Breaking News

Tag Archives: gopalapuram

ఇళ్ల వద్దకే నిత్యవసర సరుకుల పంపిణీ – ఆర్డీవో రాణి సుస్మిత

గోపాలపురం , నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి 65 ఏళ్లు నిండిన వృద్ధులు, దివ్యాంగులకు నిత్యవసర సరుకులు వారి నివాసాల్లోనే అందజేయడం జరుగుతోందని కోవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత తెలిపారు. శనివారం గోపాలపురం గ్రామంలో ఎంపిడివో కార్యాలయం వద్ద ఉన్న మేరీ జెస్సీ బాయమ్మ (వయస్సు: 71) ఆమె నివాసం వద్దనే నిత్యవసర సరుకులు ఆర్డీవో సమక్షంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత మాట్లాడుతూ, ఆగస్టు 1 నుండి రేషన్ షాపుల ద్వారా …

Read More »

వెలిచింతలగూడెం గ్రామాన్ని సందర్శించిన కోవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత

గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం సాయంత్రం తీవ్రమైన గాలులతో గోపాలపురం మండలం వెలిచింతలగూడెం గ్రామంలో సంభవించిన పరిస్థితులను ప్రత్యక్షంగా సమీక్షించేందుకు కోవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత శనివారం గ్రామంలో పర్యటన నిర్వహించారు. అనుకోని వాతావరణ విపత్తు పరిస్థితులు సమయంలో ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమైందని, ఏడు గృహాలకి తీవ్ర నష్టం, 13 గృహాలకు పరిమితంగా దెబ్బతిన్నట్లు గుర్తించడం జరిగిందని తెలిపారు. అదే విధంగా దాదాపు 20కు పైగా చెట్లు, 3 విద్యుత్ స్తంభాలు కూలిపోయా యన్నారు. వీటివల్ల రాకపోకలు …

Read More »

గురువారం సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్

గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదల చెయ్యడం జరుగుతుందనీ గోపాలపురం (ఎస్ సి) నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె ఎల్ శివజ్యోతి తెలియ చేశారు. మంగళవారం గోపాలపురం ఆర్వో కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్వో శివజ్యోతి మాట్లాడుతూ, గురువారం ఉదయం 11. గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది అని తెలియ చేశారు. ఆర్వో కార్యాలయం వద్ద …

Read More »

హోంమంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ నుంచి వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు..

గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : గోపాలపురం మండలం వేళ్ళచింతలగూడెం గ్రామంలో రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత సమక్షంలో టీడీపీ, బీజేపీ ల నుంచి వైసీపీలోకి భారీగా కుటుంబాలు చేరాయి. పార్టీ మారుతున్న నాయకులకు వైసిపి కండువాలు కప్పి హోం మంత్రి తానేటి వనిత సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వేళ్ళచింతలగూడెం నుండి బేదంపూడి గంగాజలం, బేధంపూడి వెంకట్రావు, సాయిల బాబురావు, జొన్నకూటి సువర్ణ రాజు, కవులూరి చిన్న వెంకటరావు, కవులూరి పెద వెంకట్రావు, కుక్కల రామారావు తదితర 30 …

Read More »

రైతు ఇంటి ముంగిటనే అన్ని సేవలు అందిస్తున్నాం : హోంమంత్రి తానేటి వనిత

గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుకు అవసరమైన అన్ని సేవలు గ్రామంలోని జగనన్న ప్రభుత్వం అందిస్తుందని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. రైతులందరూ సంతోషంగా ఉండాలి, వ్యవసాయం అంటే పండగలా చేసుకోవాలని అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలను జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారన్నారు. గోపాలపురం మండలం వేళ్ళచింతల గూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఆదివారం హోం మంత్రి  ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి …

Read More »

 గోపాలపురం నియోజక వర్గ స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రం పరిశీలన

-తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవాలి -స్ధానిక పోలింగ్ కేంద్రం వద్ద బీఏల్వో పేరు ఫోన్ నెంబర్ తప్పని సరి – జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్ మాధవీలత గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త :గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త :సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం వినియోగించే ఈ వి ఎమ్ అనుబంధ యూనిట్స్ , పొలింగ్ మెటీరియల్ భద్ర పరిచి , పోలింగ్ సామాగ్రి పంపిణి కి సమగ్ర కార్యాచరణకు సిద్దం …

Read More »

ప్రతి సంక్షేమం మహిళల పేరు మీదనే ఇస్తున్నాం : హోంమంత్రి తానేటి వనిత

– జగనన్న చెప్పాడంటే.. చేస్తాడంతే.. – కరోనా వంటి విపత్తులోను సంక్షేమం ఆపలేదు. – మహిళలకు సాధికారత కల్పించింది జగనన్న ప్రభుత్వమే.. – గోపాలపురం, దేవరపల్లి మండల స్థాయి వైఎస్సార్ ఆసరా సంబరాలు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న హోంమంత్రి తానేటి వనిత గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రతి సంక్షేమ కార్యక్రమం మహిళల పేరు మీదనే ఇస్తున్నామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నారని హోంమంత్రి, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. తూర్పుగోదావరి …

Read More »

 జిల్లా లోని ఉపాధి హామీ కూలీలకు నూరు శాతం పని దినాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం

– జగనన్న కాలన్నీల్లో ఇంకుడు గుంటలు ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు. – డ్వామా పి.డి. పి. జగదాంబ. గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లోని ఉపాధి హామీ కూలీలకు నూరు శాతం పని దినాలు కల్పించే వి ధంగా చర్యలు తీసుకుంటున్నామని డ్వామా పి.డి. పి. జగ దాంబ అన్నారు.శుక్రవారం గోపాలపురం యంపిడివో కార్యాలయం లో ఎన్. ఆర్. జి. ఎస్. పనుల పురోగతి పై క్షేత్ర స్థాయి సిబ్బంది తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పి . జగదాంబ …

Read More »

గోపాలపురం జేకేసి లో 130 అర్జీలు స్వీకరణ

-వారం రోజుల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్క అర్జికి పరిష్కారం – కలెక్టర్ కె. మాధవీలత గోపాలపురం , నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలను క్షేత్ర స్థాయి లో తెలుసుకుని అక్కడికక్కడే వాటి వివరాలు నమోదు చేయడం కోసం మండల స్థాయి లో జగనన్న కు చెబుదాం అర్జీలను నేరుగా స్వీకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.శుక్రవారం గోపాలపురం ఎంపిడివో కార్యాలయం తొలి మండలస్థాయి జేకేసి కి కలెక్టర్ మాధవీలత, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, జేసీ తేజ్ …

Read More »

విభిన్న ప్రతిభావంతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భోరోసా కల్పించి ఆర్దికంగా ఆదుకోవడం జరుగుతోంది… : మంత్రి తానేటి వనిత

గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రములో శారీరక విభిన్న ప్రతిభావంతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భోరోసా కల్పించి ఆర్దికంగా ఆదుకోవడం జరుగు తోంది అని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. తానేటి వనిత అన్నారు. గోపాలపురం ఏ.యం.సి. కార్యాలయంలో శనివారం మంత్రి ముఖ్య అతిథిగా హాజరై రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గుర్తింపబడిన 110 మంది శారీరక విభిన్న ప్రతిభావంతులకు 40.70 లక్షల విలువైన ట్రై సైకిల్స్ పంపిణీ చేశా రు. అన్ని వర్గాల ప్రజలను రాష్ట్ర ముఖ్యమంత్రి …

Read More »