-ఉద్యాన పంటలలో ఏడాది కొక్క వెరైటీ పరిశోదన అభినందనీయం : కాకాని గోవర్ధన్ రెడ్డి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గౌ.ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి రైతులకు ఏ చిన్న సమస్య వచ్చినా ఆదుకోవాలని తరచూ రైతుల సంక్షేమం కోసం పాటు పడే వ్యక్తి అని రాష్ట్ర వ్యవసాయ , మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మాత్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం డా.వై.ఎస్.ఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయ వైస్ చాన్సలర్ డా. టి.జానకిరాం …
Read More »Tag Archives: tirupathi
రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనపై ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్.పి.
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 30 న మదనపల్లిలో విద్యా దీవెన కార్యక్రమానికి రానున్న నేపథ్యంలో రేణిగుంట విమనశ్రయంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి, జిల్లా ఎస్.పి పరమేశ్వర్ రెడ్డి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 30 న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొనడానికి రేణిగుంట విమానాశ్రయానికి ఉదయం 10.20 గంటలకు చేరుకొని హెలికాప్టర్ లో మదనపల్లి వెళ్లనున్నారని కార్యక్రమ అనంతరం మద్యాహ్నం 1.45 గంటలకు …
Read More »ఇళ్ళ నిర్మాణాలు వేగవంతం కావాలి : ఎం ఎల్ ఏ భూమన
-గృహ నిర్మాణాల లో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగరపాలక పరిధిలో లబ్దిదారులకు కేటాయించిన గృహ నిర్మాణాల కు కావలసిన మెటీరియల్ అందుబాటులో ఉందని వర్షాలు తగ్గిన నేపథ్యంలో నిర్మాణాలు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో పేదలకు అందించన ఇళ్ళ స్థలాల జియో టాగింగ్ పూర్తి చేయాలని, ఇళ్ళ నిర్మాణాలు వేగవంతం తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి అధికారులకు సూచించారు. …
Read More »తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమాచార శాఖ మంత్రి
-ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన రెడ్డిని అనుగ్రహించమని తిరుమల శ్రీవారిని కోరుకున్నా: సమాచార శాఖ మంత్రి తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారిని ప్రాతః కాల సేవలో స్వామి వారిని కుటుంబ సమేతంగా సేవించి దర్శించుకున్న రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ, సినిమాటోగ్రఫీ మరియు వెనుక బడిన తరగతుల శాఖా మంత్రి వర్యులు శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ. స్వామి వారి దర్శన అనంతరం ఆలయ వెలుపల మీడియా తో మంత్రి మాట్లాడుతూ …
Read More »స్పందన అర్జీలను సకాలంలో పరిష్కరించాలి : జిల్లా జాయింట్ కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణీత కాల వ్యవధి లోపల సమస్యలను పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డి. కె. బాలాజీ అన్నారు. సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమoలో డి ఆర్ ఓ శ్రీనివాస రావు, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు పాల్గొని జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీ దారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం అర్జీలు 68 రాగా ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 56 …
Read More »23951 మంది రైతుల ఖాతాలకు రూ.5.20 కోట్లు జమ : జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రబీ 2020-21 , ఖరీఫ్ 2021 సున్నా వడ్డీ, ఖరీఫ్ 2022 పంట నష్టపరిహారం జిల్లాలో 23951 మంది రైతులకు రూ.5.20 కోట్లు నేడు జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం గౌ.ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ, పంట రుణాల వడ్డీ రాయితీని అర్హతగల రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.200 కోట్లను రైతులకు జమ చేసే కార్యక్రమాన్ని చేపట్టగా జిల్లా …
Read More »మహాత్మా జ్యోతి రావు పూలే కు ఘన నివాళులు
-పూలే జీవితం స్ఫూర్తిదాయకం: కలెక్టర్ -బడుగు బలహీనర్గాలకు మార్గదర్శకుడు పూలే: ఎమ్మెల్యే భూమన తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జ్యోతి రావు పూలే సేవలు చిరస్మరనీయమని వారి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి మరియు స్థానిక శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం స్థానిక బాలాజీ కాలనీలోని విగ్రహానికి జ్యోతి రావు పూలే వర్దంతి సందర్భంగా పూల మాలలు సమర్పించి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్, స్థానిక శాసన సభ్యులు మరియు ప్రజాప్రతినిధులు. ఈ సందర్భంగా …
Read More »తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ సి ఎస్ సమీర్ శర్మ
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారిని శుక్రవారం ప్రాతః కాల సమయంలో సేవించి దర్శించుకున్నఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ దంపతులు. టిటిడి అధికారులు వీరికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఈ సందర్భంగా సమీర్ శర్మ దంపతులకు శ్రీవారి తీర్థప్రసాదాలు, క్యాలెండర్ ను అందజేశారు.
Read More »తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ సి ఎస్ సమీర్ శర్మ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ. ఆలయ ముఖ ద్వారం వద్ద చేరుకున్న వీరికి టీటీడి జే ఈ ఓ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈ ఓ లోకనాధం, ఏ ఈ ఓ ప్రభాకర్ రెడ్డి, తిరుపతి ఆర్డీఓ కనక నరస రెడ్డి సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. టిటిడి …
Read More »జిల్లాలో డిసెంబర్ 21 న 20 వేల గృహ ప్రవేశాలు జరగాలి…
-కేటగిరి – 3 నిర్మాణాలలో నాణ్యత పాటించాలి. -తొండవాడ లే ఔట్ నిర్మాణాలు బాగున్నాయి: రాహుల్ పాండే తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని వై.ఎస్.ఆర్. జగనన్న కాలనీలలో డిసెంబర్ 21 న కనీసం 20 వేల గృహ ప్రవేశాలు జరగాలని, ఇప్పటికీ ప్రారంభించని గృహాలు డిసెంబర్ 31 నాటికి పూర్తి స్థాయిలో గ్రౌండిoగ్ జరగాలని గృహ నిర్మాణ సంస్థ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే హౌసింగ్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం మద్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లో జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతిపై ప్రత్యేక …
Read More »
Prajavartha Online Telugu News