-ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగస్టు 6-15 వరకు సిపిఐ ప్రచార కార్యక్రమాలు -28న చలో దిల్లీకి పిలుపు -అమరావతి ఫ్రీ జోన్ చేయాలి -బలవంతపు భూసేకరణ ఆపాలి -సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ -వ్యాట్ తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి -బెల్టు షాపులను పూర్తిగా నిషేధించాలి -జనాభా పెంపుపై ప్రభుత్వ ప్రోత్సహకాలు ద్వంద్వ వైఖరి -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ఆర్థిక, రాజకీయ, విదేశాంగ విధానాలతోనే మన దేశంలో పెట్రోల్, …
Read More »Andhra Pradesh
వేటకు విరామం… సర్కారు సాయం
-గంగపుత్రులకు రెండో ఏడాది అండగా ప్రజాప్రభుత్వం -‘మత్స్యకారుల సేవలో’ కింద ప్రతీ కుటుంబానికి రూ.20 వేలు జమ -1.30 లక్షల కుటుంబాలకు రూ.262 కోట్లు లబ్ది -కావలిలో రేపు నిధులు విడుదల కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లోని మత్స్యకారుల కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది. వేట నిషేధ కాలంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా మత్స్యకారులను ఆదుకునేందుకు అమలు చేస్తోన్న ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద వరుసగా రెండో ఏడాది ఆర్థిక సాయం అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,30,796 …
Read More »ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టుల పనులు
-పోలవరం ఎడమ కాల్వ-చంపావతి లింక్ పై అధ్యయనం -2027 ఏప్రిల్ నాటికి పోలవరం నిర్వాసితుల తరలింపు పూర్తి -జలధార-జలహరతి పనులకు అధిక ప్రాధాన్యత -సీజన్ ఆలస్యం కాకుండా కాల్వలకు నీటి విడుదల -ఇరిగేషన్ క్యాలెండర్ లో మరో 11 ప్రాజెక్టులకు ప్రాధాన్యత -జలవనరుల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టుల నిర్మాణం, శంకుస్థాపనలు చేపట్టేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రాధాన్యతా క్రమంలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేసేలా …
Read More »బుల్లెట్ వేగంతో బుల్లెట్ మోటార్ సైకిల్ ప్రాజెక్టు
-సీఎం చంద్రబాబుతో రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ ప్రతినిధుల భేటీ -బుల్లెట్ వాహన మోడళ్లను పరిశీలించిన సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో బుల్లెట్ మోటార్ సైకిల్ ప్రాజెక్టు ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి సమీపంలో ఏర్పాటు చేయనున్న రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రాజెక్టును 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని దీనికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహకారాన్ని అందిస్తుందని సీఎం వెల్లడించారు. రాయల్ ఎన్ …
Read More »మహిళలకు అండగా ఆర్టీసీ… స్త్రీ శక్తి పథకంతో ఆర్థిక వెసులుబాటు
-స్త్రీ శక్తితో ఆర్టీసీకి పెరిగిన ఆక్యుపెన్సీ -స్త్రీ శక్తితో తగ్గిన మరణాలు… ప్రమాదాలు -స్త్రీ శక్తి లబ్దిదారులకు సరాసరి నెలకు రూ. 2 వేలకు పైగా ఆదా -9 నెలల్లో 67 కోట్ల ఉచిత ప్రయాణాలు… రూ. 2350 కోట్ల సబ్సిడి -25 లక్షల ఉచిత ప్రయాణాలు చేసిన దివ్యాంగులు -సంక్షేమ చరిత్రలో ఆర్టీసీకి ప్రత్యేక స్థానం కల్పించిన కూటమి ప్రభుత్వం -ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం… ప్రయాణీకుల సౌకర్యమే లక్ష్యంగా అడుగులు -ఆర్టీసీ సేవలపై ప్రతీ వారం సమీక్షిస్తోన్న ముఖ్యమంత్రి -సిబ్బందికి నైట్ అవుట్ …
Read More »పొదుపు ఉద్యమానికి ఇ-సైకిళ్ల ఊతం
-స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలకు ఇ-సైకిళ్లు -ఈవీ కంపెనీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ -ఈవీలు, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంధన పొదుపు కోసం చేపట్టే కార్యాచరణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఉద్యమంగా మార్చేలా ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈవీ సైకిళ్లు, ఈవీ వాహనాల ను పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని …
Read More »పాలనలో వేగం పై జాతీయ స్థాయిలో చర్చ
-పనితీరు బాగున్న వారికి గుర్తింపు-గౌరవం -అధికారులు, కలెక్టర్లు, ఉద్యోగులు, క్షేత్రస్థాయి సిబ్బందితో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ -ఆర్టీజీఎస్ నుంచి అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది 40 వేల మందితో నేరుగా మాట్లాడిన ముఖ్యమంత్రి -గృహ నిర్మాణానికి సంబంధించి సూచనలు చేసిన కాకినాడ జిల్లాకు చెందిన గృహ నిర్మాణ శాఖ ఉద్యోగికి సీఎం కితాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సుపరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ తెచ్చేలా ఉన్నతస్థాయి అధికారి మొదలుకుని… క్షేత్ర స్థాయి అధికారి వరకు పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. …
Read More »పంచాయతీరాజ్ శాఖను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దుదాం
-స్వచ్ఛ రథం తరహాలోనే గ్రీన్ షాప్ విధానం ప్రజల్లోకి తీసుకువెళ్లండి -రోడ్ల పురోగతి తెలిసేలా ప్రత్యేక డ్యాష్ బోర్డు -స్వమిత్వ కార్యక్రమంలో రెవెన్యూ, సర్వే శాఖలతో సమన్వయం అవసరం -పంచాయతీరాజ్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సంస్థలు చేసే అభివృద్ధి పనులు మరింత పారదర్శకంగా ప్రజలకు తెలియాలి. ఇందు కోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ డాష్ బోర్డును తయారు చేయండి. దీనిలో రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల …
Read More »“విద్య”తోనే పేదరిక నిర్మూలన
-పేద మైనారిటీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఇంటర్ విద్య -ప్రతిభావంతులను గుర్తించేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష సక్సెస్ -రాష్ట్రవ్యాప్తంగా 6605 మంది హాజరు -మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి -నిర్వహణ అధికారులకు మంత్రి అభినందన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యతోనే యువత తాము అనుకున్న ఉన్నత స్థాయి లకు ఎదగగలుగుతారని, తద్వారా సమాజాభివృద్ధిలో తమ వంతు భాగస్వామ్యం కావాలని, విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని మైనారిటీ, న్యాయ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనారిటీ సంక్షేమ శాఖ …
Read More »నీటిపారుదల రంగానికి కొత్త దిశ – 36 ప్రాజెక్టులకు స్పష్టమైన గడువులు
-రాష్ట్ర జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని మొత్తం 36 ప్రాజెక్టులకు స్పష్టమైన గడువు పెట్టుకుని పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికత్ష పూర్తి చేయాలనే లక్ష్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించడం జరిగిందని రాష్ట్ర జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన ఇరిగేషన్ ప్రాజక్టులపై సమగ్ర సమీక్ష జరిగిందని, …
Read More »
Prajavartha Online Telugu News