Breaking News

Latest News

ఓర్పుతో విన్నారు… స్పందించారు… మానవతతో వెంటనే పరిష్కారించారు…

-ఆర్జీదారుల సమస్యను పరిష్కరించిన సబ్ కలెక్టర్ -ఐదు నెలలుగా అగిపోయిన రేషనను వెంటనే ఇప్పించిన సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఐదు నెలలుగా రేషన్ అగిపోయింది స్పందించే నాధుడులేడు స్పందనలో సబ్ కలెక్టర్ ప్రవీణ్ చందు కలసి బాదను వెల్లబుచ్చుకున్నా వృద్ధురాలు తంగిరాల లీలావతి ఆమె బాదను ఓర్పుతో విని స్పందించిన సబ్ కలెక్టర్ సంబంధిత అధికారులను సంప్రదించి తక్షణమే రేషన్ ఇప్పించడంతో ఆమె కంటిలో ఆనంద భాష్పాలు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సబ్ …

Read More »

గ్రామాలు పరిశుభ్రతే లక్ష్యంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం… : ఎమ్మెల్యే డిఎన్ఆర్

మండవల్లి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాలు పరిశుభ్రంగా వున్నపుడే ప్రజల ఆరోగ్యాలు బాగుంటారని, ఆ దిశగా అందరూ కృషి చేసి జగనన్న స్వచ్ఛ సంకల్పాన్ని నెరవేర్చాలని శాసనసభ్యులు,దూలం నాగేశ్వరరావు అన్నారు. సోమవారం స్థానిక మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఎంపీడీఓ శేషగిరిరావు ఆధ్వర్యంలో జరిగిన జగనన్న స్వచ్ఛ సంకల్పం 100 రోజుల పండుగ కార్యక్రమంలో శాసనసభ్యులు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో పరిపాలన నేరుగా అందించే దిశగా, అనేక మార్పులు తెస్తూ వాలంటరీ, సచివాలయం …

Read More »

గ్రామాలను సుందర ఆరామాలుగా మార్చే ప్రక్రియకు జగనన్న స్వచ్ఛ సంకల్పం తోడ్పాటునిస్తుంది… : ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు

కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న స్వచ్ఛ సంకల్పానికి గ్రామాల్లో సంపూర్ణ మద్దతు నిచ్చి గ్రామాలను సుందర ఆరామాలుగా మార్చే ప్రక్రియకు తోడ్పాటు నందించాలని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పిలుపు నిచ్చారు. సోమవారం కైకలూరు మార్కెట్ యార్డ్ రైతు కళ్యాణ మండపంలో జరిగిన కైకలూరు మండల జగనన్న స్వచ్ఛ సంకల్పం సమాయత్త సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్రత ను సాధించడం అనేది ఆయా గ్రామాల సర్పంచులు ఒక లక్ష్యంగా నిర్దేశించుకోవాలన్నారు.గ్రామ పంచాయితీ యూనిట్ గా …

Read More »

రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ మంచినీటి కనెక్షన్ ఇవ్వాలన్నది సీఎం జగన్ లక్ష్యం… : మంత్రి కొడాలి నాని

– గుడివాడ నియోజకవర్గానికి జల జీవన్ మిషన్ నిధులు… – రూ.110.57 కోట్లతో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ 2024 నాటికి మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలనే లక్ష్యంతో సీఎం జగన్మోహనరెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. సోమవారం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో జల జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన పనులపై మంత్రి కొడాలి నాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని …

Read More »

పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంక్షించాలి… : ఆర్డీవో శ్రీనుకుమార్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు మానవాళి మనుగడకు ప్రాణవాయువును అందించే మొక్కలను ప్రతి ఒక్కరూ నాటి వాటిని సంరక్షించే భాద్యతను తీసుకోవాలని ఆర్డీవో శ్రీనుకుమార్ అన్నారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సీనీయాక్టరు మహేష్ బాబు జన్మదినవేడుకలను పురష్కరించుకొని గుడివాడ పట్టణ మహేష్ బాబు ఫ్యాన్స్ జమదగ్ని ఫ్రెండ్స్ సర్కిల్ వారు ఆర్డీవో కార్యాలయానికి 100 మొక్కలను ఉచితంగా అందించారు. ఈ సందర్బంగా ఆర్డీవో కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు.అనంతరం ఆర్డీవో శ్రీనుకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

