-ప్రతి ఒక్కరూ దానధర్మాలు చేయాలి -గ్రామాలలోని ఆలయాలలో ధూప దీప నైవేద్యంతోపాటు భజన కార్యక్రమాలు నిర్వహించాలి – నదులు కాలుష్యం చేయకుండా కాపాడాలి -ప్రజలకు మంచి సంకల్పం కలగాలి -చిత్తూరు జిల్లాలో అనేక పుణ్య తీర్థాలు ఉన్నాయి -కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజేయేంద్ర సరస్వతి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఘనంగా మహా అద్భుతంగా శ్రీ తాతయ్య గుంట గంగమ్మ కు మహా కుంభాభిషేకం లో భాగంగా 5 వ రోజు అమ్మవారి విగ్రహ పున: ప్రతిష్ట, కలశ ప్రతిష్ట నిర్వహించి సర్వ …
Read More »Tag Archives: tirupathi
జిల్లాలో వైఎస్సార్ కళ్యాణమస్తు మరియు వైఎస్సార్ షాదీ తోఫా కింద 418 మంది లబ్ధిదారుల తల్లుల ఖాతాలలో రూ. 3.34 కోట్లు జమ: మంత్రి రోజా
-వైఎస్సార్ కళ్యాణమస్తు మరియు వైఎస్సార్ షాదీ తోఫా పేద కుటుంబాలకు ఒక వరం:కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి2023 –మార్చి 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 12,132 మంది లబ్ధిదారులకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా క్రింద రూ. 87.32 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేటి శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, తాడేపల్లి నుండి వర్చువల్ విధానంలో కంప్యూటర్ బటన్ నొక్కి అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో గౌ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమ చేయగా తిరుపతి …
Read More »సిజీరియన్ లేని ప్రసవాలకే మిడ్ వైఫెరి లెడ్ కేర్ యూనిట్.
-రాష్ట్రంలోని తిరుపతి మిడ్ వైఫరీ శిక్షణా కేంద్రం మొదటిది. -మిడ్ వైఫరీ మొదటి శిక్షణ పొందినవారు ఆదర్శంగా నిలవాలి: జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోనే మిడ్ వైఫరీ మొదట శిక్షణ పొందిన 30 మంది సిజియరిన్ లేని ప్రసవాలు డాక్టర్లకు ఏమాత్రం తీసుకోమని నిరూపించి మిడ్ వైఫరీ లు ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఆవరణలో మిడ్ వైఫరీ లెడ్ కేర్ యూనిట్ లను ప్రారంభించి, …
Read More »ఏపీ సిఎం కప్ పోటీల్లో రెట్టించిన ఉత్సాహంతో పోటీ పడుతున్న క్రీడాకారులు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ సీఎం కప్ క్రీడలలో పోటీపడిన క్రీడాకారుల్లో మూడో రోజు అయినా ఏ మాత్రం ఉత్సాహం తగ్గని క్రీడాకారులు విజయం కోసం పోరాటం. హాకీ మహిళల విభాగం.. ప్రస్తుతం ఈరోజు దాకా జరిగిన మహిళ విభాగం హాకీ టోర్నమెంట్ లో పది లీగ్ కం నాకౌట్ మ్యాచులు తలపడ్డాయి . ఈరోజు జరిగిన లీగ్ మ్యాచ్లో గెలిచిన టీమ్లు లు. నెల్లూరు.2-0. వెస్ట్ గోదావరిపై విజయం సాధించింది. విశాఖపట్నం.3-0. చిత్తూరు పై విజయం సాధించింది. అనంతపురం.12-0. గుంటూరు …
Read More »గ్రంథాలయ సంస్థ వేసవి విజ్ఞాన శిబిరాలను సద్వినియోగం చేసుకోండి: చైర్మన్ మధుబాల
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక అన్నమయ్య సర్కిల్ నందు (ఆల్ ఇండియా రేడియో వెనకాల) వున్న ప్రభుత్వ గ్రేడ్ -1 శాఖా గ్రంథాలయం తిరుపతి, బాలల గ్రంధాలయం, ఎమ్మార్ పల్లి లతో కలిపి చిత్తూరు ఉమ్మడి జిల్లాలోని 69 గ్రంథాలయాల్లో శిబిరాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీమతి నైనార్ మధుబాల గారి ఆధ్వర్యంలో నందు 08-05-2023 నుండి 16-06-2023 వరకు ఉదయం 8.00 నుండి 12.00 వరకు ఉచిత వేసవి విజ్ఞాన శిబిరం నిర్వహిస్తున్నట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు. …
