Breaking News

Tag Archives: tirupathi

ఉగాది నాటికి గృహ ప్రవేశాలకు సిద్దం కావాలి : స్పెషల్ సి.ఎస్ అజయ్ జైన్

శ్రీకాళహస్తి/తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు లో భాగంగా గౌ.రాష్ట్ర ముఖ్య మంత్రి ఆదేశాల మేరకు ఉగాది నాటికి రాష్ట్రంలో ఐదు లక్షల గృహాలు గృహ ప్రవేశాలు చేపడుతున్న నేపథ్యంలో తిరుపతి జిల్లాలో ఉగాది నాటికి నిర్దేశించిన లక్ష్యాల మేరకు గృహ ప్రవేశాలకు సిద్దం కావాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి నియోజకవర్గం ఊరందూరు జగనన్న కాలనీ లేఔట్ లో …

Read More »

కలెక్టరేట్ భవనం వివిధ బ్లాకులను పరిశీలించిన కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక జిల్లా కలెక్టరేట్ భవనం మరియు ఆవరణ లో మౌలిక సదుపాయాలు మరిన్ని ఏర్పాటు చేసే దిశలో భాగంగా కలెక్టరేట్ భవనంలోని పలు బ్లాకులలో మరియు గ్రౌండ్ ఫ్లోర్, పార్కింగ్ ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావుతో మరియు జిల్లా ఆర్ అండ్ బి అధికారి సుధాకర్ రెడ్డి తో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆడిటోరియం ఏర్పాటు, స్పందన హాలు తదితర సదుపాయాల ఏర్పాటుకు తగు ప్రణాళికలు సిద్ధం …

Read More »

ఎం.ఎల్.సి.గ్రాడ్యుయేట్, ఉపాద్యాయ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలపవచ్చు : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎం.ఎల్.సి.గ్రాడ్యుయేట్, ఉపాద్యాయ ఓటర్ల జాబితాపై డిసెంబర్ 30 న ప్రకటించి వాటిలో రాజకీయపార్టీలు అభ్యంతరాలు తెలపవచ్చని , నమోదుకు కూడా అవకాశం వుందని జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణారెడ్డి అన్నారు. సోమవారం సాయత్రం స్థానిక కలెక్టరేట్ లో ప్రకటించిన గ్రాడ్యుయేట్, ఉపాద్యాయ ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీలతో ఇ ఆర్ఓ , ఎయి ఆర్ ఓ లతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో రాజకీయ పార్టీలు సూచించిన అభ్యతరాలను జాయింట్ కలెక్టర్ …

Read More »

స్పందన అర్జీలను సకాలంలో పరిష్కరించాలి : కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణీత కాల వ్యవధి లోపల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి అన్నారు. సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమoలో కలెక్టర్, జే సి డి కే బాలాజీ తో కలిసి పాల్గొని జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీ దారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం అర్జీలు 75 రాగా ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 49 …

Read More »

ప్రశాంత వాతావరణంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష… : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రశాంత వాతావరణంలో జరిగిందని జిల్లా కలెక్టర్ కె .వెంకటరమణ రెడ్డి తెలిపారు. తిరుపతి కేంద్రంగా 14 పరీక్షా కేంద్రాలలో రెండు సెషన్స్ లో జరిగిన ఈపరీక్షలకు 7915 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా ఉదయం సెషన్ లో 5522 మంది 69.77 శాతం మధ్యాహ్నం సెషన్ లో 5510 మంది 69.61 శాతంగా అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో తమ వంతు బాధ్యతగా పరీక్షల కోఆర్డినేటర్ గా వ్యవహరించిన …

Read More »

విద్యుత్ బస్సులో ప్రయాణించిన జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి గత సంవత్సరం సెప్టెంబర్ 07న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా విద్యుత్ బస్సులను ప్రారంభించారని నేడు కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుమల నుండి తిరుపతి వరకు విద్యుత్ బస్సులో ప్రయాణించామని సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లాలో దాదాపు 100 బస్సులు కేటాయింపు జరిగిందని ఇందులో 50 బస్సుల వరకు కేవలం తిరుపతి – తిరుమల , మరో 14 రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుమలయాత్రికుల …

Read More »

నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర యువజన సర్వీస్ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశం మేరకు సెట్విన్ తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా తిరుచానూరు, జడ్పీ హైస్కూల్ క్రీడామైదానంలో దామినేడు పద్మావతి పురం తిరుచానూరు జడ్పీ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు కబడ్డీ వాలీబాల్ కోకో పోటీలు నిర్వహించడమైనది. ఈ పోటీల్లో విజేత అయిన వారికి వివేకానంద జయంతిన ఈనెల 12వ తారీఖున సెట్విన్ కార్యాలయంలో జరుగు కార్యక్రమము నందు విజేతలకి మోమెంటోలు సర్టిఫికెట్స్ సీఈవో సెట్విన్ …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్ దంపతులు.

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం చేరుకున్న రాష్ట్ర గవర్నర్ దంపతులకు టిటిడి ఈఓ ధర్మారెడ్డి , ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రాష్ట్ర గవర్నర్ దంపతులకు రంగనాయక మండపం నందు ఆలయ ప్రధాన అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద మంత్రాలతో ఆశీర్వ చనం , ఈఓ స్వామివారి చిత్ర పటాన్ని అందజేశారు. 6.25 గంటలకు తిరుమల నుండి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం బయలు దేరి వెళ్లారు. టిటిడి సి వి అండ్ …

Read More »

పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం అనేది భగవంతుడికి చేసే సేవలతో సమానం : గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం అనేది భగవంతుడికి చేసే సేవలతో సమానమని గౌ. ఆం.ప్ర రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అన్నారు. గురువారం మధ్యాహ్నం స్థానిక ఎస్.వి.మెడికల్ అల్యూమిని అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీ శంకుస్థాపన మరియు డా. సుబ్రమణ్యం, సునీత, శ్రీధర్ రాజు, సుభాషిణి వారి ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన ఆడిటోరియంను గౌ. ఆం.ప్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రారంబించారు. ఈ సంధర్భంగా గవర్నర్ మాట్లాడుతూ… …

Read More »

మానవ సేవే మాదవ సేవ : రాష్ట్ర గవర్నర్

రేణిగుంట, తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 05 పవిత్ర నగరమైన తిరుమల శ్రీవారి పాదాల చెంత శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవం ఎంతో ఆనందంగా వుందని , 2022-23 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం ఎం.బి.బి.ఎస్.విద్యార్థులందరికి స్వాగతం, శుభాభినందనలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ గవర్నర్ శ్రీ బిస్వభూసణ్ హరిచందన్ అన్నారు. గురువారం రేణిగుంట విమానాశ్రయం వద్ద గల శ్రీ బాలాజీ మెడికల్ కళాశాల , హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ను (శిలాపలకాన్ని) రాష్ట్ర గవర్నర్ …

Read More »