Breaking News

Andhra Pradesh

వైభవంగా కనకదుర్గమ్మ వారి ఆషాడ పవిత్ర సారె కార్యక్రమం ప్రారంభం…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ మాసం సంధర్భంగా దేవస్థానం నందు శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమం ఆదివారం అత్యంత వైభవముగా ప్రారంభించబడినది. ఇందులో భాగంగా ఆదివారం ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ  ఆధ్వర్యంలో ఆలయ వైదిక మరియు అర్చక సిబ్బంది వారు కుటుంబసభ్యులతో కలిసి శ్రీ అమ్మవారికి మొదటి సారె సమర్పించుటకు కనకదుర్గానగర్ మహామండపం నుండి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల నడుమ విచ్చేయగా, ఆలయ చైర్మన్  పైలా సోమినాయుడు దంపతులు మరియు పాలకమండలి సభ్యులు ఆలయ …

Read More »

ఇంధన సామర్థ్య ప్రాజెక్టులకు వడ్డీ చెల్లింపుల్లో ఆర్థిక సాయం!

-కనీసం 5 శాతం వడ్డీ సొమ్మును ప్రభుత్వం చెల్లించాలి -అలాంటి రుణాలు అందిస్తే ఈఈ కార్యక్రమాల అమలు పెరుగుతుంది -పరిశ్రమలు, ఎంఎస్ఎంఈల్లో ఉత్పాదక పెరుగుతుంది -కేంద్రానికి రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి లేఖ -రాష్ట్రంలో 2932 మిలియన్ యూనిట్ల ఆదా.. రూ.2014 కోట్ల పొదుపు -పీఏటీ 1, 2 దశల్లో 0.21, 025 ఎంటీవోఈ ఇంధన ఆదా -పరిశ్రమల్లో ఐవోటీ టెక్నాలజీ అమలుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక -దేశంలో 2031 నాటికి 86.9 ఎంటీవోఈ ఆదా చేయాలని అంచనా.. -దీనివల్ల రూ.10.02 …

Read More »

ఆస్రా ప్రచార రథం వినియోగదారులకు ఒక చైతన్య రథం… : న్యాయమూర్తి మాధవరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామాన్య వినియోగదారులకు అండగా, ఆసరాగా మేమున్నామని చెప్పే ప్రచార రథాన్ని న్యాయవాదుల అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్స్బిలిటీ అండ్ అవేర్ నెస్ (ఆస్రా) కృష్ణ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అమరావతి బోటింగ్ క్లబ్ సిఇఒ తరుణ్ కాకాని ఆధ్వర్యంలో జిల్లా వినియోగదారుల న్యాయ స్థానం న్యాయమూర్తి మాధవరావు, డీసీపీ మేరీ ప్రశాంతి తో కలిసి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శనివారం ప్రారంభించారు. ఈ  సందర్భంగా ఆదివారం తరుణ్ కాకాని ఓ ప్రకటన విడుదల చేసారు. ఈ సందర్భంగా …

Read More »

రాబోయే ఎన్నికలలో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోతిన వెంకట మహేష్ గెలుపు కోసం పని చేస్తాం …

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా పోతిన వెంకట మహేష్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ గజమాలతో ఏలూరి సాయి శరత్ సత్కరించారు. ఈ సందర్భంగా ఏలూరి సాయి శరత్ మాట్లాడుతూ పోతిన వెంకట మహేష్ నిత్యం అవినీతి పైన పోరాడుతూ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ ముందుకు సాగుతున్న తీరు , ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న వ్యక్తిగా పోతిన వెంకట మహేష్ రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పశ్చిమ నియోజకవర్గం నుండి వారి …

Read More »

కత్తి మహేష్ మరణం దళిత సమాజానికి తీరని లోటు : మేదర సురేష్ కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కత్తి మహేష్ మరణం దళిత సమాజానికి తీరని లోటని ఎమ్ఆర్ పియస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేదర సురేష్ కుమార్ పేర్కొన్నారు. కత్తి మహేష్ అంటే దళితులకు పీడీతులకు అండని ఆయన చరిత్ర పట్ల కచ్చితమైన అవగాహన కలిగి ఉన్నారని అన్నారు. కత్తి మహేష్ కుటీల బ్రహ్మణ వాదాన్ని నిరసించారని అన్నారు. చరిత్రను వక్రీకరణను విమర్శించారని అది హిందు మతోన్మాదులకు శరాఘాతంగా తగిలిందని అన్నారు. చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగే ధైర్యం, సాహసం కత్తి మహేష్ సోత్తని …

Read More »

