Breaking News

Monthly Archives: September 2024

విజయవాడ రూరల్ మండలం, ఎనికెపాడు వద్ద ఉన్న బుడమేరు యూటిని ఎత్తు పెంచి నిర్మించాలి

-సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుండి కాలువ ద్వారా ఏలూరు వెళ్లే నీళ్లు ఒకవైపు, దాని దిగువ భాగాన బుడమేరు పారుతోంది. ఈ రెండు విడివిడిగానే వెళ్లాల్సి ఉంది. 1902 లో బ్రిటిష్ వాళ్ళు కట్టిన దానిని ఇప్పటి అవసరాలకు అనుగుణంగాఎత్తు లేపాల్సి ఉంది. తద్వారా ఏలూరు వెళ్లే నీళ్లు విడిగా, బుడమేరు నీళ్లు అండర్ గ్రౌండ్ గా పారాల్సి ఉంది. అని దీని ఎత్తు పెంచకుండా చంద్రబాబు నాయుడు …

Read More »

నులిపురుగులు నివారించే ఆల్బెండజోల్ మాత్రలను తప్పనిసరిగా తీసుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతి ఒక్క విద్యార్థి నులిపురుగులు నివారించే ఆల్బెండజోల్ మాత్రలను తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. మంగళవారం మధ్యాహ్నం నగరంలోని చిలకలపూడి పాండురంగ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ 10 వ తరగతి విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆల్బెండజోల్ మాత్రల ప్రయోజనాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కడుపులో ఉన్న నులి పురుగులు ఆల్బెండజోల్ మాత్రం మింగడం వలన బయటకు తొలగిపోతాయని, దాంతో మనం …

Read More »

అర్హులందరికీ ఇళ్లు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పట్టణ, గ్రామీణ సమాజంలోని బలహీన, తక్కువ ఆదాయ వర్గాలు, పేదలకు అందుబాటు ధరలో గృహాలను అందించాలనే లక్ష్యంతో ప్రారంభించబడిందని, అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. మంగళవారం ఉదయం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశాలోని భువనేశ్వర్ లో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన – అర్బన్ 2.0 పథకమును లాంచనముగా ప్రారంభించారు. కృష్ణాజిల్లా నుంచి కలెక్టర్ డీకే బాలాజీ కలెక్టరేట్లోని వీసీ …

Read More »

చల్లపల్లిలో “స్వచ్ఛతాహి సేవ”ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్

చల్లపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి బాలలే రేపటి పౌరులు, పరిశుభ్రత, ఆరోగ్యంపై బాల్యం నుండి అవగాహన కల్పించుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులకు సూచించారు. నేటి నుండి అక్టోబర్ 2 వరకు జిల్లాలో నిర్వహిస్తున్న “స్వచ్ఛతాహి సేవ పక్షోత్సవాలు” సందర్భంగా జిల్లా కలెక్టర్ అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ద ప్రసాద్, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి మంగళవారం చల్లపల్లిలో జిల్లా పరిషత్ హై స్కూల్ వద్ద మొక్కలు నాటారు. జడ్పీ హైస్కూల్ వద్ద నుండి చల్లపల్లి సెంటర్ వరకు విద్యార్థులతో …

Read More »

ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ఆపరేషన్ గైడ్లైన్స్ విడుదల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, నూతన భవనం నందు సమావేశపు హల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ఆపరేషన్ గైడ్ లైన్స్ ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా మోడీ గారు మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఆవాస్య యోజన పథకం ద్వారా అర్బన్ లో నివసిస్తున్న ప్రజలందరికీ పక్కా ఇల్లును కల్పించే దిశగా ఒక కోటి ఇళ్ళను ఇస్తున్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో విజయవాడ నగర …

Read More »

పరిశుభ్రత, పర్యావరణ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

-బోండా ఉమామహేశ్వరరావు, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులుస్వభావంలో, సంస్కారంలో స్వచ్ఛత ఉండాలి -గంధం చంద్రుడు, స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ ఎండి -స్వచ్ఛతతోనే ఆరోగ్యం – ధ్యానచంద్ర, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛభారత్ దిశగా అడుగులేసే తరుణంలో, స్వచ్ఛ విజయవాడ వైపు మరో ముందడుగు వేస్తూ సెప్టెంబర్ 17, 2024 నుండి అక్టోబర్2, 2024 వరకు జరిగే “స్వచ్ఛత హి సేవా” కార్యక్రమం విజయవాడ నగరపాలక సంస్థ వారి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం మాకినేని బసవ పున్నయ్య స్టేడియం …

Read More »

రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇసుక 13,95,004 మెట్రిక్ టన్నులు

-రాష్ట్ర గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం నాటికి రాష్ట్రంలోని 24 ఇసుక నిల్వ కేంద్రాలలో 13,95,004 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సోమవారం 890 మెట్రిక్ టన్నుల ఇసుక కోసం రాష్ట్ర వ్యాప్తంగా 150 మంది దరఖాస్తు చేసుకోగా, వారిరందరికీ ఇసుకను సరఫరా చేసామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న వాతావరణ పరిస్దితులు, …

Read More »

వరదల వేళ సబ్ రిజిస్ట్రార్స్ అసోసియేషన్ సేవలు స్పూర్తి దాయకం

-రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా -సింగ్ నగర్ లో 2500 కుటుంబాలకు ఒక్కొక్కటీ రూ.1100 విలువైన వస్త్రాల పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సబ్ రిజిస్టార్స్ అసోసియేషన్ ముందడుగు వేయటం స్పూర్తి దాయకమని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవిన్యూ, విపత్తుల నిర్వహణ, భూ పరిపాలన, స్టాంప్స్ అండ్ రిజిస్టేషన్స్) ఆర్ పి సిసోడియా అన్నారు. సోమవారం విజయవాడ సింగ్ నగర్ లో అసోసియేషన్ సమకూర్చిన వస్త్రాలను, సిసోడియా …

Read More »

గుజరాత్ లోని గాంధీనగర్ లో రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొన్న సిఎం చంద్రబాబు నాయుడు

-మూడు రోజుల పాటు జరిగే సదస్సును ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ -రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్ పై రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలపై సమ్మిట్ లో సిఎం చంద్రబాబు ప్రజెంటేషన్ -ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ (ICE) పాలసీ-2024ను తీసుకువస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు -2030 నాటికి APలో 72.60 GW పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి లక్ష్యం..గ్రీన్ ఎనర్జీ గేమ్ ఛేంజర్ అవుతుంది. -గ్రీన్ ఎనర్జీ విప్లవం రాబోతోంది….గ్రీన్ ఎనర్జీ విప్లవానికి భారతదేశం నాయకత్వం వహించాలి -క్లీన్ ఎనర్జీ కోసం గ్లోబల్ యూనివర్శిటీని ఏపీలో ఏర్పాటు చేస్తాం:- …

Read More »

గాంధీ నగర్ లో దండికుటీర్ ను సందర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు

-సీఎం చంద్రబాబుకు దండి కుటీర్ విశిష్టితను వివరించి, సందర్శించాలని సూచించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ -మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ముఖ్యమంత్రి గుజరాత్, నేటి పత్రిక ప్రజావార్త : జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్రతో ఏర్పాటు చేసిన దండి కుటీర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొనేందుకు గుజరాత్ లోని గాంధీనగర్ కు వెళ్లిన సీఎం చంద్రబాబును దండి కుటీర్ ను సందర్శించాలని ప్రధాని మోదీ సూచించారు. మహాత్మా గాంధీ జీవిత విశేషాలను అత్యాధునిక టెక్నాలజీతో, …

Read More »