Breaking News

Daily Archives: June 2, 2026

అనాధ బాలల మధ్య ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదిన వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ కార్పొరేటర్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యంలో భవానిపురం ,ఎస్ కే సి వి చిల్డ్రన్స్ ట్రస్ట్ లో ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి పాల్గొని ట్రస్ట్ లోని బాలల మధ్య కేక్ కట్ చేశారు. చిన్నారులకు స్వీట్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు …

Read More »

ఆవిష్కరణలు, స్వయం ఉపాధి మరియు గ్రామీణాభివృద్ధిలో ముందుకు సాగుతున్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్), తిరుపతి ప్రధాన కార్యనిర్వాహక అధికారి విజయవంత్ మాథుర్ మరియు ఆయన బృందం మంగళవారం తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు, సాధించిన పురోగతి మరియు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను వివరించారు. ఈ సందర్భంగా ఆర్టీఐహెచ్ ప్రతినిధులు మాట్లాడుతూ, సంస్థ ప్రారంభమై ఏడాది కాలం పూర్తికాకముందే వివిధ కార్యక్రమాల ద్వారా …

Read More »

రైల్వే ప్రాజెక్టులు, భూసేకరణ, జాతీయ రహదారులు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

-రెవెన్యూ పీ.జీ.ఆర్.ఎస్, రిసర్వే, 22A నిషేధిత జాబితా కేసులను మొదటి ప్రాధాన్యత తో పరిష్కారం చూపాలి -జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రైల్వే ప్రాజెక్టులు, భూసేకరణ, జాతీయ రహదారులు నిర్మాణ పనులను,భూ సమస్యలు, రెవెన్యూ పీ.జీ.ఆర్.ఎస్, రిసర్వే, 22A నిషేధిత జాబితా కేసుల పరిష్కారం, మాన్యువల్ రెవెన్యూ రికార్డుల డిజిటలీకరణ, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, త్వరితగతిన పూర్తి చేయాలని,రైల్వే ప్రాజెక్ట్ పనులు,శ్రీ సిటీ ఫేస్ -2, ఎల్ జి ఫేస్-2, కొల్లాడం, ఇరుగుళం, పెద్దేటిపాకం, …

Read More »

కూటమి కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదిన వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదిన వేడుకలు భవానిపురం శ్రీ వెంకట సాయి వృద్ధాశ్రమంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎన్డీఏ కూటమి మాజీ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జన్మదిన వేడుకలలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , కార్పొరేటర్లతో కలిసి కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు, నెలకి సరిపడా బియ్యం, నిత్యవసరాలను అందజేశారు.. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ మాట్లాడుతూ …

Read More »

పశ్చిమ లో అట్టహాసంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదిన వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ కేంద్రమంత్రివర్యులు విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. కూటమి నేతలు, అభిమానులు ,తమ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.. మాజీ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ ఆధ్వర్యంలో కుమ్మరిపాలెం సెంటర్ లో ఎమ్మెల్యే సుజనా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.. కేక్ కట్ చేసి చీరలు పంపిణీ చేశారు.. ఎన్టీఆర్ జిల్లా …

Read More »

ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదినం సందర్భంగా దుర్గమ్మ గుడి సిబ్బంది, మరియు భక్తుల రక్షణ కోసం గొడుగులు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం సుజనా ఫౌండేషన్ మరియు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో పశ్చిమలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దుర్గగుడి ఆవరణలో లో‌ఎండలో విధులు నిర్వహించే సిబ్బందికి భక్తుల రక్షణ కోసం గొడుగులు‌ పంపిణీ చేశారు. గొడుగులను ఆలయ డీ ఈ ఓ నాగ కిషోర్ కు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేశారు. అమ్మవారి ఆలయంలో …

Read More »

ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదిన సందర్భంగా సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ దుర్గమ్మ గుడి ఆలయం వద్ద మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుజనా మిత్ర కోఆర్డినేటర్లతో కలిసి భక్తులకు, బాటసారులకు అన్నదానం చేశారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కూటమి పార్టీల నేతలు , అభిమానులు పశ్చిమ లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు.

Read More »

నేటి నుంచి హజ్ యాత్రికుల రాక ప్రారంభం

-హజ్ యాత్ర ముగించుకుని స్వదేశాలకు వచ్చిన హాజీలకు ఘన స్వాగతం: రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హసన్ భాష గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం ద్వారా పవిత్ర హజ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు విజయవంతంగా యాత్రను ముగించుకుని తిరిగి స్వదేశానికి చేరుకుంటున్నట్లు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ హసన్ భాష తెలిపారు. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక విమానాల ద్వారా హజ్ యాత్రికులు విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటున్నారని ఆయన గుంటూరు కార్యాలయం …

Read More »

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు పర్యటన ఏర్పాట్లను పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన నగర కమిషనర్ మయూర్ అశోక్. జూన్ 3న పివియస్ లలితా హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వర్యులు రానున్న నేపథ్యంలో హెలిప్యాడ్, నేషనల్ హై వే, హాస్పిటల్ ఆవరణ, సభాప్రాంగణం తదితర ప్రాంతాలను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూన్ 3, బుధవారం పివియస్ లలితా …

Read More »

గుంటూరులో పారిశుధ్య, పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను పరిశీలించిన యూనిడో బృందం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సుస్థిర పట్టణాభివృద్ధి, ప్రజారోగ్య పరిరక్షణ, ఆధునిక పారిశుధ్య నిర్వహణలో గుంటూరు నగరపాలక సంస్థ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (యూనిడో) ప్రతినిధులు, రాష్ట్రంలోని వివిధ నగరపాలక సంస్థలు మరియు మునిసిపాలిటీల కమిషనర్ల బృందం మంగళవారం పరిశీలించింది. ఈ సందర్భంగా నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ బృందానికి నగరంలో యూనిడో సహకారంతో అమలు చేస్తున్న పలు వినూత్న కార్యక్రమాల గురించి, ముఖ్యంగా ప్రజారోగ్య పరిరక్షణ, పారిశుధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు …

Read More »