Breaking News

Tag Archives: rajamendri

జాబ్ మేళా కు 612 మంది హాజరు

-302 మంది వివిధ కంపెనీల్లో ఎంపిక -ఎంపికైన అభ్యర్థులను అభినందించిన జేసీ తేజ్ భరత్ -నైపుణ్యం సాధించడం ద్వారా ఉద్యోగాలు సాధించగలరు -జేసీ తేజ్ భరత్ తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : యువత వారిలోని నైపుణ్యం పెంచుకోవడం ద్వారా మరిన్ని మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందగలుగతారని, ఆదిశలో లక్ష్యాలను సాధించడానికి, ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్యాభివృద్ధి కి చొరవ చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పిలుపు నిచ్చారు. బుధవారం ఉదయం కొవ్వూరు నియోజకవర్గం, తాళ్లపూడి మండలం లోని మానవత …

Read More »

స్వచ్ఛ భరత్ మిషన్ – పారిశుధ్యం నిర్వహణ లో జిల్లాకు టూ స్టార్

-ఇంటింటికి త్రాగునీటి కుళాయి కనెక్షన్లు ఏర్పాటు ద్వారా దేశంలో 21 వ స్థానంలో తూ. గో జిల్లా -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటింటికి త్రాగునీటి కుళాయి కనెక్షన్లు, పరిశుభ్రత పాటించడం ద్వారా తూర్పు గోదావరి జిల్లా కు జాతీయ స్థాయి లో లభించిన గుర్తింపు నిలపడం తో మరింత ప్రగతి దిశగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు. మంగళవారం సాయంత్రం భారత ప్రభుత్వ త్రాగునీటి శాఖ జల్ జీవన్ మిషన్ కార్యదర్శి విన్నీ …

Read More »

పెన్షన్ పొందు ట్రెజరి నందు మాత్రమే E-KYC చేయించుకోవాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గొదావరి జిల్లా పరిధిలోగల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ప్రభుత్వ పెన్షనదారులు అందరు తమ యొక్క పెన్షన్ పొందు ట్రెజరి నందు మాత్రమే E-KYC చేయించుకోవాలని జిల్లా ఖజానా మరియు లెక్కల అధికారి ఎన్.సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు గొదావరి జిల్లా పరిధిలో ఇంకా 2,400 మంది పెన్షనర్లు E-KYC సమర్పించియుండలేదని తెలియ చేశారు. కావున వారు ఈ నెల 12 వ తారీకు గడువు లోపల తమ యొక్క పెన్షన్ సమాచారం సంబంధిత ట్రెజరి …

Read More »

రాజవోలు, ధవళేశ్వరం గ్రామాలను దత్తత తీసుకున్న హిందుస్థాన్ లీవర్ సంస్థ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కాలుష్య రహిత గ్రామాలుగా తీర్చి దిద్దేందుకు హిందుస్థాన్ యునీలివర్ , సీఎస్ఆర్ యాజమాన్యం గ్రామాలను దత్తత తీసుకోవడం అభిందనీయులని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరం రెవెన్యూ కాలనీలో హిందుస్థాన్ యునీలివర్ ( హార్లిక్స్ ప్యాక్టరీ) యాజమాన్యం కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద చేపట్టిన ప్రభాత్ వ్యర్థ పదార్థాల నిర్వహణ, పోషన్ సాతి కార్యక్రమాలను కలెక్టరు మాధవీలత ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టరు కె .మాధవీలత మాట్లాడుతూ …

Read More »

చేనేత రంగాన్ని ఆదుకున్న కుటుంబాల సంక్షేమాన్ని ప్రాథాన్యనిస్తాం… : గంజి చిరంజీవి

-చేనేత కుటుంబాలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత ప్రాధమిక రంగంలో కార్మికులుగా పనిచేస్తూ ఆరంగం అభివృద్దికి కృషి చేస్తున్న కుటుంబాలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తొందని చేనేత ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి పేర్కొన్నారు. సోమవారం మినీ బైపాస్ రోడ్డులో గల చేనేత సహకార సంఘం భవనం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 29 మంది బాధిత కుటుంబాలకు చెందిన నామినీలకు ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి చెక్కులను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా చైర్మన్ గంజి …

