Breaking News

Tag Archives: tirupathi

తండోపాతండాలుగా గంగమ్మ దర్శనానికి భక్తులు

-ఊహకు అందనంత ఎత్తులో గంగమ్మ జాతర -శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో‌ మహాద్భుతంగా గంగమ్మ జాతర ఉత్సవాలు -పట్టణ ప్రజలు కాకుండా చుట్టూ ప్రక్కల జిల్లాల,రాష్టల నుండి భక్తులు తరలి వస్తున్నారు -జిల్లా ఎస్ పి, నగర మేయర్ గంగమ్మ తల్లికి సారె సమర్పించారు -స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర సందర్భంగా తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష్,జిల్లా ఎస్ పి ఇరువురు తమ కుటుంబ సభ్యులుతో …

Read More »

గంగమ్మ తల్లికి సారె సమర్పించడం నా పూర్వజన్మ సుకృతం… : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గంగమ్మ తల్లికి సారి సమర్పించడం నా పూర్వజన్మ సుకృతం మని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కుటుంబ సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, జేసి డి.కె.బాలాజీ,డి ఆర్ ఓ శ్రీనివాస్ రావు, జిల్లా అధికారులతో కలిసి తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం తరపున సారె సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 1980 సంవత్సరంలో నేను చదువుకునే రోజుల్లో మూడుసార్లు …

Read More »

పాఠశాలల పునః ప్రారంభం లోపు నాడు నేడు పనులు మౌలిక సదుపాయాలతో పూర్తి కావాలి

-జగనన్న విద్యా కానుక సామాగ్రి నాణ్యతగా ఉండేలా సంబంధిత టీములు తనిఖీలు చేయాలి -బడి బయటి పిల్లలు అందరినీ మ్యాపింగ్ చేసి బ్రిడ్జ్ కోర్సు విద్యతో వారిని మెయిన్ స్ట్రీమ్ చేయాలి -పాఠశాల పునః ప్రారంభం నాటికి బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మనబడి నాడు -నేడు కార్యక్రమంలో భాగంగా నిర్మితమవుతున్న పాఠశాల భవనాలు మరియు ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటు వేగవంతం చేసి పాఠశాలల పునః ప్రారంభం నాటికి పూర్తి …

Read More »

డాక్టర్ నీలం సంజీవరెడ్డి రాష్ట్ర పురస్కారాల ప్రధాన కార్యక్రమం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రథమ ముఖ్యమంత్రిగా, లోక్ సభ స్పీకర్ గా, కేంద్ర మంత్రిగా, ఆరవ భారత రాష్ట్రపతిగా విశేషమైన సేవలందించిన డాక్టర్ నీలం సంజీవరెడ్డి  110వ జయంతి సందర్భంగా భారత గ్రామీణ అధ్యయనం మరియు పరిశోధన అకాడమీ (అగ్రశ్రీ) ఈనెల 19వ తేదీన సాయంత్రం 4 గంటలకు తిరుపతిలోని హోటల్ బ్లిస్ దర్బార్ సమావేశ మందిరంలో డాక్టర్ నీలం సంజీవరెడ్డి స్మారక ఉపన్యాసం మరియు డాక్టర్ నీలం సంజీవరెడ్డి రాష్ట్ర పురస్కారాల ప్రధాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు అగ్రశ్రీ సంచాలకుడు …

Read More »

శుద్ధ తిరుమల – సుందర తిరుమల” కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం ఉద్యోగులు స్వచ్చందంగా పాల్గొని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిద్దాం : కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రేపు మే13న తిరుమల మార్గాల్లో జిల్లా యంత్రాంగం తరపున అధికారులు స్వచ్చందంగా పాల్గొని “శుద్ధ తిరుమల – సుందర తిరుమల” గా తిరుమల మార్గాన్ని మార్చడానికి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిద్దామని జిల్లా అధికారులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ తిరుమల రెండు ఘాట్‌ రోడ్లు, రెండు నడకదారుల్లో మే 13న శనివారం టిటిడి ఉద్యోగులతో కలిసి జిల్లా యంత్రాంగం …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గౌ. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గౌ. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీమతి డా. తమిలిసై సౌందర రాజన్. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం గవర్నర్ గారికి రంగనాయక మండపం నందు ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వ చనం పలుకగా , టీటీడీ ఈఓ ఏవి ధర్మారెడ్డి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Read More »

మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తిరుపతిని చేయుటలో అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

-మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల ను అరికట్టడానికి వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేసి తిరుపతి జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా చేయుటలో కంకణ బద్ధులై పనిచేయాలని ఎన్ కార్డ్ (NCORD నార్కో కోఆర్డినేషన్ సెంటర్ మెకానిజం) సమావేశంలో జిల్లా కలెక్టర్ కే వెంకట రమణారెడ్డి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తో కలిసి పాల్గొని అన్నారు. బుధవారం ఉదయం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో …

Read More »

తిరుపతి గంగమ్మ జాతర ఉత్సవం మంగళవారం జరిగిన చాటింపుతో ప్రారంభమైంది …

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి శ్రీ తాతయ్య గంగమ్మ జాతర ఉత్సవం మంగళవారం జరిగిన చాటింపుతో ప్రారంభమైదని స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఉదయం తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి సారె సమర్పించిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తిరుపతి గంగమ్మ జాతర ఉత్సవం మంగళవారం జరిగిన చాటింపుతో ప్రారంభమైదన్నారు. గంగమ్మ దేవతది చరిత్ర కాదు, ఎప్పుడైతే శ్రీ వేంకటేశ్వర స్వామి కొండమీద కొలువయ్యారో అప్పుడే గంగమ్మ తల్లిని తన చెల్లిలిగా తీసుకొచ్చారని అవధూత …

Read More »

ఈ నెల 18 వరకు మీడియా అక్రిడేషన్ ధరఖాస్తులు స్వీకరణ : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 2023, 2024 రెండు సంవత్సరాల మీడియా అక్రిడేషన్ల కొరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొనుటకు ఈ నెల 18 వరకు అవకాశం కల్పించడం జరిగిందని కలెక్టర్ మరియు జిల్లా అక్రిడేషన్ కమిటీ చైర్మన్ కె.వెంకటరమణా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్ట్ లకు అక్రిడేషన్ల మంజూరు నిమిత్తం ప్రభుత్వ ఉత్తర్వులు : 38 జనరల్ అడ్మినిస్ట్రేషన్ (ఐ అండ్ పి ఆర్ ) డిపార్ట్మెంట్ తేది. 30.03.2023 జారీ మేరకు ఆన్ లైన్ …

Read More »

కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మ తల్లికి సారె సమర్పించిన ఎమ్మెల్యేభూమన కరుణాకర రెడ్డి

-జాతర సందర్భంగా మొక్కులు తీర్చుకున్న డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి -అంగరంగ వైభవంగా తిరుపతి గంగ జాతర -ప్రజలను ఆకట్టుకున్న కళారూపాలు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అంగరంగ వైభవంగా మేళతాలు,మంగళ వ్యాద్యాల నడుమ కుటుంబ సభ్యులతో కలసి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి సారె ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సమర్పించారు. బుధవారం ఉదయం శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలసి సారె సమర్పించారు. స్థానిక …

Read More »