మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవ సదన్లో ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సులో డిఎన్ఎస్ఎ ఛైర్మన్ మరియు జిల్లా జడ్డి వై. లక్ష్మణరావు పాల్గొని జాతీయ లోక్ అదాలత్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్డి వై. లక్ష్మణరావు మాట్లాడుతూ కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా న్యాయస్థానాలు పూర్తి స్థాయిలో పనిచేయలేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. జిల్లాలో 80 వేల కేసులు పెండింగ్ లో ఉండగా …
Read More »Andhra Pradesh
కనకదుర్గమ్మ వారి ఆషాడ పవిత్ర సారె కార్యక్రమం ప్రారంభం…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ మాసం సంధర్భంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమంలో భాగంగా ఆదివారం (11-07-2021) ఉదయం 07 గం.ల నుండి 08 గం.ల మధ్య ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ ఆధ్వర్యంలో ఆలయ వైదిక మరియు అర్చక సిబ్బంది శ్రీ అమ్మవారికి మొదటి సారె సమర్పించుటకు విచ్చేయనుండగా, ఆలయ చైర్మన్ స్వాగతం పలకనున్నారు. ఆలయ వైదిక కమిటీ వారు సమర్పించు సారె తో శ్రీ అమ్మవారి ఆషాడ …
Read More »“కోవిడ్ టీకా అవేర్నెస్.. అలాగే నో మాస్క్ నో ఎంట్రీ”…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కోవిడ్ నియంత్రణ లో భాగముగా “కోవిడ్ టీకా అవేర్నెస్.. అలాగే నో మాస్క్ నో ఎంట్రీ” కార్యక్రమంలో భాగముగా శనివారం శ్రీ అమ్మవారి దేవస్థానం నందు యునైటెడ్ ఎన్జీవో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు ని కలిసి, కార్యక్రమ వివరములను తెలిపారు. అనంతరం మహామండపం గ్రౌండ్ ఫ్లోర్ నందు రాంబాబు ఆధ్వర్యంలో శ్రీ అమ్మవారి భక్తులకు కోవిడ్ జాగ్రత్తలు, టీకాపై అవగాహన, …
Read More »ఇంతవరకు 3.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు…
-జెసి డా. కె. మాధవీలత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లాల రబీ ధాన్యం కొనుగోలు భాగంగా ఇంతవరకు 33,330 రైతుల నుంచి 3,82,853 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవీలత తెలిపారు. శనివారం నగరంలోని జెసి క్యాంప్ కార్యాలయం నుంచి నిర్వహించిన డయల్ యువర్ జెసిలో ధాన్యం కొనుగోలు సంబంధించి 20 మంది రైతులు తెలిపిన సమస్యలను జెసి మాధవీలత తెలుసుకొని వాటిని నివృత్తి చేశారు. ఈ సందర్భంగా జెసి మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి …
Read More »ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ మరింత సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోండి… : కలెక్టర్ జె. నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ పనితీరును మెరుగుపరచి మరింత సమర్థవంతంగా రోగులకు ఆక్సిజన్ అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ వైద్య అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్ శనివారం ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్ ను జాయింట్ కలెక్టర్లు ఎల్. శివశంకర్, కె. మోహన్ కుమార్తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో 10కెఎల్ 12కెఎల్ 20 కెఎల్ సామర్ధ్యం గల ఆక్సిజన్ ప్లాంట్లు …
Read More »రామకోటయ్య ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులు పూర్తి చేసి సిద్ధం చేయండి… : కలెక్టర్ జె.నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పటమట రైతు బజారు సమీపంలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులను శనివారం కలెక్టర్ జె. నివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగిందన్నారు. క్రీడాకారులకు మరింత సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో స్టేడియంలను అభివృద్ధి చేయడానికి …
Read More »శిలా పలకాలకే పరిమితం అయిన గతపాలకులు పాలన…
-కోటి 40 లక్షల రూపాయలతో అభివృద్ది పనుకలు శుంకుస్థాపన -రహదారులపై వర్షపు నీరు లేకుండా చర్యలు చేపట్టిండి -అధికారులతో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత పాలకులు అభివృద్ది విస్మరించి, శిలాఫలకాలకే పరిమితం అయ్యారు అని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు… ప్రజల వద్దకే పాలనలో భాగంగా మంత్రి వెలంపల్లి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, అధికారులతో పలు ప్రాంతాలను పర్యటించారు. శనివారం 43వ డివిజన్ ఊర్మిళానగర్ పోలేరమ్మ గుడి దగ్గర 14వ ఆర్ధిక సంఘం …
Read More »మార్తి శ్రీ మహావిష్ణు మరణం పార్టీకి తీరని లోటు : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-అందరి మంచి కోరే అజాతశత్రువు మార్తి శ్రీ మహావిష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మార్తి శ్రీ మహావిష్ణు మరణంతో ఒక మంచి ఆప్తుడుని కోల్పోయానని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గాంధీనగర్ ఆంధ్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్ నందు కీ.శే. మార్తి శ్రీ మహావిష్ణు ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని మార్తి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు పాల్గొని ఘన నివాళులర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ …
Read More »మాస్క్ ధరించండి…మానవాళిని కాపాడండి…
-బి యస్ నారాయణ రెడ్డి సంఘ సేవకులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతము రాష్ట్రము, దేశంలో కరోనా తగ్గు ముఖం పట్టింది కదా అని ప్రతి మనిషి మాస్క్ ధరించకుండా సరదాగా వీధుల గుండా తిరుగుతున్నారు . అదే సమయంలో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులను కలిసి నట్లయితే వందల మందికి కరోనా వ్యాపించే అవకాశం ఉంటుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణ రెడ్డి సంఘ సేవకులు ఒక ప్రకటనలో తెలిపారు. 2019 లో …
Read More »డాక్టర్ వీజీఆర్ హరితోద్యమానికి పదేళ్లు…
-డాక్టర్ వీజీఆర్ డయాబెటిస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ -పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత -మొక్కలు నాటితే భావితరాలకు భరోసా కల్పించినట్లే… -ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ కె.వేణుగోపాలరెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మధుమేహవ్యాధికి అత్యాధునిక వైద్యం అందించడంతో పాటు, వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడం కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ కె.వేణుగోపాలరెడ్డి గడచిన దశాబ్ద కాలంగా హరితోద్యమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తూ వస్తున్నారు. డాక్టర్ వీజీఆర్ డయాబెటిస్ సూపర్ స్పెషాలిటీ …
Read More »
Prajavartha Online Telugu News