నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు కొవ్వూరు రెవెన్యూ డివిజన్ అధికారి (ఆర్డీవో) కె. ఆనందరావు గురువారం నల్లజర్ల మండలం సింగరాజుపాలెం గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి, ఏడాది కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల సమస్యలను పరిశీలించారు. గ్రామానికి చెందిన 85 మంది రైతుల సుమారు 300 ఎకరాల భూమి స్వభావం పట్టాదారు భూముల స్థానంలో బీడు భూములుగా నమోదవడంతో రైతులకు అడంగల్ అందకపోవడం, బ్యాంకు రుణాలు మంజూరు కాకపోవడం, ఈ-క్రాప్ నమోదు జరగకపోవడం వంటి …
Read More »Tag Archives: Nallajērla
నల్లజర్ల మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల లో ఏర్పాటు చేసిన పొలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టరు ప్రశాంతి
-పోలింగు నిర్వహణా పై సూచనలను చేసిన కలెక్టరు ప్రశాంతి నల్లజేర్ల, నేటి పత్రిక ప్రజావార్త : బ్యాలెట్ పేపర్ ఉపయోగించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్న అధికారులు ఎన్నికల సిబ్బంది సజావుగా నిర్వహించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం నల్లజర్ల నల్లజర్ల మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టరు ప్రశాంతి, అధికారులకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ …
Read More »
Prajavartha Online Telugu News