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : ఈ నెల 15 వ తేదీ నుండి జరుగనున్న ఆంద్రప్రదేశ్ శాసన మండలి మరియు శాసన సభా సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు మరియు ఆంధ్రప్రదేశ్ శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్ని శాఖల కార్యదర్శులను, పోలీస్ అధికారులను కోరారు. గత సమావేశాల్లో …
Read More »రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
-పాలన వికేంద్రీకరణ, పరిపాలన సంస్కరణలపై చట్టసభలు వేదికగా విస్తృత చర్చకు ప్రభుత్వం సిద్ధం -అప్పులు, పెట్టుబడులు, వృద్ధి రేటు, ఇసుక, పోలవరం, మద్యం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం, మహిళా సాధికారితపై చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా శాసనసభలో విస్తృతంగా చర్చించేందుకు అధికార పక్షం సన్నద్ధమవుతోంది. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ దుష్ట చతుష్టయం చేస్తున్న దుష్ప్రచారాన్ని చట్టసభల వేదికగా తిప్పికొట్టి నిజానిజాలను ప్రజలకు వివరించనుంది. గురువారం ఉదయం 9 …
Read More »పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే అగ్రగామిగా ఏపీ
-జులై మాసం నివేదిక విడుదల చేసిన డీపీఐఐటీ -ఏడు నెలల వ్యవధిలో రూ.40 వేల కోట్లు రాబట్టిన ఏపీ -రెండో స్థానంలో ఒడిశా -దేశంలో ఈ రెండు రాష్ట్రాల వాటా 45 శాతం అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : ఏపీ ప్రభుత్వం మరో ఘనత సాధించింది. పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే అగ్రగామిగా అవతరించింది. డీపీఐఐటీ (డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) జులై నెల నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఏడు నెలల వ్యవధిలో ఏపీ రూ.40,361 …
Read More »2023 ఏప్రిల్ 14న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ
– హర్యానాలో నమూనా విగ్రహాన్ని పరిశీలించిన మంత్రుల బృందం అమరావతి/న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజా వార్త : దేశంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోఆవిష్కరించనున్నామని అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ ఛైర్మెన్, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. డా.బీఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ ప్రాజెక్టులో భాగంగా విజయవాడలో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేద్కర్ నమూనా విగ్రహాన్ని మంగళవారం మంత్రులు అధికారుల బృందంతో కలిసి హర్యానాలోని స్టుడియోలో పరిశీలించారు. …
Read More »C.D.M.A ప్రవీణ్ కుమార్ ని కలిసిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ…
అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కమిషనర్ & డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రవీణ్ కుమార్ I.A.S ని మంగళగిరి వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వార్డ్ శానిటేషన్ & ఎన్విరాన్మెంటల్ సెక్రటరీస్ (గ్రేడ్- 2 )వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. 1. శానిటేషన్ కార్యదర్శుల జాబ్ చార్ట్ ను సక్రమంగా అమలు చేయాలని, 2. జనన, మరణ, వివాహ, శానిటేషన్ సర్టిఫికెట్ , …
Read More »125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం..
-నేడు ఢిల్లీకి మంత్రులు, అధికారుల బృందం -మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : విజయవాడలో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నమూనాను పరిశీలించడానికి మంత్రులు, అధికారుల బృందం నేడు ఢిల్లీకి బయలుదేరనుందని అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ ఛైర్మెన్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. డా.బీఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ పథకంలో భాగంగా విజయవాడలోని పీడబ్ల్యుడీ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి …
Read More »సీజనల్ వ్యాధులు ప్రబలకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు
-విద్యార్థులందరికీ వైద్య నిపుణులతో పరీక్షలు -అందుబాటులోకి అవసరమైన ఔషధాలు – హెల్త్ సూపర్ వైజర్లు, కేర్ టేకర్ల నియామకానికి చర్యలు -సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : ఎస్సీ గురుకులాల్లోని విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడటానికి అవసరమైన చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. గురుకులాల్లో ఖాళీగా ఉన్న హెల్త్ సూపర్ వైజర్లు, హాస్టల్ కేర్ టేకర్ల ఖాళీలను కూడా వెంటనే …
Read More »పాస్పోర్ట్ మరియు పిసిసి పొందుట పై అవగాహన కార్యక్రమం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) ఇవాళ (09.0922) మధ్యాహ్నం 12 గంటల నుండి పాస్పోర్ట్ మరియు పోలిస్ క్లియరెన్స్ సర్టిఫికేట్(PCC) పొందుటలో ఉన్న సందేహాలు మరియు సలహాలకు సంబంధించి విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి డి.ఎస్.ఎస్. శ్రీనివాస రావు తో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. జూమ్ మీటింగ్ మరియు ఫోన్ కాల్స్ ద్వారా విదేశాలకు వెళ్లాలనుకుంటున్న మరియు విదేశాల్లో ఉన్న వారు వారికున్న సందేహాలను నేరుగా పాస్పోర్ట్ అధికారితో మాట్లాడి …
Read More »
Prajavartha Online Telugu News