-పరాయి రాష్ట్రం వారైనా మానవతా దృక్పథాన్ని చూపండి -మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున సహాయం -అధికారులకు ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. రైలు ప్రమాద ఘటనకు సంబంధించి జిల్లాకలెక్టర్ నివేదించిన తాజా వివరాలను ముఖ్యమంతి కార్యాలయ కార్యదర్శి– సీఎంకు అందించారు. రైలు ఢీకొన్న ఘటనలో 5గురు మరణించారని, ఒకరు తీవ్రంగా గాయపడ్డారని …
Read More »Tag Archives: amaravathi
25 మందితో కొలువుదీరిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మంత్రివర్గం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో 25మందితో నూతనంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మంత్రివర్గం కొలువు దీరింది. సోమవారం అమరావతి సచివాలయంను ఆనుకుని ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ 25 మంది కొత్త మంత్రులతో ఉ.11.31 గం.లకు ప్రమాణ స్వీకారం చేయించారు. ఉ.11.30గం.లకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ లు వేదికపైకి చేరుకున్నారు. తదుపరి పోలీస్ బ్యాండ్ …
Read More »రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అటు భద్రాద్రి, ఇటు ఒంటిమిట్టలో, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా ఈ పర్వదినాన్ని, రాములవారి కళ్యాణాన్ని వైభవంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ అన్ని శుభాలు కలిగేలా శ్రీ సీతారాముల అనుగ్రహం లభించాలని ముఖ్యమంత్రి అభిలషించారు.
Read More »మల్లవోలు చేనేత క్లస్టర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన నాగరాణి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డిమాండ్ కు అనుగుణమైన వస్త్రాలను ఉత్పత్తి చేయటం ద్వారా నేత కార్మికులు జీవన ప్రమాణ స్దాయిని పెంచుకోవాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ సంచాలకులు చదలవాడ నాగరాణి సూచించారు. గురువారం విజయవాడ సమీపంలోని పలు చేనేత సంఘాలను నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించే క్రమంలో ఎన్నో పధకాలు అమలు చేస్తున్నారని, మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా రుణాలు మంజూరు చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని …
Read More »సుస్థిర ప్రగతిలో హరిత విధానాలు…
-వ్యర్థాల నుంచి విలువైన ఉత్పత్తులు -విశాఖలో పైలట్ప్రాజెక్టు కింద అమలు -ప్లాస్టిక్ నుంచి బ్రాండింగ్ ఉత్పత్తుల తయారీ -పరిశుభ్ర బీచ్లు, పర్యావరణ పరిరక్షణే లక్ష్యం -గ్లోబల్ అలియన్స్ ఫర్ సస్టయిన్బుల్ ప్లానెట్ (జీఏఎస్పీ) సంస్థ ప్రతినిధులతో క్యాంప్ కార్యాలయంలో సీఎం చర్చలు -పైలట్ ప్రాజెక్ట్లో భాగస్వామి కానున్న జీఏఎస్పీ అనుబంధ సంస్థ పార్లే -మరికొన్ని కీలక అంశాలపైనా చర్చ -అంతర్జాతీయ స్థాయిలో ఏపీ సేంద్రీయ వ్యవసాయ ఉత్పాదనలు -సేంద్రీయ వ్యవసాయానికి గ్లోబల్ బ్రాండింగ్ -ఎకో టూరిజంతో పర్యాటకరంగానికి ఊతం -కర్బన వ్యర్థాలతో సారవంతంగా నిరుపయోగ …
Read More »బాబు జగ్జీవన్ జయంతి సందర్భంగా సీఎం జగన్ నివాళి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రిల్ 5వ తేదీన స్వాతంత్య్ర సమర యోధుడు, అభ్యుదయవాది, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు.‘‘స్వాతంత్ర్య సమర యోధుడు, జనం కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్గా, ఉప ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ ట్వీట్ చేశారు సీఎం జగన్. నివాళులర్పించిన విద్యాశాఖ …
Read More »గ్రామీణ వైద్యుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి 429 జిఓని అమలు చేయాలి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎంతో మందికి మేలు చేస్తూ ఎన్నో ప్రభుత్వ పథకాలు ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా సమస్యలు కూడా త్వరితగతిన పరిష్కరించాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ప్రతినిధి రాష్ట్ర అధ్యక్షులు నాగిపోగు కోటేశ్వరరావు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న పిఎంపి, ఆర్ఎంపిలకు తగిన గుర్తింపు ఇచ్చేందుకు గతంలో గ్రామీణ వైద్యులకు తర్ఫీదు కూడా ఇచ్చారని తెలియజేశారు. ట్రైనింగ్ అయిన పిఎంపి, ఆర్ఎంపిలకు గ్రామీణ వైద్యులుగా ఉద్యోగ …
Read More »సమగ్ర భూసర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన డ్రోన్ ని పరిశీలించిన సీఎం
-సమగ్ర భూసర్వేతో దేశానికే ఏపీ ఒక దిక్సూచి కావాలి… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకంపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షించారు. సమగ్ర భూసర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన డ్రోన్ ని సీఎం జగన్ పరిశీలించారు. ఏప్రిల్ 5వ తేదీకల్లా భూ సర్వేకోసం 41 అత్యాధునిక డ్రోన్లు సర్వే పనుల్లో నిమగ్నమవుతాయని, వేగవంతంగా పనులు చేయడానికి మరో 20 డ్రోన్లను కూడా కొనుగోలు చేస్తున్నామని …
Read More »విద్యుత్ ఛార్జీలపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం
-రేపు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు జనసేన నిరసన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒక్కసారి పవర్ ఇవ్వండి నా పవర్ ఏంటో చూపిస్తా అంటూ విద్యుత్ ఛార్జీలను పెంచేసి వైసీపీ నాయకత్వం తన పవర్ ఈ విధంగా చూపించుకుంది. ఉగాది కానుకగా రూ.1400 కోట్ల విద్యుత్ ఛార్జీల వడ్డింపుతోపాటు ట్రూ అప్ ఛార్జీల పేరిట మరో రూ. 3వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపింది. ఆదాయం లేదు… రాబడి లేదు … ట్యాక్సులు మీద ట్యాక్సులు మాత్రం వేస్తున్నారు. చెత్త పన్ను, …
Read More »వైయస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్దం… : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
– 61.03 లక్షల మంది పెన్షనర్లకు రూ.1551.16 కోట్లు విడుదల – అయిదు రోజుల్లో నూరుశాతం పెన్షన్ల పంపిణీ – డిఆర్డిఎ కాల్ సెంటర్ల ద్వారా పర్యవేక్షణ – ఆర్బిఐఎస్ ద్వారా పెన్షనర్ల ఫేషియల్ అథెన్టికేషన్ – లబ్ధిదారులకు బయోమెట్రిక్, ఐరిస్ విధానం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ పెన్షన్ కానుక కింద రాష్ట్ర వ్యాప్తంగా 61.03 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం సర్వం సిద్దం చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక …
Read More »
Prajavartha Online Telugu News