Breaking News

Monthly Archives: April 2025

ఇ.ఎస్.ఐ సేవలను మరింత మెరుగుపరిచే దిశగా చర్యలు

-కార్మిక శాఖ అదనపు అదనపు కార్యదర్శి గంధం చంద్రుడు విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త : ఇ.ఎస్.ఐ హాస్పిటల్‌లో అందుతున్న వైద్య సేవలను మరింత మెరుగుపర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కార్మిక శాఖ అదనపు అదనపు కార్యదర్శి గంధం చంద్రుడు స్పష్టం చేసారు. శుక్రవారం ఉదయం విజయవాడ ఇ.ఎస్.ఐ హాస్పిటల్‌ను సందర్శించిన చంద్రుడు, ఓపీ రిజిస్ట్రేషన్, లాబరేటరీ, ఇన్‌పేషెంట్, అవుట్‌పేషెంట్ విభాగాలను పరిశీలించారు. రోగుల నుంచి నేరుగా ఫీడ్‌బ్యాక్ తీసుకుని, వైద్య సేవలు మరింత ప్రభావవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు …

Read More »

పన్ను బకాయి చెల్లింపు గడుపు ఏప్రియల్ 30 వరకు పొడిగింపు

-ప్రభుత్వం ప్రకటించిన 50% వడ్డీ రాయితీని బకాయిదారులు వినియోగించుకోవాలి -2025-26 సంవత్సర పన్ను పూర్తిగా చెల్లించి 5% రిబేట్ పొందాలి -కేతన్ గార్గ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కు సంబంధించి ఇంటిపన్ను , ఖాళీస్థలము పన్నుల బకాయి ఉన్న పన్నులు చెల్లింపు కోసం పన్ను బకాయిదారులు ఏప్రియల్ 30 వ తేదీ లోగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 50% వడ్డీ రాయితీని పొందాలని కమిషనరు కేతన్ గార్గ్ శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసారు. రాష్ట్ర …

Read More »

ప్రముఖ క్లీన్టెక్ స్టార్టప్ అయిన ఫ్రేయర్ ఎనర్జీ, ష్నైడర్ ఎలక్ట్రిక్‌తో భాగస్వామ్యం

-భారతదేశం లో స్వచ్ఛ ఇంధన మార్గాన్ని వేగవంతం చేసేందుకు ప్రముఖ క్లీన్టెక్ స్టార్టప్ అయిన ఫ్రేయర్ ఎనర్జీ, ష్నైడర్ ఎలక్ట్రిక్‌తో భాగస్వామ్యం చేసుకుంది -2026 నాటికి 25,000 ప్రోసుమర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది -భారతదేశవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ హోమ్ మరియు సోలార్ పరిష్కారాల కోసం భాగస్వామ్యం -నివాస ఇంధన సామర్థ్యం ద్వారా జాతీయ సుస్థిరత లక్ష్యాలకు మద్దతు! అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ష్నైడర్ ఎలక్ట్రిక్, ఇంధన నిర్వహణ మరియు ఆటోమేషన్ డిజిటల్ పరివర్తనలో అగ్రగామి మరియు ఫ్రేయర్ ఎనర్జీ సర్వీసెస్ ప్రైవేట్ …

Read More »

ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేయిల్లెన్స్ ప్రోగ్రామ్ శిక్షణా కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వీరపాండ్యన్ ఆదేశానుసారంగా 26 జిల్లాల సర్వేయిల్లెన్స్ యూనిట్స్ సిబ్బంది కి, డాక్టర్ బి. సుబ్రమణ్యేశ్వరి, అదనపు సంచాలకులు, (డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్) వారి సమక్షంలో ఈరోజు విజయవాడ లోని సిద్ధార్థ మెడికల్ కాలేజీ అకడమిక్ లాంజ్ లో ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేయిల్లెన్స్ ప్రోగ్రామ్ గురించి ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన్లైన్ లో వివరములు చేర్చుటకుగాను క్రొత్తగా వచ్చిన మార్పుల గురించి, ఎపిడెమిక్ …

Read More »

