సూళ్లూరుపేట, తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 13 న జరగనున్న ఎం.ఎల్.సి. ఎన్నికల పోలింగ్ కు సంబంధించి సూళ్ళురుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేసి ఈ నెల 12 న పి.ఓ. లకు, ఎ.పి.ఓ.లకు పోలింగ్ మెటీరియల్ అందించడం పోలింగ్ అనంతరం బ్యాలట్ బాక్సులను భద్రపరచడం వంటివి జాగ్రత్తగా చేపట్టాలని చిన్నపొరపాటుకు కూడా తావు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కె.వెంకటరమణా రెడ్డి సూచించారు. గురువారం సాయంత్రం …
Read More »Tag Archives: tirupathi
పేదలందరికీ ఇళ్ళ నిర్మాణాలు ఉగాది నాటికి లక్ష్యాల మేరకు పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం కావాలి
-ఈ క్రాప్ పంట నమోదు మార్చి4 లోపు వంద శాతం పూర్తి కావాలి -రీసర్వే స్టోన్ ప్లాంటేషన్ వేగవంతం చేయాలి -అమృత్ సరోవర్ కింద 29 చెరువుల అభివృద్ధి పనులు మార్చి నెలాఖరు లోపు పూర్తి కావాలి: కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పేదలందరికీ ఇళ్లు గృహ నిర్మాణాలు, రీ సర్వే ,ఎన్ హెచ్ ఏ ఐ భూసేకరణ వ్యవసాయ ఉద్యానవన పశుసంవర్ధక శాఖ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి తదితర శాఖలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అన్ని …
Read More »ఈ నెల 4 నాటికి పోలింగ్ మెటీరియల్ సిద్ధం చేస్తాం : జిల్లా కలెక్టర్
-పోలింగ్ బందోబస్తుకు 1601 మంది సివిల్ , ఆర్మ్ డ్ పోర్స్ నియామకం : జిల్లా ఎస్.పి. తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పోలింగ్ నిర్వహణకు అవసరమైన పోలింగ్ సామాగ్రి ఈ నెల 4 నాటికి సిద్ధం చేస్తున్నామని, పి.ఓ., ఎ.పి.ఓ. ల శిక్షణ రెండవ విడత ఈ నెల 9 న నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి వివరించారు. పోలింగ్ బందోబస్తు ఏర్పాట్లకు జిల్లా పోలీసులను 1136, ఆర్మ్ డ్ ఫోర్స్ 465 మంది అవసరముందని ఆ మేరకు …
Read More »ఈ నెల 13 న ఎం.ఎల్.సి. ఎన్నికల పోలింగ్…
-పోలింగ్ కేంద్రాలలో పి.ఓ., ఎ.పి.ఓ. లు కీలకం, పి.ఓ. హ్యాండ్ బుక్ లో ప్రతి లైన్ ను చదివి అర్థం చేసుకోవాలి. -రెండు సార్లు ఇవ్వన్నున్న శిక్షణలో సందేహాలు నివృత్తి చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 13 న జరగనున్న ఎం.ఎల్.సి ఎన్నికల పోలింగ్ లో పి.ఓ.లకే కీలక బాద్యతలు ఉంటాయని పి.ఓ. హ్యాండ్ బుక్ ను చదివి అర్థం చేసుకొని శిక్షణా సమయంలో సందేహాలను నివృత్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి …
Read More »రూ. 3,05,353 విరాళం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సహాయార్థం సాయుధ దళాల పతాక నిధికి తిరుపతి జిల్లా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సిబ్బంది అందచేసిన రూ. 3,05,353 విరాళం చెక్కును డ్వామా పథక సంచాలకులు శ్రీనివాస ప్రసాద్, వారి సిబ్బందితో కలిసి జిల్లా సైనిక సంక్షేమ అధికారి విజయ శంకర్ రెడ్డి కి అందచేసిన జిల్లా కలెక్టర్ కె వెంకట రమణా రెడ్డి.
Read More »గాలికుంటు టీకా వేయిద్దాం – పశువుల ఆరోగ్యాన్ని కాపాడుదాం
-గాలికుంటు వ్యాధి టీకా విడుదల చేసి గాలికుంటు వ్యాధి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం కింద గాలికుంటు వ్యాధి టీకా విడుదల చేసి గాలికుంటు వ్యాధి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించి గాలికుంటు టీకా వేయిద్దాం – పశువుల ఆరోగ్యాన్ని కాపాడుదాం అని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి గారు పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ నందు గాలికుంటు వ్యాధి టీకాను విడుదల చేసి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం …
Read More »ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఒక బృహత్తర కార్యక్రమం
-భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకత -ఆంధ్రప్రదేశ్ తెలుగు మాండలిక భాషల సంస్కృతి సంప్రదాయాలు సమ్మేళనం -యువత దేశానికి వెన్నెముక -మనం చేపట్టే ప్రతి పనిలో మానవీయ కోణం ఉండాలి:కలెక్టర్ ఏర్పేడు, తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకత అని, ఆంధ్రప్రదేశ్ విభిన్న మాండలిక భాషల సంస్కృతి సంప్రదాయాల సమ్మేళనం అని, రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు అందరూ తెలుసుకునేలా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుంది అని ఐ. ఐ. టి. తిరుపతి లో …
Read More »స్కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్, బ్యాలెట్ బాక్సుల ను పరిశీలించిన కలెక్టర్
-ఎం ఎల్సీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ల, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు నిబంధనల మేరకు ఉండాలి: జిల్లా కలెక్టర్ శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : ఎం ఎల్సీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ల, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు నిబంధనల మేరకు ఉండాలని మరోమారు సరిచూసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం శ్రీకాళహస్తి, స్కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను మరియు స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. …
Read More »సాంఘిక సంక్షేమ శాఖ సమీకృత బాలుర వసతి గృహం ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మూడవ అదనపు జిల్లా జడ్జి మరియు చైర్మన్ న్యాయ సేవ సాధికార సంస్థ తిరుపతి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మూడవ అదనపు జిల్లా జడ్జి మరియు చైర్మన్ న్యాయ సేవా సాధికార సంస్థ తిరుపతి వై వీర్రాజు వారు నేటి రాత్రి చెన్నారెడ్డి కాలనీ లో గల సాంఘిక సంక్షేమ శాఖ యొక్క సమీకృత బాలుర వసతి గృహాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న ఆహారము త్రాగునీరు నాణ్యత, పరిసరాల శుభ్రత, వైద్య సదుపాయాలను పరిశీలించారు.
Read More »పటిష్టమైన బందోబస్తు ప్రణాళిక సిద్ధం కావాలి
-స్వేచ్ఛాయిత ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణకు ఎన్నికల యంత్రాంగం సన్నద్ధం కావాలి: జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు ఉపాధ్యాయుల మరియు పట్టభద్రుల నియోజక వర్గాల ఎం ఎల్ సి ఎన్నికలు సజావుగా , ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని రకాల చర్యలు చేపట్టాలని, అత్యంత ప్రణాళిక బద్ధంగా బందోబస్తు ఏర్పాట్లు ఉండాలని తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కే వెంకట రమణ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం కలెక్టర్ ఎస్పీ …
Read More »
Prajavartha Online Telugu News