Breaking News

Tag Archives: tirupathi

ఈ నెల 26 న గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నూతన తిరుపతి జిల్లాలో మొదటిసారిగా 74వ గణతంత్ర వేడుకలను స్థానిక పోలిస్ పెరేడ్ మైదానంలో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో 74వ గణతంత్ర వేడుకల నిర్వహణపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం ఆగష్టు 15 న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామని అదే స్పూర్తితో రిపబ్లిక్ …

Read More »

ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ బాధితులకు అండగా ఉంటూ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం: జిల్లా కలెక్టర్

-డా. బి ఆర్. అంబేద్కర్ అందించిన స్వేచ్ఛ స్వాతంత్రాన్ని సద్వినియోగం మాత్రమే చేసుకోవాలి: ఆదిమూలం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎస్.సి, ఎస్.టి వర్గాలకు ఎప్పటికీ అండగా ఉంటూ న్యాయం చేయడానికి ముందుంటుందని, ఏదైనా సమస్య ఉంటే సకాలంలో తెలిపితే తప్పక సత్వర చర్యలు చేపడతామని కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అద్యక్షతన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ రెండవ …

Read More »

ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ దారుల EKYC నమోదు ప్రక్రియ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ GO No. 07 తేది 11.01.2023 ఉత్తర్వులు ప్రకారం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి CFMS I.D ద్వారా EKYC చేసి ఆధార్ లింక్ ఫోన్ నెంబర్ తో ఆన్ లైన్ నందు అప్డేట్ చేసి వారి సంబంధిత జీతములు డ్రా చేయు అధికారి (DDO) వారికి పంపవలయను…అనంతరం సంబంధిత DDO లు బయోమెట్రిక్ ద్వారా ఉద్యోగుల యొక్క E- KYC ని అప్డేట్ చేయవలసి వున్నది. అదేవిధముగా ఖజానా శాఖ పరిధిలోని పెన్షన్ దారులందరూ వారి …

Read More »

ముందస్తు సంక్రాంతి పండుగ సంబరాలు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టరేట్ రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన ముందస్తు సంక్రాంతి పండుగ సంబరాలు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి గారు జే సి డి కే బాలాజీ, డి ఆర్ ఓ శ్రీనివాస రావు తో కలిసి పాల్గొని అధికారులకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు వారి సాంప్రదాయాలతో కూడిన పండుగ సంక్రాంతి అని, పల్లెటూళ్ళలో ఎంతో …

Read More »

భూ హక్కు భూ రక్ష పత్రాల పంపిణీ కి సంబంధించిన ఈ కే వై సి పక్రియను వేగవంతం చేయాలి

-రెండవ దశ రీ సర్వే పనులు గడువులోగా పూర్తి చేయాలి -సి సి.ఎల్.ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వై.ఎస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పత్రాల పంపిణి, ఈ కేవైసీ ప్రక్రియను వేగవంతం చేయాలని సి.సి.ఎల్.ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లను జే సి లను ఆదేశించారు. గురువారం విజయవాడ సి.సి.ఎల్.ఏ కార్యాలయం నుండి వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ …

Read More »

బాల్యవివాహాలు చట్టరీత్యానేరం ..ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉంటాయి

-ఉపాధి హామీ కూలీల సంఖ్య మరింత పెరగాలి -సుస్థిర సమగ్రాభివృద్ధి లక్ష్యాలను అన్ని శాఖలు సమన్వయంతో సాధించాలి: కలెక్టర్ తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 10 నుండి 19 సంవత్సరాల బాలికలు మరియు గర్భిణీ స్త్రీ లు అనీమియా బారిన పడకుండా మరియు పాఠశాలలో విద్యార్థుల నమోదు నిష్పత్తి మెరుగుపడేలా, బడి బయటి పిల్లలు బడిలో చేరేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి ఆదేశించారు. అమరావతి నుండి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి డా. జవహర్ …

Read More »

ప్రభుత్వ ఉద్యోగులు ముఖ ఆధారిత హాజరు నమోదు చేయాలి : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఉత్తర్వులు 159 తేది: 26.12.2022 మేరకు జిల్లాలోని అందరు ప్రభుత్వ ఉద్యోగులు ముఖ ఆధారిత హాజరు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశమందిరంలో జిల్లా కలెక్టర్ ముఖ ఆధారిత హాజరు నిర్వహణపై ఎన్.ఐ.సి., జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు జనవరి 01 నుండి సిబ్బంది ఈ నెల 16 నుండి …

Read More »

జిల్లాలో అనుమతి పొందిన క్వారీలను సత్వరమే ప్రారంభించాలి : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో అనుమతులు పొంది ఇంకా ప్రారంభించని క్వారీలను సత్వరమే ప్రారంబించేలా చర్యలు తీసుకోవాలని మైనింగ్ మరియు ఎన్విరోన్మెంటల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి ఆదేశించారు. బుదవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ చాంబర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో క్వారీ లీజులు పొంది ఇంకా ప్రారంభంకాని సుమారు 117 యూనిట్లపై సమీక్ష నిర్వహించారు. మైనింగ్ నుండి అనుమతులు పొంది ఇంకా ప్రారంభించని క్వారీలు సత్వరమే ప్రారంభించాలని, లేనిచో తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులను …

Read More »

ఈ నెల 11న జగనన్న తోడు 6 వ విడత వడ్డీ రీఇంబర్స్మెంట్ లబ్దిదారుల ఖాతాలకు జమ : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 11 న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చిరు వ్యాపారులకు, సాంప్రదాయ చేతి వృత్తులవారికి జగనన్న తోడు పథకం ద్వారా పెట్టుబడి అవసరాల కోసం రుణం తీసుకుని బ్యా౦కులకు సకాలంలో చెల్లించిన వారికి ప్రభుత్వం వడ్డీ జమ కార్యక్రమంలో భాగంగా జగనన్న తోడు 6 వ విడత ‘వడ్డీ రీఇంబర్స్మెంట్ ’ లబ్ది దారుల ఖాతాలకు జమ చేయనున్నారని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11 …

Read More »

రైతులకు మద్దతు ధరలపై అవగాహన పోస్టర్ పాంప్లెట్ లు ఆవిష్కరించిన కలెక్టర్

-పౌర సరఫరాల కార్పొరేషన్ ద్వారా శిక్షణ -రైతు ధాన్యం కొనుగోలు కు మద్దతు ధర కల్పించాలి: జే సి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఖరీఫ్ 2022-23 సీజనుకు తిరుపతి జిల్లాలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుండి మద్దతు ధరకు ధాన్యము కొనుగోలు చేయుటకు వ్యవసాయ సిబ్బందికి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అయిన పి.ఏ.సి. ఎస్ మరియు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సిబ్బందికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసిన శిక్షణ సందర్భంగా రైతులకు మద్దతు ధరలపై అవగాహన …

Read More »