నగరంలో కృష్ణ సాంమ్ సియారామ్ హాస్పిటల్ ప్రారంభం

– ప్రారంభించిన శాసనసభ్యులు బోండా ఉమా,  గద్దె రామ్మోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో నూతనంగా ఏర్పాటుచేసిన కృష్ణ సాంమ్సియారామ్ హాస్పిటల్ ను శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు,  ఉమామహేశ్వరరావు లు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ వైద్య సేవలో చిన్నారుల వైద్య సేవలు అనేవి అత్యంత కీలకమైనవన్నారు. అలాంటి చిన్నారులకు  అత్యవసరమైన ఆధునిక వైద్య సేవలను, అందుబాటులోకి తీసుకువచ్చిన హాస్పిటల్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు.  పీడియాట్రిషన్ డాక్టర్ ఎం.నీలిమ మాట్లాడుతూ సామాన్యులకు సైతం కార్పొరేట్ వైద్య సేవలు …

Read More »

బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు రూ.50 వేలు ఆర్థిక సహాయం అందజేసిన గద్దె క్రాంతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాణిగారి తోట సెంటర్ గుడ్ మార్నింగ్ హోటల్ ఎదురుగా మాదిగ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజ్జీవన్ రామ్ నూతన విగ్రహ ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ రూ 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని అశోక్ నగర్ లోని తూర్పు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం జగజ్జీవన్ రామ్ విగ్రహా ఏర్పాటు కమిటీ వారికి గద్దె …

Read More »

అన్నధానాలు మంచి సంప్రదాయం

-అయ్యప్ప స్వాముల అన్నదాన గద్దె క్రాంతి కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భక్తి భావంతో, సేవా దృక్పథంతో అన్నదానాలు నిర్వహించడం మంచి సాంప్రదాయమని తూర్పు నియోజకవర్గ టిడిపి యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ తెలిపారు. శుక్రవారం ఉదయం ఆరో డివిజన్ బ్రహ్మానంద రెడ్డి నగర్ ఒకటవ లైన్ లో జరిగిన అయ్యప్ప స్వామి జన్మదినోత్సవ పూజా కార్యక్రమంలో గద్దె క్రాంతి కుమార్, విజయవాడ ట్రాఫిక్ డిసిపి కృష్ణమూర్తి నాయుడు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి గద్దె …

Read More »

జ్యోతిరావు పూలే ఆద‌ర్శంగా రాష్ట్రంలో క‌స్తూర్భా బాలికా విద్యాల‌యాలు

-అద్దంకి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో రూ.3 కోట్ల‌తో రెండు విద్యాల‌యాల నిర్మాణం -బాలికల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది -ప్రైవేటు స్కూల్స్ కు ధీటుగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల అభివృద్ధి -వైసీపీ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌తో 12,000 మందిపైగా పాఠశాల విద్య‌కు దూరం -ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ బాప‌ట్ల‌, నేటి పత్రిక ప్రజావార్త : దశాబ్దాల క్రిత‌మే మ‌హిళ‌ల విద్య కొర‌కు అలుపెర‌గ‌ని పోరాటం చేసిన జ్యోతీరావు పూలే, సావిత్రీబాయిల ఆద‌ర్శంగా రాష్ట్ర వ్యాప్తంగా క‌స్తూర్భా గాంధీ బాలికా విద్యాల‌యాల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని …

Read More »

జాతీయ స్థాయి అండర్ – 17 ‘సెపక్ తక్రా’ పోటీలకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు

-అభినందించిన సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS.,  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ స్థాయి అండర్ – 17 ‘సెపక్ తక్రా’ పోటీలకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎంపికైనట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి శ్రీ జి.భానుమూర్తిరాజు  ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15 నుండి 21 వరకు మణిపుర్ రాష్ట్రం ఇంఫాల్ శాయ్ సెంటర్లో జరగనున్న పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., ని ఏపీ జట్టు కలిశారు. …

Read More »

మరో 3 డైట్ కళాశాలలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీగా ఆమోదం

-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS.,  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు జిల్లా విద్యా శిక్షణ సంస్థల (డైట్ కళాశాలలు)ను ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ గా తీర్చిదిద్దేందుకు రెండో విడతలో భాగంగా రూ. 43.22 కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమగ్ర శిక్షా ఎస్పీడీ  బి.శ్రీనివాసరావు IAS.,  ఒక ప్రకటనలో తెలిపారు. మౌలికసదుపాయాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు. 2028 నాటికి రాష్ట్రంలో 13 డైట్లను ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ గా తీర్చిదిద్దడమే …

Read More »