Breaking News

Tag Archives: tirupathi

ఈ నెల 14 నుండి 17 వరకు రెవెన్యూ శాఖ మంత్రి తిరుపతి తిరుమల పర్యటన

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖా మాత్యులు ధర్మాన ప్రసాదరావు ఈ నెల 14 నుండి 17 వరకు తిరుపతి తిరుమల లో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ శాఖా మంత్రి ఈ నెల 14వ తేదీ గన్నవరం విమానాశ్రయం నుండి రాత్రి 7.15 గంటలకు బయలుదేరి 8:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుండి రోడ్డు మార్గాన బయల్దేరి రాత్రి 10 గంటలకు …

Read More »

జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల పోస్టర్ విడుదల చేసిన మంత్రి ఆర్ కే రోజా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజన సర్వీసుల క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆం.ప్ర రాష్ట్ర సృజనాత్మక మరియు సంస్కృతి సమితి వారిచే జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు పెద్ద ఎత్తున జరపబోతున్నట్లు, అలాగే క్రీడా శాఖ తరఫున వివిధ క్రీడల పోటీలు జోనల్ రాష్ట్ర స్థాయిలో జరప బోతున్నామని అలాగే పోటీలో విజేతలకు బహుమతులు గౌరవ ముఖ్యమంత్రి జన్మదినాన విజేతలకు అందచేయబోతున్నట్లు తెలుపుతూ జగనన్న మన రాష్ట్ర యూత్ ఐకాన్ అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజన …

Read More »

విద్యార్థులు దేశ సేవలో బాగస్వాములు కావాలి: గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ ఉన్నత విద్యా వ్యవస్థ ప్రపంచంలో రెండవ అతి పెద్దదిగా ఉందని అత్యాధునిక పరిజ్ఞానం, అత్యంత నైపుణ్యం కలిగిన మానవ శక్తిని అందించడం మన లక్ష్యం కావాలని శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయ కులపతి, రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. శుక్రవారం మద్యాహ్నం శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ 19, 20వ స్నాతకోత్సవం మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. గవర్నర్ మాట్లాడుతూ కాలానుగుణoగా ఉన్నత విద్యాసంస్థలు మెరుగైన విద్యా, విజ్ఞానాన్ని అందించడానికి కృషి చేయాలన్నారు. …

Read More »

టిటిడిలో రజకుల సమస్యలపై సమీక్ష

-కళ్యాణ కట్ట తరహా వ్యవస్థ కోసం రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న విజ్ఞప్తి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి దేవస్థానంలో రజకులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించి కళ్యాణ కట్ట వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రజక సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న టిటిడి అధికారులకు విజ్ఞప్తి చేశారు. గురువారం తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహంలో మీసాల రంగన్న అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ బిసి కార్పొరేషన్ ఎండి మల్లికార్జున రావు, రాజమండ్రి దుర్గారావు తో కలిసి …

Read More »

జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో భాగంగా సర్వే సంబంధించిన పనులను పూర్తి చేయాలి

-బి.ఎం.సి.యు, ఏ.ఎం.సి.యు భవన నిర్మాణాలను నిర్దేశించిన గడువు లోగా పూర్తి చేయాలి : మార్కెటింగ్ శాఖ కమీషనర్ ప్రద్యుమ్న తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని బిఎంసియు, ఎఎంసియు భవన నిర్మాణాలతో పాటు మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల స్థల సేకరణ మరియు నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేలా చూడాలని మార్కెటింగ్ శాఖ కమీషనర్ ప్రద్యుమ్న తెలిపారు. గురువారం అమరావతి నుండి మార్కెటింగ్ శాఖ కమీషనర్ ప్రద్యుమ్న, కమిషనర్ & రిజిస్ట్రార్ కో – ఆపరేటివ్ సొసైటీస్ అహ్మద్ బాబు సంయుక్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, …

Read More »

శాశ్వత భూ హక్కు భూ రక్ష పత్రాల జారీకి చెందిన పనులను వేగవంతం చేయాలి…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వై.ఎస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పత్రాల జారీకి చెందిన పనులను వేగవంతం చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ ఆదేశించారు. గురువారం సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ సంబందిత శాఖల కార్యదర్శులతో కలిసి..వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం (సమగ్ర సర్వే) కార్యాచరణ, అమలు, మ్యుటేషన్, హౌస్ సైట్స్ పై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్సు …

Read More »

గడప గడపకు మన ప్రభుత్వ౦ వినతులను నిర్దేశించిన గడువు లోగా పూర్తి చేయాలి

-హౌసింగ్ లే-అవుట్ లలో మౌలిక వసతులు కల్పించాలి -జిల్లాలో అనీమియా నివారణ దిశగా చర్యలు చేపట్టాలి : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో జగనన్న హౌసింగ్ లే-అవుట్ లకు సంబందించిన ఇళ్ళ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అన్ని జిల్లాల కలెక్టర్లను జాయింట్ కలెక్టర్ లను ఆదేశించారు. గురువారం ఉదయం అమరావతి నుండి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సమీర్ …

Read More »

ఐఐటి , ఐజర్ లలో పెండింగ్ పనులు రానున్న డిసెంబర్ ఆఖరుకు పూర్తి కావాలి : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర విద్యాసంస్థలు ఐ ఐ టి , ఐజర్ లలో పెండింగ్ పనులు డిసెంబర్ ఆఖరు కాళ్ళ పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశమందిరంలో ఐ ఐ టి , ఐజర్ సంస్థల , జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ , జేసి డి కె బాలాజీ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐ ఐ టి , ఐజర్ విద్యా సంస్థలకు అందించాల్సిన …

Read More »

పౌర సేవల్లో ప్రగతి భవనాలుగా నిలుస్తున్న సచివాలయాలు…

స్టోరీ – ప్రజలు వినతులు అందించడానికి సచివలయాల్లో ప్రతి రోజు “స్పందన” తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పనులు ఆలస్యమవుతాయని బాధ , పేదవాడికి సంక్షేమం అందదనే బెంగ లేకుండా గ్రామ /వార్డు సచివాలయాల ఏర్పాటుతో గాంధీ కళలు కన్న గ్రామస్వరాజ్యం సాకారం దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రజల సేవల్లో ప్రగతి భవనాలుగా కనిపిస్తూ అర్హతగల ప్రజలకు స్థానికంగానే ప్రభుత్వ పథకాల లబ్ది కలిగించి, పౌర సేవలు రెవెన్యూ , మునిసిపల్ , …

Read More »

ఈనెల 9 నుండి 11వరకు ఏపీపీఎస్సీ పరీక్షలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఈ నెల 9 నుండి 11 వరకు జిల్లాలో మూడు పరీక్ష కేంద్రాలలో మూడు రోజులపాటు అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉద్యోగాలకు పరీక్షల నిర్వహించనున్నట్లు డిఆర్ఓ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లో ఏపీపీఎస్ అధికారులతో , పరీక్షల నిర్వహణ లై జన్ అధికారులతో జిల్లా రెవెన్యూ అధికారి సమావేసమై పలు సూచనలు చేశారు. డిఆర్ఓ మాట్లాడుతూ మూడు రోజులు పాటు నిర్వహించనున్న పరీక్షలకు 890 మంది అభ్యర్థులు …

Read More »