స్పందనలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఆర్డీవో శ్రీను కుమార్…

-గుడివాడ డివిజన్ లో కోవిడ్ కట్టడికి ప్రత్యేక డ్రైవ్..ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలి.. -వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూహాక్కు, భూరక్ష పథకములో డివిజన్లో 50 గ్రామాల్లో రీ సర్వే.. -వాణిజ్య వ్యాపాలసంస్థలు మాస్కులు లేకుండా వచ్చిన వారికి అమ్మకాలు నిషేదించాలి.. -ఆర్డీవో జి. శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : డివిజన్ పరిదిలోని ప్రజలు వివిధ సమస్యల పరిష్కారం కొరకు స్పందనలో ధరఖాస్తు చేసిన అర్జీదారుల సమస్యలు నిర్ణీత కాల వ్యవధిలోనే పరిష్కరించాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ వివిధ శాఖల అధికారులకు …

Read More »

ఆర్యవైశ్యుల ఆత్మ గౌరవం కాపాడిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి : కొల్లూరు రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్యవైశ్య సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత తెలుగుదేశం నాయకులకు లేదని.. వారి ఆత్మ గౌరవం కాపాడిన ఏకైక నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి కొల్లూరు రామకృష్ణ అన్నారు. సోమవారం నాడు వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆర్యవైశ్యులచే నిర్వహించబడేటువంటి వాసవీ మాత గుడులు, అన్నదాన సత్రాలు, కళ్యాణ మండపాలు వీటన్నింటికీ ప్రభుత్వం నుంచి మినహాయింపు ప్రకటించిన ఘనత కూడా సీఎం …

Read More »

బ్రాహ్మణ కార్పొరేషన్ ను చంద్రబాబు భ్రష్టు పట్టించారు…

-బ్రాహ్మణుల పూర్వ వైభవాన్ని ఇనుమడింపజేసిన ఘనత జగనన్నది: శర్వాణీ మూర్తి, దోనేపూడి శ్రీనివాస్, సుధాకర్, కొండా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వము బ్రాహ్మణుల సాంఘిక, ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి విశేష కృషి చేయడం జరుగుతోందని 33వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, డివిజన్ కో ఆర్టినేటర్ దోనేపూడి శ్రీనివాస్, పరశురామ సేన రాష్ట్ర అధ్యక్షులు చల్లా సుధాకర్, కొండా అన్నారు. గౌరవ శ్రీ మల్లాది విష్ణు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయిన …

Read More »

ప్ర‌జ‌ల నుంచి ఆర్జీలు స్వీక‌రించిన మేయ‌ర్‌, క‌మిష‌న‌ర్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పందనలో వ‌చ్చిన‌ అర్జీలు నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని న‌గ‌రపాల‌క సంస్థ మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి అధికారుల‌కు సూచించారు. సొమ‌వారం న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో నిర్వ‌హించిన స్పంద‌న కార్య‌క్ర‌మంలో మేయ‌ర్‌, న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌సన్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్‌. ఉన్న‌తాధికారులతో క‌లిసి ప్ర‌జ‌ల నుంచి అర్జీల‌ను స్వీక‌రించారు… ప్ర‌జ‌లు సమర్పించిన అర్జీలను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కారించేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమములో పట్టణ ప్రణాళిక -11, యు.సి.డి – 7, ఇంజనీరింగ్ – 3, …

Read More »

మూడు సర్కిల్ కార్యాలయములలో జోనల్ కమిషనర్ల అధ్యక్షతన “స్పందన”…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఎ.ఎస్ ఆదేశాల మేరకు సర్కిల్ -1 నందు జోనల్ కమిషనర్ డా.రవి చంద్ చే నిర్వహించిన స్పందన కార్యక్రమములో ఇంజనీరింగ్ విభాగమునకు మరియు రెండవది అదనపు కమీషనర్ (జనరల్ ) కి అర్జిలు సమర్పించుట జరిగింది. సర్కిల్ -2 నందు జోనల్ కమిషనర్ కె.వి.ఆర్.ఆర్.రాజు చే నిర్వహించిన స్పందన కార్యక్రమములో పట్టణ ప్రణాళిక విభాగమునకు సంబంధించి-2 అర్జిలు సమర్పించుట జరిగింది. సర్కిల్ -3 నందు జోనల్ కమిషనర్ ఎల్.పార్ధసారధి చే …

Read More »