విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ విజయవాడ అండగా నిలుస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు గాను నీట మునిగిన వరద బాధితులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ విజయవాడ ఆధ్వర్యంలో రెండోసారి సోమవారం 10 రకాల ఐటమ్స్ తో కూడిన నిత్యావసర సరుకల కిట్ పంపిణీ చేసారు. సెంట్రల్ నియోజకవర్గం 61వ డివిజన్ పాయకాపురంలోని శాంతి నగర్ లో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన …
Read More »Monthly Archives: September 2024
ద్విచక్ర వాహనాల సర్వీసింగ్ లేబర్ చార్జీలలో 50% తగ్గింపు విషయంలో వరుణ్ గ్రూప్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి వి సత్యనారాయణ హామీ పట్ల జోనల్ అధ్యక్షుడు యం. రాజుబాబు హర్షం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో వరద ముంపుకు చాలా కుటుంబాలు గురవడం ఎక్కువుగా ఆస్తి నష్టం ,వాహనాలు మరమ్మత్తులకు గురి కావడం చాలా బాధాకరమని వరద ముంపుకు గురైన కుటుంబాలకు ప్రతి ఒక్కరూ సహాయంగా నిలవాలని, ఆటోమొబైల్ రంగంలోని వాళ్ళు సామాజిక బాధ్యత గా ముందుకు రావాలని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం. రాజుబాబు అన్నారు. స్థానిక బందరు రోడ్డులోని బెంజ్ సర్కిల్లో వరుణ్ బజాజ్ షోరూం నందు సోమవారం ఏపీ రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ …
Read More »డిసెంబర్ చివరి నాటికి క్రిటికల్ కేర్ భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలి
-జిజిహెచ్ లో బెడ్స్ 350 నుంచి 635 పెంచాలి -వైద్య కళాశాల భవన నిర్మాణ సమీక్ష లో కలెక్టర్ పి.ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి క్రిటికల్ కేర్ విభాగపు భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వైద్య కళాశాల భవన నిర్మాణాల పురోగతి, వైద్య విద్యార్థులకు వసతులు, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవ పై జి జి …
Read More »5 సహాయ శిబిరాలను సందర్శన
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు మండలం పరిధిలోని తిమ్మరాజుపాలెం, రావిమెట్ల, కంసాలిపాలెం, సింగరాజుపాలెం మరియు తాళ్లపాలెంలో కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాల మేరకు ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా ఏర్పాటు చేసిన 5 సహాయ శిబిరాలను సందర్శించడం జరిగిందని మండల ప్రత్యేక అధికారి, జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి ఏ. దుర్గేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఆయా పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. నందమూరు అక్విడెక్ట్ వద్ద ప్రస్తుతం నీటి మట్టం 29.2 అడుగులు చేరిందని, …
Read More »వరద బాధితులకు బియ్యం, నిత్యవసర సరుకు పంపిణీ
నాగాయలంక, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డి కే బాలాజీ అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ తో కలిసి సోమవారం నాగాయలంక మండలం ఏటిమొగ ఎంపీపి స్కూల్లో వరద బాధితులకు బియ్యం, నిత్యవసర సరుకు పంపిణీ చేశారు. ఏటిమొగ గ్రామ పరిధిలో 630 మత్స్యకార కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 50 కేజీల బియ్యం, ఒక కేజీ చొప్పున కందిపప్పు, బంగాళాదుంప, ఉల్లిపాయ, పంచదార, లీటరు పామాయిల్ వరద బాధితులకు అందించారు. ఇదే పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు …
Read More »లైఫ్ జాకెట్లను ఐ ఓ సి ఎల్ ఉచితంగా అందజేయడం అభినందనీయం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వరదల్లో రక్షణ కోసం ఉపయోగించే లైఫ్ జాకెట్లను ఐ ఓ సి ఎల్ ఉచితంగా అందజేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు చెందిన డివిజనల్ బిజినెస్ హెడ్ లక్ష్మణ రావు 100 లైఫ్ జాకెట్లను జిల్లా కలెక్టర్కు అందజేశారు. వరదలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు లైఫ్ జాకెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని అటువంటి లైఫ్ జాకెట్లను అందజేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన …
Read More »ఓటర్ల జాబితా ఇంటింటి పరిశీలన కార్యక్రమం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఫోటో ఓటర్ల జాబితా ఇంటింటి పరిశీలన కార్యక్రమం ఈనెల 21 వ తేదీ వరకు కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ప్రకారం ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం – 2025 లో భాగంగా గత ఆగస్టు నెల 21 వ తేదీ నుండి ఫోటో ఓటర్ల జాబితా ఇంటింటి పరిశీలన కార్యక్రమం బూతు స్థాయి అధికారులు నిర్వహిస్తున్నారన్నారు. ఓటర్ల జాబితాలో గాని, ఓటరు …
Read More »ప్రజలను అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక చర్యలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో అధిక వర్షాలు, వరదల కారణంగా ముంపు బారిన పడిన ప్రజలను జిల్లా యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తూ సంరక్షిస్తున్నది. జిల్లా కలెక్టర్ డి.కే. బాలాజీ ఒకవైపు ముంపు ప్రాంతాలలో పర్యటిస్తూనే మరోపక్క ఎప్పటికప్పుడు సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించడంతో పాటు చరవాణి ద్వారా జిల్లా అధికారులను, క్షేత్రాధికారులను వరద సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాలని అప్రమత్తం చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర గృహ నిర్మాణం, …
Read More »కేంద్ర బృందం జిల్లాకు వస్తున్న దృష్ట్యా రూట్ మ్యాప్ సిద్ధం చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 11వ తేదీన కేంద్ర బృందం జిల్లాకు వస్తున్న దృష్ట్యా రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ కేంద్ర బృందం పర్యటన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 11వ తేదీన కేంద్ర అంతర మంత్రిత్వ కమిటీ బృందం జిల్లాలో పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి దెబ్బతిన్న వివిధ …
Read More »వరద ప్రభావిత 66 సచివాలయంలో పూర్తయిన 100% పారిశుధ్య నిర్వహణ
-అతి త్వరలో వరద ప్రభావితమైన మిగిలిన సచివాలయాల్లో కూడా 100% పారిశుద్ధ్య నిర్వహణ పూర్తి చేస్తాం*- -విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ప్రభావితమైన 149 సచివాలయాల్లో, సోమవారం సాయంత్రం నాలుగు గంటల వరకు 66 సచివాలయాల్లో పూర్తిగా 100% పారిశుధ్య నిర్వహణ జరిగిందని, పురపాలక మరియు పట్నాభివృద్ధి శాఖ నుండి 32 ఐఏఎస్ ఆఫీసర్లు వార్డ్ స్పెషల్ ఆఫీసర్లుగా 149 ఆఫీసర్లు వార్డ్ సచివాలయ స్పెషల్ ఆఫీసర్లుగా, 62 పారిశుద్ధ్య నోడల్ ఆఫీసర్లు, …
Read More »
Prajavartha Online Telugu News