అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణం మంజూరు చేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని మూడు విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు లోతేటి శివ శంకర్, పృథ్వి తేజ్ ఇమ్మడి, పి.పుల్లారెడ్డిలతో సోమవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడుతూ.. వేసవిలో గృహ, వ్యాపార, పారిశ్రామిక వినియోగదారులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా …
Read More »Andhra Pradesh
జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులపై మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆధ్వర్యంలో 4 వ టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్ష సమావేశం
-భూసేకరణ, అటవీ క్లియరెన్స్ వంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుని, నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని మంత్రి ఆదేశం -NH, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం అందిస్తోన్న సహకారం అందిపుచ్చుకునేందుకు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చిన మంత్రి -డిసెంబర్ 2026 నాటికి పెండింగ్ జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయాలని మంత్రి దిశానిర్ధేశం… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ సమస్యలను త్వరితగతి …
Read More »మెరుగుపడుతున్న పీహెచ్సీల పనితీరు!
-గడిచిన 6 నెలల్లో 107 నుంచి 312కు పెరిగిన ‘ఎ’ శ్రేణి ఆరోగ్య కేంద్రాలు -‘బి’ శ్రేణిలో 354 నుంచి 455 కు చేరిన పీహెచ్సీలు -మొత్తం 306 కేంద్రాల పనితీరు మరింత మెరుగు -సి,డి,ఇ కేటగిరి కేంద్రాలూ తగ్గుదల -మొత్తం వైద్య ఆరోగ్య శాఖ స్వీయ సమీక్షతో సత్ఫలితాలు -మంత్రి సత్యకుమార్ యాదవ్ కు నివేదించిన డీహెచ్ డాక్టర్ పద్మావతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణులకు చేరువులో ఉoడే ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉత్తమ పనితీరును కనబరుస్తున్నాయి. ఓపీ, …
Read More »ఖరీఫ్ కు వ్యవసాయ శాఖ పూర్తి సన్నద్ధత
-ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేలా సమగ్ర కార్యాచరణ -యూరియా సరఫరా, నిల్వలపై కఠిన పర్యవేక్షణ -రైతులకు ప్రత్యేక యూరియా కార్డుల విధానం -సుస్థిర వ్యవసాయం వైపు ప్రభుత్వం దృష్టి -వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఖరీఫ్-2026 సీజన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎల్నినో పరిస్థితుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర ముందస్తు ప్రణాళికలను …
Read More »ఖరీఫ్ సాగునీటి విడుదలకు షెడ్యూల్ రిలీజ్.
-కాలువల మరమ్మతులు వేగవంతం చేయాలి. -ఖరీఫ్-2026 ను సమర్ధవంతంగా నిర్వహించాలి. -వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల కోఆర్డినేషన్ మీటింగ్. -మంత్రులు నిమ్మల రామానాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులలో ఉన్న నీటి నిల్వలు ఆధారంగా, రానున్న ఖరీఫ్ సీజన్ కు సాగు నీటి విడుదలకు సంబందించి షెడ్యూల్ విడుదల, విత్తనాలు, ఎరువుల లభ్యత పై వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం అమరావతి సచివాలయంలో మంత్రులు కింజారపు అచ్చన్నాయుడు, నిమ్మల రామానాయుడు ఇరు శాఖలతో కోఆర్డినేషన్ …
Read More »ఉద్యాన రైతుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
– మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఉద్యాన పంటల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. స్వీట్ ఆరెంజ్ తోటల్లో నీటి ఒత్తిడి పరిస్థితులపై ఇప్పటికే రెండు నెలల క్రితమే అనంతపురం జిల్లాలో అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఈ అంశంపై శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు ఫీల్డ్ విజిట్లు నిర్వహించి పరిస్థితిని సమీక్షిస్తున్నారని, రైతులకు అవగాహన కార్యక్రమాలు కూడా …
Read More »నదుల అనుసంధానానికి ఆధ్యుడు కె.ఎల్.రావ్
-పట్టిసీమ 5ఏళ్ళలోనే 50వేల కోట్ల సంపద సృష్టించింది. -కె.ఎల్. రావ్ వర్దంతి వేడుకల్లో మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ చరిత్రను మార్చిన హీరాకుడ్, భాక్రానంగల్, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి బహుళార్దక సాధక ప్రాజెక్టుల నిర్మాణంలో కీలక పాత్ర వహించిన మహోన్నత వ్యక్తి ప్రముఖ ఇంజనీర్ కె.ఎల్. రావు అని కొనియాడారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. సోమవారం అమరావతి సచివాలయంలో పద్మభూషణ్ డాక్టర్. కె.ఎల్ రావు వర్దంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల …
Read More »బాధిత కుటుంబాలకి ఎల్ ఓ సీ అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్య అవసరాల కోసం పేదలకు ఆర్థిక సహాయం అందించే ఎల్ ఓ సీ పత్రాలను నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేస్తున్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం మంజూరైన ఈ సహాయాన్ని బాధితుల కుటుంబ సభ్యులకు ఆయా డివిజన్ల పరిధిలోని కూటమినేతలతో కలిసి అందజేసి, వారికి అండగా ఉన్నామనే భరోసాను కల్పిస్తున్నారు. 34 వ డివిజన్ , ఖుద్దూస్ నగర్ చెందిన …
Read More »మెరుగైన వైద్యం కోసం బాధితులకు రూ11 లక్షల 48 వేల విలువైన ఎల్ ఓ సి పత్రాలు అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన (లేటర్ ఆఫ్ క్రెడిట్) ఎల్ ఓ సీ లను కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ వాణిజ్య విభాగం కన్వీనర్ పచ్చిపులుసు వెంకట శివప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నున్న కృష్ణ, 42 వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు బెన్నా భక్తుల సోమేశ్వరరావు , జనసేన పార్టీ 39 వ డివిజన్ అధ్యక్షుడు ఏలూరు సాయి శరత్, బీజేపీ కొత్తపేట మండల అధ్యక్షులు బైపిళ్ళ …
Read More »పండుగ వాతావరణంలో శెట్టి పల్లి లబ్ధిదారులకు పట్టాల పంపిణీ
-శెట్టిపల్లి ప్రాంతంలో ఇంటి పట్టాల పంపిణీ, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది -రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు & రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ -70 ఏళ్ల శెట్టిపల్లి భూ సమస్యకు ముగింపు -రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ -శెట్టిపల్లి ప్రజల దశాబ్దాల కష్టానికి రాష్ట్ర ప్రభుత్వం ముగింపు పలికింది -జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ -ముఖ్యమంత్రి సంకల్పంతో శెట్టిపల్లి భూ లబ్ధిదారులకు రూ.17.50 కోట్ల రిజిస్ట్రేషన్ ఫీజు మాఫీ -తుడా ఛైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి -ఈ-డిప్ …
Read More »
Prajavartha Online Telugu News