-ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రూప్స్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ సిగ్నల్ లభించింది. జాబ్ క్యాలండర్ పోస్టులకంటే అదనంగా భర్తీకి అనుమతి ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీంతో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. గ్రూప్ 1 కేటగిరీ కింద 110 పోస్టులు, గ్రూప్-2 కేటగిరీ కింద 182 పోస్టులకు అనుమతి లభించింది. దీంతో ఏపీపీఎస్సీ త్వరలో నోటిఫికేషన్లు జారీ చేయనుంది. డిప్యూటీ …
Read More »Tag Archives: amaravathi
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు మరో మంచి అవకాశం…
-ముఖ్యమంత్రి బడుగుబలహీన వర్గాల పక్షపాతి : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుు గోవింద రెడ్డి -మార్చి 31వ తేదీ వరకూ అవకాశం : ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది -“వైఎస్ఆర్ బడుగు వికాసం” కింద ఓటీఎస్ ద్వారా భూముల పునరుద్ధరణ -ఎటువంటి అపరాధ రుసుము లేకుండా నగదు చెల్లించే అవకాశం : ఏపీఐఐసీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బడుగుబలహీన వర్గాలకు మేలు చేసే మరో నిర్ణయం తీసుకున్నారని ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి వెల్లడించారు. భూముల …
Read More »ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజల్లోనే ఉండాలి… : సీఎం జగన్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారం అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ భేటీలో రాబోయే ఎన్నికలకు సమాయత్తంపై పార్టీ శ్రేణులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు, బూత్ కమిటీల ఏర్పాటుపై సీఎం జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఒక్కో గ్రామ సచివాలయానికి రెండు రోజులు వెళ్లాలన్నారు. ప్రతిరోజు నివేదికను తెప్పించుకుని …
Read More »చేనేత ఎగుమతుల ప్రోత్సాహంపై ప్రత్యేక దృష్టి…
-చేనేత జౌళి, ఆర్ధిక (వాణిజ్య పన్నులు) శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ ఉన్న డిమాండ్ మేరకు ఎగుమతులపై దృష్టి సారించాలని చేనేత జౌళి, ఆర్ధిక శాఖ (వాణిజ్య పన్నులు) కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఎగుమతులు ప్రోత్సహించగలిగితే ప్రతి ఒక్క చేనేత కార్మికునికీ ఈ రంగం నుండే పూర్తి స్ధాయి ఉపాధి చూపించగలుగుతామన్నారు. సచివాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం చేనేత జౌళి శాఖ, ఆప్కో పై ఉన్నత స్ధాయి సమీక్ష …
Read More »విశాఖలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహా సంప్రోక్షణ కార్యక్రమానికి సీఎం జగన్కు ఆహ్వానం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శాసనసభలో సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ కె.ఎస్ జవహర్రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్ధానం వేద పండితులు మంగళవారం కలిశారు. విశాఖపట్నంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహా సంప్రోక్షణ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చి, తీర్ధ ప్రసాదాలను అందజేశారు.
Read More »రాష్ట్రంలో బిందు సేద్యం అమలుకు సీఎం వైయస్ జగన్ ఆదేశం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బిందు సేద్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ మాసం నుంచి పెద్ద ఎత్తున అమలుచేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, హార్టికల్చర్ కమిషనర్ ఎస్.ఎస్.శ్రీధర్, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ హరినాధరెడ్డి, డ్రిప్ ఇరిగేషన్ కంపెనీల ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా డ్రిప్ ఇరిగేషన్ అమలు చేసేందుకు తమ కంపెనీలు ప్రభుత్వానికి పూర్తి స్ధాయిలో సహకరిస్తాయని ముఖ్యమంత్రికి …
Read More »చిన్నారుల్లో పౌష్టికాహార లోపనివారణ ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలి… : సిఎస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో చిన్నారులు, కౌమార బాలికల్లో రక్తహీనత, ఎదుగుదల లేకపోవం, పౌష్టికాహార లోపం నివారణకు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో కోవిడ్-19 వ్యాక్సినేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులు కౌమార బాలికల్లో రక్తహీనత, ఎదుగుదల లేకపోవడం వంటి కారణాలను విశ్లేషించి వారిలో పౌష్టికాహార లోప నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి …
Read More »ఏపీ నూతన డీజీపీ కసిరెడ్డి వెంకటరాజేంద్రనాథ్రెడ్డి ని కలిసిన వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ గుండుపల్లి సతీష్ కుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవలే నూతనంగా నియమింపబడ్డ డీజీపీ కసిరెడ్డి వెంకటరాజేంద్రనాథ్రెడ్డి ని వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ గుండుపల్లి సతీష్ కుమార్ సోమవారం నాడు ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా గుండుపల్లి మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో విప్లవాత్కమైన మార్పులు తేవాలని కోరారు.ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ద్వారా దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేయాలనీ కోరారు.ఈ విషయంపై డీజీపీ సానుకూలంగా స్పందించి గుండుపల్లి సతీష్ కుమార్ ని అభినందించారు.
Read More »సీఎం వైఎస్ జగన్ను కలిసిన గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శాసనసభలోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సోమవారం గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు పలువురు అసెంబ్లీలో సమావేశాల మధ్యలో కలిశారు. ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎంతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పాముల పుష్పశ్రీవాణి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, అరకు ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణ, పాతపట్నం ఎమ్మెల్యే …
Read More »“సబల” కార్యాచరణకు శ్రీకారం…
-మహిళ కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించిన ” సబల ” (ఆమెకు అండగా ఆంధ్ర ప్రదేశ్) సోమవారం తిరుపతిలో శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ” సబల ” బుక్ లెట్ ను…, మార్చి టు మార్చి కార్యాచరణ రూపొందించాలన్న ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశాల మేరకు మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి సోమవారం …
Read More »
Prajavartha Online Telugu News