అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పర్యాటక కేంద్రమైన లేపాక్షిని ప్రపంచ వాఫసత్వ సంపద కట్టడంగా యునెస్కో గుర్తించడం శుభపరిణామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభ్యుదయ క్రీడల శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి) ఒక ప్రకటనలో పేర్కోన్నారు. లేపాక్షిని యునెస్కో గుర్తించడం భారతదేశానికే గర్వకారణమని ఆయన తెలిపారు. విజయనగరం రాజుల కాలంలో నిర్మించిన వీరభద్ర స్వామి ఆలయం ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుందన్నారు.వేలాడే సంభం, ఏకశిలా నంది, శిల్పాలు, కట్టడాలు,కళాఖండాలు.సీతాదేవి పాదాలు,ఏడు శిరస్సులపై నాగేంద్రుడు దేశంలో ఎక్కడ కనిపించవని మంత్రి అవంతి శ్రీని వాసరావు తెలిపారు. …
Read More »Tag Archives: amaravathi
కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం వైయస్.జగన్ సమీక్ష…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొత్త జిల్లాల ఏర్పాటుపై బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. కొత్త జిల్లాల అవతరణ, మౌలిక సదుపాయాల కల్పన, భవిష్యత్ లో నిర్మించనున్న పరిపాలనా సముదాయాల నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. ఏప్రిల్ 4న ఉదయం 9:05 నుంచి 9:45 మధ్య నూతన జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అలాగే వాలంటీర్ల సేవలకుగానూ ఏప్రిల్ 6న ప్రభుత్వం సత్కారం చేయనుంది. ఏప్రిల్ 8న వసతి దీవెన కార్యక్రమం చేపట్టి ఆయా కార్యక్రమాలను సీఎం …
Read More »శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు…
-ప్రతిభామూర్తులకు ఉగాది పురస్కారాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సంస్కృత అకాడమి ఆధ్వర్యాన శుభకృత్ నామ ఉగాది వేడుకలు నిర్వహించనున్నట్లు అకాడమిఛైర్ పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీ శనివారం ఉదయం గం.10 లకు విజయవాడ కొత్తపేటలోని కె.బి.ఎన్. కళాశాల సమావేశమందిరంలో వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కప్పగంతు రామకృష్ణ ఉగాది పంచాంగ పఠనం చేస్తారన్నారు. రాష్ట్ర విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, శాసనసభ్యులు మల్లాది విష్ణువర్థన్, …
Read More »విజయ కీలాద్రి దివ్యక్షేత్రం పై ఉగాది తెలుగుసంబరాలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ శుభకృత్ తెలుగు ఉగాది పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖలు, ఏ. పి. టూరిజం డేవలప్మెంట్ కార్పొరేషన్, సహకారంతో… సాంస్కృతిక సాంఘీక సేవా సంస్థ ‘జయహో భారతీయం’ ఆధ్వర్యంలోప్రకాశం బ్యారేజ్ సమీపంలో ని సీతానగర్ లో జీయర్ ఆశ్రమ ప్రాంగణంలోనాలుగు రోజులపాటు జరిగే ఉగాది తెలుగు సంబరాలలో భాగంగా ఈరోజు కోలాట మహోత్సవంను పోలీస్ ఉన్నంతధికారి కమాన్డంట్ కొండా నరసింహారావు, అలవేలు మంగ దంపతులు శంఖ నాదం చేసి పూరించగా శ్రీ శ్రీ …
Read More »‘దివాళ’ నుంచి కోలుకునేలా..పదిలంగా నిలిచేలా…
-నిరర్ధకంగా మారిన యూనిట్లను మరలా నిలబెట్టే ‘కో ఆర్డినేటెడ్ గ్రోత్ పాలసీ’ (సీజీపీ) : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి -అర్హులైన వారు పారిశ్రామిక భూములను బహుళ అవసరాలకు వినియోగించుకునే అవకాశం : ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది -కో–ఆర్డినేటెడ్ గ్రోత్ పాలసీని స్వాగతిస్తున్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు -పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల ప్రగతే లక్ష్యంగా ఏపీఐఐసీ సరికొత్త సంస్కరణలు, నిర్ణయాలు -ఆటోనగర్ లను పరిశీలిస్తూ అక్కడి పరిస్థితులపై సమీక్షిస్తోన్న ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి -కృష్ణాజిల్లా జగ్గయ్యపేట ఆటోనగర్ ఛైర్మన్ లో మెట్టుగోవింద రెడ్డి పర్యటన అమరావతి, …
Read More »విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నాం
-ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ వెల్లడించారు. కరోనా కారణంగా ప్రజల ఇబ్బందులను చూసి ప్రస్తుతం పాత చార్జీలు కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. పేద ప్రజలకు మరింత దెబ్బ అని, నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచిన పెట్రో, గ్యాస్ ధరలతో అల్లాడుతున్న తరుణంలో ఈ చార్జీల పెంపు తగదని అన్నారు. చార్జీలు తగ్గించని …
Read More »యండగండి లో సచివాలయ భవనం , రైతు భరోసా కేంద్రం తో పలు అభివృద్ధి పనులు
ఉండి, నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రిల్ 17 వ తేదీన యండగండి లో సచివాలయ భవనం , రైతు భరోసా కేంద్రం తో పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. సోమవారం ఉండి మండలం యండగండి గ్రామం లో నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించి, నిర్మాణం లో ఉన్న శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ వారి ఆలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాధ్ రాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం …
Read More »బస్సు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి
-మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం -గాయపడ్డ వారికి రూ.50 వేలు -అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి సమీపంలో భాకరాపేట వద్ద ప్రయివేటు బస్సు ప్రమాద ఘటనలో పెళ్లి బృందానికి చెందిన పలువురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి వైయస్.జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదానికి కారణాలను, సహాయక చర్యలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీలు సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారని వెల్లడించారు. చంద్రగిరి ఎమ్మెల్యే …
Read More »జలశక్తి అభియాన్ పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేబినెట్ కార్యదర్శి వీడియో సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా నీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సూచించారు.జలశక్తి అభియాన్ కార్యక్రమంపై శుక్రవారం ఆయన ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గౌబ మాట్లాడుతూ 2019 లో ప్రధాన మంత్రి నరేంద్ర మోది జలశక్తి అభియాన్ మొదటి దశ కార్యక్రమాన్ని ప్రారంభిచగా తొలుత దేశంలో నీటి ఒత్తిడిని …
Read More »“ఎగుమతుల పనితీరు”లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం : పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్
-గుజరాత్ తర్వాత స్థానంలో నిలిచి సత్తా చాటిన ఏపీ -పరిశ్రమల శాఖను ప్రశంసించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ -ఎగుమతుల పెంపే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం వినూత్న చర్యలు -“ఎగుమతుల సంసిద్ధత సూచీ”లో 20వ స్థానం నుంచి 9వ స్థానానికి ఎగబాకిన ఆంధ్రప్రదేశ్ -ఎగుమతుల వాతావరణంలో 10వ స్థానం, వాణిజ్య వాతావరణంలో 8వ స్థానం -2021కి గానూ “ఎగుమతుల సంసిద్ధత సూచీ”ని విడుదల చేసిన నీతి ఆయోగ్ -పాలసీ, వాణిజ్య వాతావరణం, ఎగుమతుల సానుకూలత, ఎగుమతుల పనితీరు వంటి నాలుగు కీలక విభాగాల్లో మెరుగైన ర్యాంక్ …
Read More »
Prajavartha Online Telugu News