ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర భారీ పరిశ్రమలు & ఉక్కు శాఖ మంత్రి హెచ్.డీ కుమార స్వామి, ఉక్కు శాఖ కార్యదర్శితో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ సమావేశం అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఆర్సెలార్ మిట్టల్కు ఐరన్ ఖనిజం సరఫరాపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి ఎంతో సానుకూలంగా స్పందించినట్టు మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ ఒప్పందం సులభతరం చేయడంలో సహకరించినందుకు కేంద్ర మంత్రి హెచ్డీ కుమార్ స్వామికి.. …
Read More »Tag Archives: delhi
ఆర్థికవేత్తగా దేశానికి మన్మోహన్ సింగ్ సేవలు చిరస్మరణీయం
-మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి ఎంపి కేశినేని శివనాథ్ నివాళి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రిగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ గానే కాకుండా ఆర్థికవేత్తగా దేశానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ అందించిన బహుముఖ సేవలు చిరస్మరణీయం. దేశానికి మన్మోహన్ సింగ్ మరణం తీరని లోటు అని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో ఆయన పార్థివదేహానికి ముఖ్యమంత్రి నారాచంద్రబాబు …
Read More »పి.ఎమ్.కె.వి.వై 4.0 కింద ఆంధ్రప్రదేశ్ 539 స్కిల్ హబ్లు ఏర్పాటు
-కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ప్రెన్యూర్షిప్ (స్వతంత్ర బాధ్యత) సహాయ మంత్రి జయంత్ చౌదరి వెల్లడి -పి.ఎమ్.కె.వి.వై 4.0 కింద స్కిల్ హబ్ సెంటర్స్ ఏర్పాటు పై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) 4.0 అమలులోకి వచ్చిన తరువాత నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 6,835 స్కిల్ హబ్లు ఏర్పాటు చేయగా, ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 539 స్కిల్ హబ్లు ఏర్పాటు చేసినట్లు కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ప్రెన్యూర్షిప్ (స్వతంత్ర బాధ్యత) సహాయ …
Read More »నూతన రాజ్యసభ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ఎంపి కేశినేని శివనాథ్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్య సభకు నూతనంగా ఎన్నికైన సానా సతీష్ బాబు, బీద మస్తాన్, ఆర్. కృష్ణయ్య ల ప్రమాణా స్వీకారాన్ని పార్లమెంట్ లో ఎంపి కేశినేని శివనాథ్ తన సహచర ఎన్డీయే ఎంపిలతో కలిసి వీక్షించారు. రాజ్య సభ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసిన సానా సతీష్ బాబు, బీద మస్తాన్, ఆర్. కృష్ణయ్య లకు కేంద్ర పౌరవిమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తో పాటు ఎంపి కేశినేని శివనాథ్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం …
Read More »కేంద్ర మంత్రి హెచ్.డి కుమారస్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేశినేని శివనాథ్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఉక్కు శాఖ మంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్. డి. కుమార స్వామి కి ఎంపి కేశినేనిశివనాథ్ తన సహచర టిడిపి ఎంపిలతో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 65వ పుట్టిన రోజు జరుపుకుంటున్న హెచ్.డి.కుమార స్వామికి సోమవారం పార్లమెంట్ లోని ఆయన కార్యాలయంలో టిడిపి ఎంపీల బృందం పుష్పగుచ్చం అందించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , హరీష్ మాథుర్,మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మతుకుమిల్లి శ్రీభరత్, …
Read More »కేంద్ర ప్రభుత్వం రూ.1100 కోట్ల వరద సాయాన్ని త్వరగా అందించాలి : ఎంపి కేశినేని శివనాథ్
-కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు విజ్ఞప్తి -విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు- 2024కు ఆమోదం -విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో వరదలు రావటానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం -అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలు ఏర్పాటు ఈ బిల్లులో అత్యంత కీలక సవరణ -ఎస్.డి.ఆర్.ఎఫ్ నిధులు 2015 నుండి 2023 వరకు 3 రెట్లు పెరిగి ₹1 లక్ష కోట్లు చేరుకున్నాయి. -విపత్తు సమయంలో తక్షణ సాయం అందించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ …
Read More »ఆంధ్రప్రదేశ్లో ఒన్ నేషన్ ఒన్ రేషన్ కార్డ్ పథకం అమలుపై వివరాలు కోరిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లో ఒన్ నేషన్ ఒన్ రేషన్ కార్డ్ పథకం అమలు గురించి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పార్లమెంటులో వివరాలు కోరారు. రాష్ట్రంలో గత మూడేళ్లలో ప్రజాపంపిణీ వ్యవస్థ కింద మంజూరు చేసిన, కేటాయించిన, వినియోగించిన నిధుల వివరాలు, రాష్ట్రంలో పథకం కింద నిర్ణయించిన లక్ష్యాలు ఏ మేరకు ఫలితాలనిచ్చాయి, రాష్ట్రంలో లక్షిత లబ్ధిదారులు ప్రయోజనాలను పొందేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలు గూర్చి వివరించగలరు అంటూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి బుధవారం పార్లమెంటులో ప్రశ్నించారు. ఈ …
Read More »విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి ప్రతిపాదనలకు నీతి ఆయోగ్ నుంచి ఆమోదం ఇప్పించాలి
-కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు ఎంపి కేశినేని శివనాథ్ విజ్ఞప్తి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : అమృత భారత్ స్టేషన్ పథకం కింద విజయవాడ రైల్వే స్టేషన్ ను పునరాభివృద్ధి చేసేందుకు సి.ఆర్.బి (Chairman, Railway Board) రూ 819.51 కోట్లు అంచనా వ్యయంతో నీతి ఆయోగ్ కి పంపించిన ప్రతిపాదనలు త్వరగా ఆమోదం పొందే విధంగా కృషి చేయాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ , కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విజ్ఞప్తి చేశారు. …
Read More »ఎపిలో ఈ ఏడాది టార్గెట్ 1.24 లక్షల హెక్టార్లు
-కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ సహాయ శాఖ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ వెల్లడి -పర్ డ్రాప్-మోర్ క్రాప్ పథకం పై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళిక (AAP) ద్వారా అమలవుతున్న పర్ డ్రాప్-మోర్ క్రాప్ (PDMC) పథకం కింద 2015-16 నుంచి 2023-24 వరకు మొత్తం 9.30 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిని మైక్రో ఇరిగేషన్ కింద కవర్ చేయగా, ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర …
Read More »ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న నేరాలు నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలు ఏంటి
-పార్లమెంటులో ప్రశ్నించి తిరుపతి ఎంపీ డా. మద్దిల గురుమూర్తి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలోని ఎస్సీ, ఎస్టీలపై జరిగిన నేరాలు, మానవ హక్కుల ఉల్లంఘనలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తిరుపతి ఎంపీ డా. మద్దిల గురుమూర్తి మంగళవారం లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర హోమ్ శాఖా సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సమాదానమిచ్చారు. ఎస్సీ, ఎస్టీపై జరిగిన నేరాల గణాంకాలు వెల్లడిస్తూ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం, 2020-2022 మధ్య …
Read More »
Prajavartha Online Telugu News