Breaking News

Daily Archives: June 2, 2026

ఉమీద్ పోర్టల్ గడువు జూన్ 6 తో ముగియనుంది

– ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం చేపట్టిన ఉమీద్ (UMEED) పోర్టల్ డేటా నమోదు గడువు జూన్ 6 తో ముగియనున్నందున, ఇప్పటికీ వివరాలు నమోదు చేయని వక్ఫ్ సంస్థలు, ముతవల్లీలు వెంటనే స్పందించాలని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ కోరారు. రాష్ట్రంలోని వేలాది వక్ఫ్ సంస్థల వివరాలు ఇప్పటికే ఉమీద్ పోర్టల్‌లో నమోదు కాగా, ఇంకా కొంతమంది ముతవల్లీలు మరియు నిర్వాహకులు నిర్లక్ష్యంగా …

Read More »

హరిత లక్ష్య సాధనకు ముంద‌డుగు వేద్దాం..

– మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాల‌ను విస్తృతంగా చేప‌డ‌దాం – ప్ర‌తి శాఖా ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌ను రూపొందించాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్దేశించిన విధంగా 2047 నాటికి హ‌రిత విస్తీర్ణాన్ని 50 శాతానికి పెంచేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాల్లో స‌మ‌ష్టిగా ముంద‌డుగు వేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని.. జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మంగ‌ళ‌వారం వ‌ర్చువ‌ల్‌గా అట‌వీ, డ్వామా, వ్య‌వ‌సాయం, ఉద్యాన‌, గ్రామీణాభివృద్ధి …

Read More »

స‌మాజ పురోగ‌తికి జనగణనలో క‌చ్చితత్వం కీల‌కం

– క్షేత్ర‌స్థాయి కార్య‌క‌లాపాల‌ను త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజ అభివృద్ధి కోసం జనగణన (సెన్స‌స్‌)లో క‌చ్చిత‌త్వం అత్యంత ముఖ్య‌మ‌ని.. అందుకే దోష ర‌హిత డేటా సేక‌ర‌ణ‌కు ప్రాధాన్య‌మిస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. మంగ‌ళ‌వారం జి.కొండూరు మండ‌లం, మున‌గ‌పాడులో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ప‌ర్య‌టించి జనగణన–2027కు సంబంధించి ఇళ్ల జాబితా, ఇళ్ల గణన (హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్) ద‌శ ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ సెన్స‌స్‌-2027 కార్యక్రమం గతం కంటే …

Read More »

క‌ల‌సి యోగా చేద్దాం.. యోగాంధ్ర‌ను నిల‌బెడ‌దాం..

– ఈ నెల 7 నుంచి పండ‌గలా యోగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు – స‌మ‌ష్టిగా కృషిచేసి కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేద్దాం – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 21న అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ నెల 7వ తేదీ నుంచి 14 రోజుల పాటు జిల్లాస్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. యోగాంధ్ర‌-2026 కార్య‌క్ర‌మాల‌పై కలెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధ్య‌క్ష‌త‌న మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లో అధికారుల‌తో స‌మావేశం …

Read More »

యువశక్తికి కొత్త నిర్వచనం… యూత్ టైం బ్యాంక్

– జీజీహెచ్‌లో 73వ రోజు సేవ‌ల‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (జీజీహెచ్)లో వినూత్నంగా అమలు చేస్తున్న యూత్ టైం బ్యాంక్ కార్యక్రమం యువత సేవాభావానికి కొత్త దిశను చూపుతోందని డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు. కార్యక్రమం 73వ రోజు కొనసాగుతున్న సేవలను మంగ‌ళ‌వారం ఆయ‌న ప‌రిశీలించారు. యూత్ టైం బ్యాంక్ సేవల్లో భాగంగా దనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కమ్యూనిటీ …

Read More »

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి…

-రెవెన్యూ వసూళ్లపై విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సమీక్ష సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థలో రెవెన్యూ విభాగానికి సంబంధించిన ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, నీటి ఛార్జీలు, మురుగునీటి ఛార్జీలు, వాటర్ మీటర్ ఛార్జీల వసూళ్ల పురోగతిని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ( వీడియో కాన్ఫరెన్స్ ద్వారా), డెప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) …

Read More »

మహిళల ఆర్థిక స్వావలంబనకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు దోహదం

-మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించి కుటుంబాభివృద్ధికి తోడ్పడేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు.సోమవారం సాయంత్రం రామకృష్ణాపురం లోని ఆర్‌ఎంపీ అసోసియేషన్ హాలు లో శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా 230 మంది మహిళలకు కుట్టు …

Read More »

మలేరియా నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యమే కీలకం

-యాంటీ మలేరియా మాసం-2026 సందర్భంగా 25వ డివిజన్‌లో అవగాహన ర్యాలీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు యాంటీ మలేరియా మాసం-2026 కార్యక్రమాలలో భాగంగా నగర పరిధిలో గల అన్ని డివిజన్లో మలేరియా మరియు ఇతర దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే.అర్జునరావు ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన ర్యాలీని బయాలజిస్ట్ సత్యనారాయణ నిర్వహించారు. మంగళవారం ఉదయం 25 వ డివిజన్ మారుతి …

Read More »

సజావుగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఈ రోజు నిర్వహిస్తున్న SSC అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు (బయోలాజికల్ సైన్స్ పరీక్ష) మరియు APOSS ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మే–2026 లో భాగంగా 314–జీవశాస్త్రము, 319–వాణిజ్య/వ్యాపార శాస్త్రము, 321–గృహవిజ్ఞాన శాస్త్రము పరీక్షలు సజావుగా కొనసాగాయి. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి. సుబ్బారావు మచిలీపట్నం పట్టణ పరిధిలోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షల నిర్వహణను పరిశీలించారు. నిర్మల హై స్కూల్, ఎం.పి.ఎల్. హై స్కూల్ పార్క్ మరియు శ్రీ బాలాజీ విద్యాలయంలో …

Read More »

కలెక్టరేట్‌లోని అమృత కృష్ణ వాటర్ ప్లాంట్‌ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి

-అధికారులకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజి సూచన మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమృత కృష్ణ వాటర్ ప్లాంట్‌ను అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, శాఖలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమం సందర్భంగా అధికారులతో మాట్లాడిన కలెక్టర్, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వినియోగం కొనసాగుతుండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన అమృత కృష్ణ …

Read More »