-కేంద్రానికి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి వినతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ను ఏర్పాటు చేయాలని ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ శీతాకాలం సమావేశాల్లో భాగంగా జీరో అవర్లో మంగళవారం తిరుపతి ఎంపీ ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రసిద్ధ ఆధ్మాత్మిక క్షేత్రమైన తిరుపతి, తిరుమల విశిష్టతలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఆయన తీసుకెళ్లారు. ప్రతి రోజూ దేశ, విదేశాల నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో తిరుపతికి రైలు మార్గం …
Read More »Tag Archives: delhi
గత ఐదేళ్లలో ఎపికి పి.ఎమ్ పోషణ పథకం కింద రూ.1.63 కోట్లు విడుదల
-కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి వెల్లడి -ఎంపి కేశినేని శివనాథ్, ఎంపి బి కె పార్ధసారథి, ఎంపి దగ్గుమల్ల ప్రసాదరావు ప్రశ్నలకు కేంద్రం బదులు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన్ మంత్రి పోషణ శక్తి నిర్మాణ పథకం (పీఎం పోషణ) కింద మొత్తంరూ.1.63 కోట్లు విడుదల చేయగా, 2019-20 లో రూ. 28,563.77 లక్షలు, 2020-21లో రూ. 37,510.17 లక్షలు, 2021-22లో రూ. 35,731.48 లక్షలు, రూ. 2022-23 లో రూ.36,531.92 …
Read More »రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ స్వర్ణ మరియు రజత పురస్కారాలను కైవసం
ఢిల్లీి , నేటి పత్రిక ప్రజావార్త : నేడు ఢిల్లీి లో జరిగిన స్కాచ్ (స్కాచ్) అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ స్వర్ణ మరియు రజత పురస్కారాలను కైవసం చేసుకొంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ డెవలప్ చేసిన రిటర్న్ స్క్రూటినీ ఆటోమేషన్ టూల్ మరియు GST మిత్ర అనే రెండు సాఫ్ట్వేర్ అప్లికేషన్ లకు ఈ పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా శ్రీ ముళ్ళపూడి జయకృష్ణ , డిప్యూటీ కమిషనర్ మరియు చావా …
Read More »ఎపిలో 88 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఆమోదం
-ఎన్టీఆర్ జిల్లాకు రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు -ఎంపీ కేశినేని శివనాథ్ ప్రశ్నకు కేంద్రం బదులు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాలో మొత్తం 88 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పి.హెచ్.సి) లు ఏర్పాటు చేయనుండగా, ఎన్టీఆర్ జిల్లాలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఆమోదం లభించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ లిఖితపూర్వక …
Read More »పది పడకల తల్లి, బిడ్డల ఆరోగ్య/ సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి : ఎంపి కేశినేని శివనాథ్
-రూల్ నెంబర్ 377లో లెవనెత్తిన ఎన్.హెచ్.ఎమ్ ద్వారా నిధుల మంజూరు అంశం ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHCs) అదనంగా పది పడకల తల్లి, బిడ్డల ఆరోగ్య/ సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణీ స్త్రీలు , శిశువులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన వైద్య సిబ్బంది, ఇతర మౌళిక సౌకర్యాల పెంపు, వాటికి కావాల్సిన నిధులను నేషనల్ హెల్త్ మిషన్ …
Read More »గత ఐదేళ్లులో ఎపిలో సాధారణ సౌకర్య కేంద్రాల ఏర్పాటు పై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లుగా జిల్లాల వారీగా సాధారణ సౌకర్య కేంద్రాలు (కామన్ ఫెసిలిటీ సెంటర్లు) వాటికి సంబంధించిన మౌళిక సుదుపాయాలు, ఇతర మౌళిక సదుపాయాల ప్రాజెక్టులు ఎన్ని ఏర్పాటు చేయబడ్డాయి? అలాగే ఎన్టీఆర్ జిల్లాలో గత ఐదేళ్లలో సాధారణ సౌకర్య కేంద్రాలు (కామన్ ఫెసిలిటీ సెంటర్ల) కింద ఏ విధమైన ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వటం జరిగిందో తెలిపాలంటూ విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ గురువారం కేంద్ర మైక్రో, చిన్న మధ్యతరగతి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ను …
Read More »ఎపిలో వృద్ధి కేంద్రాల ప్రోగ్రామ్ కింద ఎంపిక చేయబడిన నగర వివరాలపై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో వృద్ధి కేంద్రాల ప్రోగ్రామ్ (గ్రోత్ హబ్స్) కింద అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల ఎంపికలో ఆంధ్రప్రదేశ్కు చోటు కల్పించబడిందా? ఈ ప్రోగ్రామ్ కింద ఎంపిక చేస్తే ఆ పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు ఏవైనా రూపొందించబడ్డాయా? అంటూ విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ బుధవారం పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర ప్రణాళికా మంత్రిత్వ శాఖ ను ప్రశ్నించటం జరిగింది. ఈ ప్రశ్నలకు కేంద్ర ప్రణాళిక, గణాంకాలు, కార్యక్రమాల అమలు (స్వతంత్ర హదా), కార్పొరేట్ వ్యవహారాలు (సహాయ …
Read More »వందే భారత్ స్లీపర్ రైళ్ల ప్రారంభం పై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రం వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభించటానికి ప్రణాళికను రూపొందిస్తుందా? ప్రారంభిస్తే ఆ రైళ్లు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి? ఈ రైళ్లను ఏ మార్గాలకు కేటాయిస్తారో తెలపాలంటూ విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ బుధవారం పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బదులిస్తూ 2024 నవంబర్ 21 నాటికి దేశంలో 136 వందే భారత్ ట్రైన్ సేవలు చైర్ కార్లతో …
Read More »నరసాపురం లేస్ కు భౌగోళిక సూచిక గుర్తింపు
-కేంద్ర మంత్రి నుండి సంయిక్తంగా దృవీకరణ అందుకున్న రేఖారాణి, నాగరాణి డిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : నరసాపురం లేస్ కు భౌగోళిక సూచిక (జిఐ) ధృవీకరణ అందుకోవటం సంతోష:గా ఉందని రాష్ట్ర్ర చేనేత జౌళి శాఖ కమీషనర్ రేఖారాణి, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భౌగోళిక సూచితో అంతర్జాతీయ గుర్తింపు సాధించినట్లు అయ్యిందన్నారు. కేంద్ర ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేనేత ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ సహకారంతో సోమవారం న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి …
Read More »నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన ఎంపి కేశినేని శివనాథ్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహా రిసెప్షన్ కి విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ హాజరై నూతన దంపతులైన అంజలి బిర్లా, అనీష్ లను శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. . రాజస్థాన్ లో నవంబర్ 12వ తేదీ అంజలి బిర్లా, అనీష్ లకు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా సోమవారం ఢిల్లీ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
Read More »
Prajavartha Online Telugu News