– సిపిఐ పిలుపు ఇరాన్పై అమెరికా –ఇజ్రాయిల్ దాడులను ఖండించాలి – ప్రపంచ శాంతి కోసం ఐక్య పోరాటం అవసరం అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా సామ్రాజ్యవాద యుద్ధన్మాదాన్ని ఖండిస్తూ, ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) పిలుపునిచ్చింది. అనంతపురం నగరంలోని ఎన్జీవో హోంలో సిపిఐ ఆధ్వర్యంలో “ఇరాన్పై అమెరికా–ఇజ్రాయిల్ దాడులను ఖండించాలి – యుద్ధన్మాదం, సామ్రాజ్యవాదం నశించాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి” అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ …
Read More »Tag Archives: ananthapuram
భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన హోం మంత్రి అనిత
అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రేపు అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో హోం మంత్రి వంగలపూడి అనిత సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాట్లను పరిశీలించారు. డ్రోన్ వ్యవస్థ ద్వారా తొలిసారిగా భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. 5వేల మంది పోలీసులతో …
Read More »ఈనెల 10 వ తేదీన అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్
అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : అనంతపురం నగరంలోని ఆర్.అండ్.బి అతిథి గృహంలో మంగళవారం రోజు ఈనెల 10 వ తేదీన అనంతపురంలో జరిగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా.పి.నారాయణ, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి …
Read More »చాపిరి గ్రామంలో “సుపరిపాలనలో తొలి అడుగు”
-కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహనిర్మాణ మరియు ఐ.అండ్.పిఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, తదితరులు..* అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంలోని చాపిరి గ్రామంలో బుధవారం నిర్వహించిన “సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికీ టి.డి.పి.” కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ మరియు ఐ.అండ్.పిఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి , స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ముందుగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి, ఎమ్మెల్యే, తదితరులు …
Read More »మంజూరైన అన్ని గృహాలను 100 శాతం పూర్తి చేయాల్సిందే
-రెవెన్యూ, హౌసింగ్ అధికారులు సమన్వయం చేసుకొని పనిచేసి ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి -రాష్ట్ర గృహనిర్మాణ మరియు ఐ.అండ్.పిఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మంజూరైన అన్ని గృహాలను ప్రణాళికా బద్దంగా వేగవంతం చేసి ఖచ్చితంగా పూర్తి చేయాల్సిందేనని రాష్ట్ర గృహనిర్మాణ మరియు ఐ.అండ్.పిఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. కళ్యాణదుర్గం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం (ప్రజావేదిక)లో బుధవారం సాయంత్రం జిల్లాలోని, కళ్యాణదుర్గం నియోజకవర్గం – గృహ నిర్మాణంపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే …
Read More »అనంతపురం వేదికగా ఘనంగా 26వ రాష్ట్రస్థాయి పాలిటెక్నిక్ క్రీడా పోటీలు
అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్దులకు అవశ్యకమని అనంతపురం జిల్లా పరిషత్త్ ఛైర్మన్ బి. గిరిజమ్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పాలిటెక్నిక్ కళాశాలల క్రీడోత్సవాలు గురువారం అనంతపురం వేదికగా అట్టహాసంగా ప్రారంభించడం అయ్యాయి. ఈ సందర్బంగా గిరిజమ్మ మట్లాడుతూ మానసిక సమస్యలను అధికమించేందుకు క్రీడలు దోహదపడతాయన్నారు. గౌరవ అతిథిగా హాజరైన పార్లమెంట్ సభ్యుడు తలారి రంగయ్య మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ప్రభుత్వ పాలిటెక్నిక్ అనంతపురం లో జరగడం గౌరవంగా …
Read More »జర్నలిజంలో కూడా నాడు నేడు… : దేవులపల్లి అమర్
అనంతపురము, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజా సంక్షేమ పథకాలు “నాడు- నేడు” ఏవిధంగా అమలు జరుగుతున్నయో, అదే విధంగా జర్నలిజంలో కూడా నాడు నేడు అని విడదీసి చర్చించు కోవలసిన తరుణం ఆసన్నమైంది, అని దేవులపల్లి అమర్ అన్నారు. సీనియర్ జర్నలిస్టు వై.తిమ్మారెడ్డి 23వ వర్ధంతిని పురస్కరించుకుని అనంతపురము లలిత కళా పరిషత్ లో నిర్వహించిన సభలో “జర్నలిజం నాడు – నేడు” అంశం పై రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ …
Read More »సైబర్ క్రైం ఇన్వెస్టిగేషన్ TOT కోర్సు-2022
అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : అనంతపురం పోలీసు శిక్షణా కళాశాల (పిటిసి)లోని ఆడిటోరియంలో ” సైబర్ క్రైం ఇన్వెస్టిగేషన్ TOT కోర్సు-2022″ పై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండీ విచ్చేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర డిజిపి కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి IPS పాల్గొన్నారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాల దర్యాప్తు అత్యంత కీలకంగా మారింది. ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉంటూ వేరే ప్రదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తుల అకౌంట్లను ట్యాంపర్ చేయడం, డబ్బు …
Read More »రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కేంద్రం విశేష కృషి చేస్తోంది…
-కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే -పీఎం కిసాన్ నిధి కింద ఏడాదికి 6 వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలోకి నగదు జమ -వ్యవసాయ యాంత్రీకరణకు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం -పిఎంఏవై కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి -గార్లదిన్నె మండల కేంద్రంలోని హౌసింగ్ లేఔట్ లో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి -అనంతపురం జిల్లా, గార్లదిన్నె మండలంలో పర్యటించిన మంత్రి -దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరిరక్షణ …
Read More »కౌలు రైతు కుటుంబానికి ఆర్థిక సాయం
అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా అనంతపురం రూరల్ మండలం, పూలకుంటకు చెందిన కౌలు రైతు మాలింతం చిన్నగంగయ్య కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అతని భార్య అరుణమ్మకు జనసేన పార్టీ తరఫున రూ. లక్ష ఆర్ధిక సహాయం అందచేశారు. ఈ సందర్భంగా చిన్నగంగయ్య మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పేరు పేరునా పలుకరించి ఓదార్చారు. పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేకపోయినా కష్టాల్లో ఉన్న రైతుల కుటుంబాలకు మా …
Read More »
Prajavartha Online Telugu News