Breaking News

Tag Archives: tirupathi

మౌలిక సదుపాయాల కల్పనతోనే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం నా అదృష్టం, ప్రపంచ ప్రసిద్ది గాంచిన చారిత్రాత్మక ప్రదేశం తిరుపతికి దేశ విదేశాలనుండి భక్తులు వస్తుంటారు, అంతర్జాతీయ ప్రమాణాలు గల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత నివ్వడం జరిగిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. గురువారం ఉదయం స్థానిక ఎస్ వి యునివర్సిటీ స్టేడియంలో రాష్ట్రంలో కొత్తగా 3 జాతీయ రహదారులకు శంఖుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి …

Read More »

శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయలో అంతర్జాతీయ ప్రమాణాలు

-పేదలకు ఉచితంగా గుండె మార్పిడి శస్త్రచికిత్సలు అభినందనీయం -కేంద్ర రోడ్డు రవాణ మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రిలో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలు ఉన్నాయని, ఇక్కడ నిరుపేద చిన్నారులకు ఉచితంగా గుండె మార్పిడి శస్త్రచికిత్సలు చేయడం అభినందనీయమని కేంద్ర రోడ్డు రవాణ మరియు రహదారుల శాఖ మంత్రి  నితిన్‌ గడ్కరీ చెప్పారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రిని ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా  …

Read More »

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర రోడ్ రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం ఉదయం శ్రీవారి దర్శన అనంతరం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి కుటుంబ సమేతంగా చేరుకున్న కేంద్ర రోడ్ రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి కి, టి టి డి ఛైర్మెన్ వై వి సుబ్బారెడ్డి, టి టి డి జె ఈ ఓ వీరబ్రహ్మo, తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి, ఆలయ సూరింటెండెంట్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. కేంద్ర …

Read More »

దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని తిరుపతిలో ప్రారంభించిన నితిన్ గడ్కరీ

-ప్రధానమంత్రి నేతృత్వంలో దేశంలోని జాతీయ రహదారులను హరిత రహదారులుగా మార్చాలనే లక్ష్యంతో చేపట్టిన ‘గ్రీన్ ఇండియా మిషన్‌’కు అనుసంధానంగా ఈ కార్యక్రమం ఉంటుంది: గడ్కరీ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఈ రోజు ప్రారంభించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా, ఎన్‌హెచ్‌ఏఐ భూములు, టోల్ ప్లాజాలు, అమృత్‌ సరోవర్లు సహా దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల వెంబడి 300కు పైగా …

Read More »

గ్రీన్ ఇండియాలో భాగస్వాములవుదాం : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

రేణిగుంట , తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ సామాజిక బాధ్యత తో పర్యావరణ సుస్థిరత పట్ల నిబద్ధతతో పర్యావరణం మరియు ఇంధన సంరక్షణ పట్ల ప్రత్యక్ష్యంగా , పరోక్షంగా కాలుష్య నియంత్రణ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని మనం అందరం గ్రీన్ ఇండియాలో భాగస్వాములవుదాం అని రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం జాతీయ రహదారుల వెంబడి దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కేంద్ర రోడ్లు, …

Read More »

జనాభా నియంత్రణ అందరి ముఖ్య కర్తవ్యం..

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ U.శ్రీ హరి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, తిరుపతి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ జనాభా దినోత్సవ కార్యాక్రమం తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం,తిరుపతి నుండి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.ఈ ర్యాలీని జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు, డాక్టర్ శ్రీనివాసరావు,డాక్టర్ శ్రీ నివాసులరెడ్డి,డాక్టర్ రూప్కుమార్,హరినాథ్,కిరణ్ నాయక్,జుబేర్,శ్వేత ఎస్వో నాగేంద్ర కుమార్, డిప్యూటీ డెమో కిరణ్ కుమార్, ANMలు,ఆశాకార్యకర్తలతో మరియు నర్సింగ్ విద్యార్థినులతో టౌన్ క్లబ్ వరకు నిర్వహించడమైనది. స్విమ్స్ కూడలి నందు …

Read More »

అనుమానాస్పద ఆదాయపన్ను రిఫండ్ క్లైమ్ లపై వీడియో కాన్ఫరెన్స్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అనుమానాస్పద ఆదాయపన్ను రిఫండ్ క్లైమ్ లపై ప్రిన్సిపాల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రీజియన్, మితాలి మధు స్మిత IRS., శుక్రవారం వర్చువల్ విధానంలో హైదరాబాద్ నుండి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆదాయ పన్ను శాఖ కార్యాలయం, తిరుపతి నుండి పాల్గొన్న రాయలసీమ రీజన్ ప్రిన్స్ పల్ కమిషనర్ దుర్గే సామ్రాట్, అడిషనల్ కమిషనర్ దేవిరెడ్డి స్వప్న, అసిస్టెంట్ కమిషనర్ భరత్ , ఇన్కమ్ టాక్స్ అధికారులు, మీడియా ప్రతినిధు …

Read More »

ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం ద్వారా పరిశ్రమల ఏర్ఫాటుకు సహకారo జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను గణనీయంగా పెంచాలి

-మిన్హజ్ ఆలం రూ. లక్ష నుంచి రూ. 10 లక్షల వరకు రుణ సదుపాయం: డి ఆర్ ఓ కోదండరామిరెడ్డి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందించడం జరుగుతుందనీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అడిషనల్ సెక్రెటరీ మిన్హజ్ ఆలం తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని డి ఆర్ ఓ చాంబర్ నందు న్యూ ఢిల్లీ నుంచి …

Read More »

ఈ నెల జూలై 12, 13న జిల్లాలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటన : కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారులు మరియు రోడ్డు రవాణా శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఈ నెల జూలై 12,13 న జిల్లాలో పర్యటించనున్నారని అందుకు తగిన ఏర్పాట్ల ప్రణాళికలపై జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి జెసి డికే బాలాజీ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ కలెక్టర్ ఛాంబర్ నందు జాతీయ రహదారుల పిడి నెల్లూరు వారితో, గూడూరు, సూళ్లూరుపేట ఆర్డీఓ లు కిరణ్ కుమార్, చంద్రముని …

Read More »

ఎ.ఎన్.ఎం , ఎం.ఎల్.హెచ్.పి.లకు క్యాన్సర్ లక్షణాల గుర్తింపు పై శిక్షణ ఇవ్వండి.

-సర్వే సమయంలో క్యాన్సర్ లక్షణాల కలవారు ఏ ఒక్కరు తప్పిపోకుండా చికిత్స అందించాలి : జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని 691 సచివాలయాల పరిధిలోని మహిళా ఎ.ఎన్.ఎం , ఎం.ఎల్.హెచ్.పి.లకు క్యాన్సర్ లక్షణాల గుర్తింపుపై ఈ నెల 10 నుండి కనీసం 50 మందికి తక్కువలేకుండా పై శిక్షణ, ప్రాక్టికల్ వంటివి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కాన్సర్ కమిటీ సభ్యులయిన డాక్టర్లు, స్వచ్చంద సంస్థ ప్రతినిధులతో …

Read More »