-రూ.86 లక్షలతో డ్రెయిన్లు పనులకు శంకుస్థాపన -2027 గోదావరి పుష్కరాల నాటికి మౌలిక వసతుల పూర్తి -ధవళేశ్వరం అభివృద్ధికి రూ.6 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు – ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నిబద్ధతతో పనిచేస్తోందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. శానిటేషన్ , రహదారులు, డ్రెయిన్లు, మార్కెట్ వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. మంగళవారం …
Read More »Tag Archives: Dhavaḷēśvaraṁ
క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీర దృఢత్వాన్ని పెంచుతాయి…
-క్రీడాకారులకు క్రీడా దుస్తులకు 20వేల రూపాయలు ఆర్థిక సాయం… -దివ్యాంగులకు క్రీడా వీల్ చైర్స్ అందించిన ఎమ్మెల్యే గోరంట్ల… ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీర దృఢత్వాన్ని పెంచుతాయని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ధవలేశ్వరం గ్రామానికి చెందిన ఆంధ్రప్రదేశ్ దివ్యాంగ బాస్కెట్ బాల్ అసోసియేషన్ వారి యొక్క దివ్యాంగుల బృందం క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో బెంగళూరుకు చెందిన హెచ్.సి.ఎల్ సంస్థ వారికి 15 క్రీడా వీల్ చైర్ లను మంజూరు చేయడం …
Read More »రాజమండ్రీ రూరల్ లో కలెక్టర్ పర్యటన
-స్థానికులతో సమస్యల పై వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్ -ఆక్రమణలు తొలగింపు, శానిటేషన్ పనులుపై సమీక్ష -సమస్య పరిష్కారం కోసం క్షేత్ర స్థాయిలో పర్యటన – కలెక్టర్ ప్రశాంతి ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో రాజమండ్రీ రూరల్ పరిథిలో పలు ప్రాంతాలు ముంపుకు గురి కావడం తో, అక్కడ ఆక్రమణ లకి గురి అయ్యే అవకాశాలు ఉన్న ప్రాంతాలను పరిశీలించి, తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. బుధవారం స్థానిక మండల స్థాయి …
Read More »పేద ప్రజల ఆరోగ్య ఆర్థిక అభివృద్ధికి సంస్కరణలు ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి
– పౌరులకు వైద్యం విద్య న్యాయం సక్రమంగా అందితే దేశం అభివృద్ధి చెందుతుంది. -అమ్మ ఒడి అనే ఔషధం ద్వారా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం అవసరమైన చర్యలు తీసుకున్నాం – ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించే దిశగా నూతనంగా వైద్య కళాశాలలో నిర్మించుకుంటున్నాం. – జిల్లా ఇంఛార్జి మంత్రి వేణు గోపాలకృష్ణ ధవలేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు సేవ చేసేందుకు వివిధ వ్యవస్థలు పనిచేస్తున్నాయని, పౌరు లకు వైద్యం విద్య న్యాయం సక్రమంగా ప్రజలకు అందితే ఆ దేశం, …
Read More »ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం
ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి రూరల్ నియోజక వర్గ పరిధిలో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఈ ఆర్ ఓ ఎస్. సరళా వందనం స్థానిక జెడ్పీ హై స్కూల్ లో సీనియర్ ఓటర్ సిటిజన్స్ ను సత్కరించారు. గురువారం స్థానిక జెడ్పీ హై స్కూల్ జాతీయ ఓటరు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సరళా వందనం మాట్లాడుతూ, ఓటు హక్కు పొందేందుకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఓటరుగా నమోదు కావాలన్నారు. నామినేషన్ ప్రక్రియ జరిగే …
Read More »
Prajavartha Online Telugu News