Breaking News

Tag Archives: PENAMALURU

పెనమలూరు నియోజకవర్గంలో ‘జలధార – నీటి భద్రత’ కార్యక్రమం

పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :పెనమలూరు నియోజకవర్గం, ఉయ్యూరు మండలం, గండిగుంట మూర్తిరాజుగూడెం ప్రాంతంలో ‘జలధార – నీటి భద్రత’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పంటకాలువల పూడికతీత పనులను పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తో కలిసి ప్రారంభించిన మాజీ మంత్రి కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాబోయే ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని నీటి నిల్వల సామర్థ్యాన్ని పెంపొందిస్తూ రైతులకు సమృద్ధిగా నీటి భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు …

Read More »

గ్రామాల అభివృద్ధికి పల్లె పండుగలో పునాదిరాయి

-రూ.4500 కోట్ల నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 30 వేల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  -కంకిపాడు మండల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ‘పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు’ కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్  శ్రీకారం చుట్టారు. 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో రూ. 4,500 కోట్ల నిధులతో 30 వేల అభివృద్ధి పనులను ప్రారంభించారు. పెనమలూరు నియోజకవర్గం, కంకిపాడు మండల …

Read More »

పోరంకి లోని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నమంత్రి జోగి రమేష్

పోరంకి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మరియు పెనమలూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త జోగి రమేష్ పెనమలూరు నియోజకవర్గం పోరంకి గ్రామంలోని సుప్రసిద్ధ ఆంజనేయ స్వామి వారి ఆలయాన్నిశనివారం సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని నాయకులు కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Read More »

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు… : జోగి రమేష్

పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి మరియు తిరిగి జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి గత కొన్ని రోజులుగా రేయంబవళ్ళు అహర్నిశలు కష్టపడి పనిచేసి ఈ రోజు జరిగిన ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి, పెనమలూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి జోగి రమేష్ అన్నారు. పెత్తందారులకు పేదవాళ్ళకి మధ్య జరిగిన ఈ మహా సంగ్రామంలో తెలుగుదేశం పార్టీ కూటమి పెత్తందారులు ఎన్నో అవంతరాలు మరియు అడ్డంకులు సృష్టించినప్పటికీ, పేదల …

Read More »

వైయస్సార్ సిపి ఇంటి ఇంటికి ప్రచారం…

పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు నగర పంచాయతీ ఎనిమిదవ వార్డు బూత్ నెంబర్ 247 మరియు 250 నందు వైయస్సార్ సిపి ఇంటి ఇంటికి ప్రచారంలో భాగంగా  బుధవారం వివేకానంద నగర్ శ్రీనివాస కాలేజ్ అపార్ట్మెంట్స్ నందు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు గురించి సంక్షేమ పథకాలు గురించి పెనమలూరు నియోజకవర్గం అభ్యర్థి జోగి రమేష్ మచిలీపట్నం అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ లు ఎన్నికల గుర్తు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ప్రతి ఇంటి ఇంటికి …

Read More »

సంక్షేమ పథకాలను కొనసాగించడానికి వైసీపీ కి అండగా నిలబడండి… : జోగి రమేష్

కంకిపాడు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి, పెనమలూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి జోగి రమేష్ బుధవారం కంకిపాడు మండల పరిధిలోని కందలంపాడు, జగన్నా ధపురం, కోమటిగుంటలాకులు, క్రిస్టియన్ పేట గ్రామాలలో ఎన్నికల  ప్రచార కార్యక్రమాన్నినిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ తమకు ఓట్లను వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ 14 సం వత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు తను అధి కారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమి చేయ …

Read More »

పోరంకి ఎన్నికల ప్రచారంలో జోగి రమేష్

పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్ని కల ప్రచార పర్యటనలో భాగంగా వైయస్సార్ తాడిగడప – పరిధిలో ఆదివారం పట్టణంలోని పోరంకి గ్రామంలో ప్రతి ఒక్కరిని కలుసుకొని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ, పట్టణంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయక జోగి రమేష్ హామీ ఇచ్చారు. పట్టణ ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ …

Read More »

ఎన్నికల సంఘం కల్పించిన పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి…

పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికలు సందర్భంగా ఎన్నికల సంఘం కల్పించిన పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉద్యోగులకు సూచించారు. 78-పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పెనమలూరు జడ్పీ హైస్కూల్లో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ను శనివారం కలెక్టర్ సందర్శించారు. పోస్టల్ ఓటింగ్ కోసం అధికారులు చేసిన ఏర్పాట్లు పరిశీలించారు. పార్లమెంటు, అసెంబ్లీలకు వేరువేరుగా ఓటింగ్ కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయాలని, సంబంధిత ఫారాలు, బ్యాలెట్లు ఉంచే కవర్లపై …

Read More »

శ్రీ సీతారాముల వారి పూజ కైంకార్యాలలో పాల్గొన్న యువ నాయకుడు జోగి రోహిత్

పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : పెనమలూరు నియోజకవర్గం లోని వణుకూరు గ్రామం లో గురువారం రామాలయం 6 వ వార్షికోత్సవం సందర్బంగా రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి, పెనమలూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి జోగి రమేష్ తనయుడు యువ నాయకుడు  జోగి రోహిత్ ఆలయాన్ని సందర్శించి నియోజకవర్గం ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని సీతా రాములవారికి ప్రత్యేక పూజా కైంకార్యాలు చేసి అన్నసంతర్పణ కార్యక్రమం లో పాల్గొన్నారు.

Read More »

ప్రజా సమస్యలపై పోరాటం చేసి పరిష్కారానికి కృషి చేస్తా… : జోగి రమేష్

పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : పెనమలూరు మండలం పెదపులి పాక గ్రామంలో గురువారం రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి, పెనమలూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి జోగి రమేష్ విస్తృతంగా పర్యటించారు. జోగి పర్యటనలో కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకే తమ ఓటు వేస్తామని తెలిపారు.  రాష్ట్రంలో సంక్షేమ పథకాల అభివృద్ధి జరగాలన్నా పెనమలూరు నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే  వైసీపీ ప్రభుత్వం రావాలని కాబట్టి తమని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఓటరు పై ఉందని పెనమలూరు ఓటర్లను జోగి …

Read More »