గోమాతను రక్షించండి… : పుల్లేటికుర్తి కామేశ్వర రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హిందువులు ఎంతో పవిత్రంగా ఆరాధించి పూజించే గోమాతను బక్రీద్ సందర్భంగా హత్యచేయకుండా ప్రత్యమ్నాయం చూసుకునేలా ముస్లిం సోదరులకు సూచించాలని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత కి శ్రీ ఆది శంకరాచార్య గో సేవా ట్రస్ట్ చైర్మన్ పుల్లేటికుర్తి కామేశ్వర రావు మరియు ధర్మో రక్షతి రక్షితః ఫౌండేషన్ అధ్యక్షుడు బూసిం వైవి సత్యనారాయణ ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. శనివారం హోం మంత్రి ని గుంటూరు లోని వారి స్వగృహంలో కలిసారు. ఈ సందర్భంగా శ్రీ ఆదిశంకరాచార్య గో …

Read More »

ఆక్వారైతుల జీవన ప్రమాణాలు మెరుగు పడే విధంగా వారి అభివృద్దికి మత్స్యశాఖ అధికారులు కృషి చేయాలి…

-ఆక్వారంగం అభివృద్ది పై ప్రభుత్వానికి నివేధించడంలో అధికారులు విఫలమైతే రైతుల శ్రేయస్సే లక్ష్యంగా ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనుకాడను… -జాతీయ మత్స్య రైతు దినోత్సవం సందర్బంగా మత్స్య సాగు చేసే రైతులకు శుభాకాంక్షలు… -శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : కైకలూరు ప్రాంత మత్స్య రైతాంగానికి కావలసిన అవసరాలను క్రమమార్గం ద్వారా ప్రభుత్వానికి నివేదించడంలో అధికారులు, గత ప్రభుత్వాలలోని ఈ ప్రాంత నాయకులు విఫలం అయ్యారని,ఇప్పటికైనా ఈ ప్రాంత మత్స్య రైతుల అవసరాలను ప్రభుత్వానికి నివేదించకపోతే అధికారుల …

Read More »

పెదపారుపూడిలో అధునాతన వసతులతో నిర్మించిన పోలీసుస్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించు కోవడం సంతోషదాయకం…

-నూతన భవన నిర్మాణానికి మెగా ఇంజినీరింగ్ సంస్థ సేవలు సహకారం మరువలేనిది…  : రాష్ట్ర మంత్రులు పేర్ని వెంకట్రామయ్య(నాని), కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) -ప్రజల భద్రతకు పోలీసు యంత్రాంగం అహర్నిషలు కృషి చేస్తుంది… -మహిళల భద్రత కొరకు ప్రభుత్వం 1500 మంది మహిళా పోలీసులను నియామకం చేస్తుంది… : ఏలూరు రేంజ్ డిఐజీ మోహనరావు పెదపారుపూడి, నేటి పత్రిక ప్రజావార్త : విధి నిర్వహణలో జిల్లా పోలీసు యంత్రాగం చేస్తున్న సేవలు మరువలేనివని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), రాష్ట్ర …

Read More »

‘సైలెంట్ కిల్లర్’ పట్ల ప్రజల అప్రమత్తత అత్యవసరం : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచంలో మూడొంతుల మంది క్షయ వ్యాధిగ్రస్తులు భారతదేశంలోనే ఉన్నారని, గత 50 ఏళ్లుగా టీబీని నివారించేందుకు ఇండియా పోరాటం చేస్తున్నప్పటికీ అది అదుపులోనికి రాని పరిస్థితి ఉందని అందుకే ఇప్పటికీ దీన్ని ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తున్నారని ఈ వ్యాధి పట్ల ప్రజల అప్రమత్తత అత్యవసరమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) సూచించారు. శనివారం  తన కార్యాలయం వద్దకు …

Read More »

పొట్లపాలెంలో రీ సర్వే పనులు, వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఆర్ డివో

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు ఆర్ డివో పర్ఎస్ కె. ఖాజావలి శనివారం బందరు మండలం పొట్లపాలెం గ్రామంలో భూముల రీసర్వే పనులు పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు పధకం క్రింద బందరు డివిజనులో తొలుత పొట్లపాలెం గ్రామంలో ఫైలేట్ ప్రాజెక్టుగా భూముల రీసర్వే చేపట్టినట్లు తెలిపారు. గ్రామంలో డ్రోణ్ పై చేయడం ద్వారా గ్రామ సరిహద్దులు నిర్ధారించడం జరిగిందని తదుపరి చేపట్టిన గ్రౌండ్ ట్రూతింగ్ పనులు నాణ్యత ఈ రోజు పరిశీలించడం జరిగిందన్నారు. …

Read More »