Read More »

జూన్ 1 నుంచి రాయలసీమ లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పైలెట్ ప్రాజెక్టుగా చిరుధాన్యాలు పంపిణీ

-ఉత్తరాంధ్ర ప్రాంతంలో వారికి రక్త హినత అధిగమించే క్రమంలో త్వరలో గోధుమ పిండి సరఫరా -రబీ లో సేకరించిన ధాన్యానికి రైతుల ఖాతాకు నేటివరకు -రూ 1,955 కోట్లు జమ -మంత్రి డా. కారుమూరి నాగేశ్వర రావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : చిరు ధాన్యాలను వినియోగించే విధంగా, ఆ పంటలను ప్రోత్సహించే ఉద్దేశంతో 2023 సంవత్సరాన్ని మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించిందని, ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి  డా కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం స్థానిక  …

Read More »

ఉపాధిహామీ పథకం కింద జూన్ నెలలో 10.34 లక్షల పని దినాలు లక్ష్యం సాధించాలి…

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధిహామీ పథకం కింద జూన్ నెలలో 10.34 లక్షల పని దినాలు లక్ష్యం సాధించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. గురువారం ఉదయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఎస్ జవహర్ రెడ్డి వెలగపూడి నుంచి వీడియో కాన్ఫరెన్స్  ద్వారా కలెక్టర్ లతో జే కే సి, రీసర్వే , భూసేకరణ , హౌసింగ్, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, త్రాగునీరు, మౌలిక సదుపాయాలు, స్పందన తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. …

Read More »

తూర్పు గోదావరి జిల్లా శిఖలో మరో కలికితురాయి

-ఈ విద్యా సంవత్సరం నుంచి 150 మెడికల్ సీట్లు తో వైద్య కళాశాల ప్రారంభం -అనుమతి ఇచ్చిన జాతీయ మెడికల్ కమిషన్ -ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ధృఢ సంకల్పం ఇందుకు నిదర్శనం -జిల్లా ఇంఛార్జి మంత్రి వేణుగోపాల్ -హోం మంత్రి తానేటి వనిత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీట వేసున్నారని, జిల్లా లో ఈ విద్యా సంవత్సరం నుంచే 150 మెడికల్ సీట్లు తో …

Read More »

ప్రకృతి విపత్తులను అధికమించేందుకు జూన్ 1 నే గోదావరి జలాలు విడుదల

-నేడు మూడు డెల్టా ప్రాంతాలకు 2 వేల క్యూసెక్కులు నీటి విడుదల -ఇంఛార్జి మంత్రి వేణుగోపాల్, హోం మంత్రి తానేటి వనిత ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయాన్ని దైవంగా భావించే రైతాంగానికి మేలు చేసే ఎన్నో నిర్ణాయాలు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి గత నాలుగేళ్ల పాలనలో చేసి రైతుల పక్షాన అండగా నిలిచారని జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి సిహెచ్. శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ, హోం మరియు ప్రకృతి …

Read More »

జిల్లాలో రైతు భరోసా కింద 135867 రూ.101.90 కోట్లు జమ

-ఇన్పుట్ సబ్సిడీ కింద వ్యవసాయ, హార్టికల్చర్ రంగం లోని 1052 మంది రైతులకు రూ.102.20 లక్షలు నగదు బదలీ -ఇంఛార్జి మంత్రి వేణుగోపాల్, హోం మంత్రి తానేటి వనిత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా 1,35,867 మంది రైతు సోదరుల ఖాతాలో సాగుబడి పెట్టుబడి సహాయం కింద 2023-24 ఏడాదికి చెందిన తొలి విడత రైతు భరోసా సొమ్ము 102 కోట్లు, ఇన్పుట్ సబ్సిడీ కింద 1052 మందికి 102 లక్షలు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం …

Read More »