Read More »పెన్షనర్లు, ఉద్యోగస్తులు ఈకేవైసీ మే10 లోపు అప్డేట్ చేసుకోవాలి: జిల్లా ఖాజానా అధికారి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఉత్తర్వ్యులు G.O.Ms.No.7 Finance Budget-11. Department తేదీ 11.01.2023 ప్రకారం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మరియు పెన్షనర్ విధిగా తమ తమ CFMS. ID లను వారి యొక్క ఆధార్ కు లింక్ చేసిన మొబైల్ నెంబర్లకు అనుసంధానము చేయవలసి యున్నది. CFMS ID మరియు HERB PAY ROLL కు సంబంధించిన సేవలను పొందాలంటే ఈ అనుసంధానము అత్యవసరము. తదనుగుణంగా ఉద్యోగుల యొక్క CFMS ID లను ఆధార్ కు లింక్ …
Read More »మహిళా మార్ట్ సందర్శించిన మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేసిన జగనన్న మహిళ మార్ట్ లు మహిళ సాధికారత లక్ష్యం తో రాష్ట్రం లో ముందంజలో నడుస్తున్నాయి, మర్ట్లు ద్వారా మహిళలను పారిశ్రామిక వ్యక్తులుగా తీర్చి దిద్దడం లక్ష్యం అని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మెప్మా మిషన్ డైరెక్టర్ వి విజయ లక్ష్మి ఈ రోజు చిత్తూరు జిల్లా సిబ్బంది సమావేశం లో స్థానిక మహిళా మార్టు సందర్శన lonతెలిపారు. ఒక్కొక్క సం ఘ సభ్యుల వాటదనం 150 రూపాయలతో మార్ట్ …
Read More »ప్రజలందరికీ గంగమ్మ దేవత ఆశీసులు ఎల్లపుడూ ఉంటాయి : డా.సతీష్ రెడ్డి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆద్యాత్మిక నగరం తిరుపతిలో వెలసిన గంగమ్మ దేవత స్వయానా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలని, ప్రాచాన కాలం నుండి ముందుగా గంగమ్మ దేవతను దర్శించుకుని తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్ళే ఆచారం ఉండేదని రక్షణ శాఖ సలహాదారు డా.సతీష్ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం స్థానిక తాతయ్య గుంట గంగమ్మ తల్లి పునః ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొనడానికి విచ్చేసిన రక్షణ శాఖ సలహాదారు డా.సతీష్ రెడ్డి , కుటుంబ సభ్యులకు తిరుపతి శాసన సభ్యులు …
Read More »హోరాహోరీగా జరుగుతున్న సీఎం కప్ పోటీలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : హోరాహోరీగా జరుగుతున్న సీఎం కప్ పోటీలు ప్రస్తుతం లీగ్స్ పోటీలు వివరాలు మహిళల హాకీ టీం జట్లు వివరాలు. ఈ రోజు జరిగిన హాకీ పోటీలలో …. అనంతపూర్ మరియు ప్రకాశం ఈ జిల్లాల మధ్య జరిగిన పోటీలలో 8-0 అనంతపూర్ గెలిచింది రెండో మ్యాచ్ లో ఈస్ట్ గోదావరి మరియు కర్నూల్.17-0. ఈస్ట్ గోదావరి జట్టు గెలిచింది. నెల్లూరు మరియు కడప జట్ల మధ్య జరిగిన పోటీలలో. 12-0 విజయం సాధించింది. విశాఖపట్నం పై శ్రీకాకుళం.10-5 …
Read More »వెంకటేశ్వర స్వామి ఆదేశాలతోనే నాడు తన చెల్లి గంగమ్మ తల్లి ఆలయ ప్రతిష్టాపన
స్పెషల్ స్టొరీ -గంగమ్మ తల్లి జాతరను ఘనంగా జరుపుకుందాం: భూమన కరుణాకర రెడ్డి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ శ్రీ శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయం దేశంలోనే పురాతనమైనదని జానపద సంస్కృతి తిరుపతి నుండే ప్రారంభమైందని పల్లవుల కాలం నాడే నిర్మింపబడి ఆతరువాత చోళుల కాలంనాడు ఆరాదించబడినట్లు ఆ తరువాత సాక్షాత్తు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గంగమ్మ తల్లిని తన చెల్లెలు గా భావించి ఆలయాన్ని పునః ప్రతిష్టించమని రామానుజా చార్యుల సమకాలీకులు, అనంతాల్వారును ఆదేశించారని, అనంతాల్వారు …
Read More »
Prajavartha Online Telugu News