అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో సీఎం చేతుల మీదుగా ఇళ్ళ పట్టాల పంపిణీ. ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.40 గంటలకు సబ్బవరం మండలం పైడివాడ చేరుకుంటారు. 11.05 గంటలకు వేదిక వద్దకు చేరుకుని వైఎస్సార్ విగ్రహావిష్కరణ, పార్కు ప్రారంభోత్సవం, లే అవుట్ల పరిశీలన, మోడల్ హౌస్లను లబ్ధిదారులకు అందజేయడం, పైలాన్ ప్రారంభోత్సవం, ల్యాండ్ పూలింగ్ కోసం భూములిచ్చిన రైతులతో ఫోటో సెషన్, తదితర కార్యక్రమాలు జరుగుతాయి. …
Read More »Tag Archives: amaravathi
పర్యాటక ప్రాంతాల ప్రాచుర్యానికి ప్రత్యేక అంబాసిడర్ గా పనిచేస్తా…
-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్.కె.రోజా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలకు దేశ, విదేశాల్లో మంచి ప్రాచుర్యం కల్పించేందుకు ప్రత్యేక అంబాసిడర్ గా పనిచేస్తాని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్.కె.రోజా అన్నారు. అందుకై పర్యాటక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించడమే కాకుండా అక్కడి సమస్యల పరిష్కారానికి, ఆయా ప్రాంతాల అభివృద్దికి శక్తి వంచన లేకుండా కృషిచేస్తానన్నారు. అందుకు తగ్గట్టుగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి వాటి అమలుకు పూర్తి …
Read More »ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ పానిక్ చిత్ర నిర్మాణం…
-విశాఖ అందాల నడుమ చిత్ర నిర్మాణానికి అంకురార్పణ -అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపకల్పన -మీడియా సమావేశంలో చిత్ర నిర్మాతలు చైతన్య జంగా, విజయ్వర్మ పాకలపాటి వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రీసెర్చ్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చైతన్య జంగా మరియు విజయ్వర్మ పాకలపాటి నిర్మిస్తున్న చిత్రం పానిక్ ఉక్రెయిన్, రష్యాల మధ్య నడుస్తున్న యుద్ధ ప్రభావంతో ఆ దేశాలే కాకుండా యావత్ ప్రపంచం ఒక తెలియని భయాందోళనకు గురువుతున్న నేపధ్యంలో నేటి పరిస్తితులకు అర్థం పట్టేలా ప్రపంచ శాంతి చేకూరేలా రూపుదిద్దుకుంటున్న …
Read More »చౌడు భూముల్లో అభివృద్ధి వెలుగులు : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి
-పారిశ్రామికవేత్తలకు అనువుగా..పరిశ్రమలకు నెలవుగా… -అనంతపురం, శ్రీ సత్యసాయిల్లో విరివిగా పారిశ్రామిక భూములు -విద్యుత్ , నీరు, రోడ్డు వంటి సదుపాయాలతో సకలం సిద్ధం -ఓ వైపు బెంగళూరు..మరోవైపు హైదరాబాద్ ఉండడం మరింత లాభదాయకం -కరవుసీమ నుంచి పారిశ్రామికసీమగా మారనున్న అనంతపురం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చౌడు భూముల్లో అభివృద్ధి వెలుగులు విరబూయనున్నాయని ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి వెల్లడించారు. వేలాది ఎకరాలలో పరిశ్రమలు కళకళలాడనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కరవుసీమ ఇకపై పారిశ్రామిక సీమగా అవతరించనుందని ఆయన పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలకు అనువుగా…పరిశ్రమలకు …
Read More »జీవ వైవిధ్యం పై సచివాలయంలో మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో జీవ వైవిధ్యంను పరిరక్షించేందుకు ఏర్పాటు చేసిన బయో డైవర్సిటీ బోర్డ్ నిబంధనలను అన్ని పరిశ్రమలు, సంస్థలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. సచివాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ బయో డైవర్సిటీ బోర్డ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా బయో డైవర్సిటీ యాక్ట్ – 2002 సవరణలపై కేంద్రం నుంచి వచ్చిన ప్రతిపాదనలను అధికారులు మంత్రికి వివరించారు. దేశ వ్యాప్తంగా జీవ వైవిధ్యంను …
Read More »సచివాలయంలో ట్రాన్స్ కో అధికారులతో ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష
– ట్రాన్క్ కో పటిష్టంగా ఉంటేనే మెరుగైన విద్యుత్ వ్యవస్థ – ట్రాన్స్ కో ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ. రూ.3897.42 కోట్లతో పనులు – వ్యవసాయానికి విద్యుత్ కోసం రూ.223.47 కోట్లతో పనులు – పనులను నిర్థిష్ట కాలవ్యవధిలో పూర్తి చేయాలి – లో ఓల్టేజీ, ఓవర్ లోడ్ సమస్యలకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టాలి : మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను అందించాలంటే ఎపి ట్రాన్స్ కో పటిష్టంగా …
Read More »సి.పి.ఎస్.పై ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు మంత్రుల కమిటీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సిపిఎస్) పై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు 25వ తేది సోమవారం జిఓ సంఖ్య 716 ద్వారా మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు …
Read More »బాధితురాలికి పార్టీ నుంచి 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన టిడిపి అధినేత…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మానసికస్థితి సరిగా లేని యువతిపై విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన గ్యాప్ ఘటన ఎపికే అవమానం అని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటన చాలా దారుణమైనది…. అందరూ సిగ్గుపడాల్సిన విషయం అన్నారు. ఒకఆడబిడ్డ ను మోసంచేసి, ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి, ఒకగదిలోబంధించి, 30గంటలపాటు ముగ్గు రు వ్యక్తులు అత్యాచారం చేశారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్ కు గురైన యువతిని …
Read More »విజయవాడ ఆస్పత్రి ఘటనలో బాధిత కుటుంబానికి రూ.10లక్షల పరిహారం
-ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఆదేశం -బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశం -ఇప్పటికే పోలీసు అధికారులు, ఆస్పత్రి సిబ్బందిపైనా చర్యలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఆస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటన వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్.జగన్ ఆదేశాలు జారీచేశారు. ఎవరి నిర్లక్ష్యం ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, బాధ్యులపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈమేరకు సీఎంఓ అధికారులకు ఆదేశాలిచ్చారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని, ఆ కుటుంబానికి కూ.10 లక్షల పరిహారం వెంటనే ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు …
Read More »వి.ఐ.పి.ల ప్రొటోకాల్ నెపంతో సాధారణ భక్తులకు ఇబ్బంది కల్గించవద్దు
-వేసవిలో భక్తులకు ఎటు వంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలి -సింహాచలంలో మే 3 న జరిగే చందనోత్సవ వేడులకు పట్టిష్టమైన ముందుస్తు ఏర్పాట్లు -దేవాలయాలు అన్నింటిలో సిసి కెమేరాలు ఏర్పాటు చేసి భద్రతను పటిష్ట పర్చండి -దేవాలయాల ప్రాంతాల్లో అధికధరలకు తినుబండారాలు,వస్తువుల విక్రయాన్నిఅరికట్టాలి -బస్టాండ్లు,రైల్వేస్టేషన్లు,పర్యాటక ప్రాంతాల్లో ప్రముఖ దేవాలయాల వివరాల హోర్డింగులు -ఉపముఖ్యమంత్రి, దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పలు దేవాలయాలకు దైవ దర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు ఎటు వంటి …
Read More »
Prajavartha Online Telugu News