Breaking News

Daily Archives: August 14, 2026

18న జరుగు జన్ జీ రైజింగ్ సభ జయప్రదం చేయండి… : అనిల్ కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 18న జరుగు జన్ జీ రైజింగ్ సభ జయప్రదం చేయండి అని రాష్ట్ర కన్వీనర్ ఉన్నం అనిల్ కుమార్ కోరారు. గురువారం గాంధీనగర్‌ స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ విద్యార్థి ఉద్యమ పోరాట స్ఫూర్తితో దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై విద్యార్థుల హక్కుల కోసం నిరుద్యోగ యువత కోసం చైతన్యం చేయడానికి వారి హక్కుల కోసం పోరాడటానికి జన్ జీ పోరాటంలో 23 రోజులు …

Read More »

కళ్లకు కనిపించి… మనసును కదిలించి..

– ఫొటోగ్ర‌ఫీ పోటీల్లో ఆలోచ‌న‌లు రేకెత్తించిన ఛాయాచిత్రాలు – అవార్డుల‌కు ఎంపికైన 27 ఉత్త‌మ ఫొటోలు – విజేత‌ల‌కు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అభినంద‌న‌లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌పంచ ఫొటోగ్ర‌ఫీ దినోత్స‌వం (ఆగ‌స్టు 19) సంద‌ర్భంగా నిర్వ‌హించిన ఎన్‌టీఆర్ జిల్లాస్థాయి ఫొటోగ్ర‌ఫీ పోటీల్లో ఔత్సాహిక ఫొటోగ్రాఫ‌ర్లు పంపిన ఛాయాచిత్రాలు ప్ర‌తిఒక్క‌రిలో ఆలోచ‌న‌లు రేకెత్తించేలా ఉన్నాయ‌ని.. ప్ర‌తి ఛాయాచిత్రం క‌ళాత్మ‌క సందేశాన్ని అందిస్తున్నాయ‌ని.. పోటీల్లో గెలుపొందిన విజేత‌ల‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. ప్ర‌పంచ ఫొటోగ్ర‌పీ …

Read More »

ఎన్టీఆర్ జిల్లాలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సర్వం సన్నద్ధం

-పతాకావిష్కరణలో పాల్గొననున్న రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ -ఫుల్ డ్రెస్‌ రిహార్సల్స్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు -ఆకట్టుకున్న పోలీస్ బైక్ విన్యాసాలు, వివిధ శాఖల శకటాల ప్రదర్శన, డ్రమ్స్‌ ప్రదర్శన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు …

Read More »